Category తెలంగాణ

ఈనెల 6న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక అర్చన

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 03 : అధికమాసం సందర్భంగా ఈనెల 6వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు ఖైరతాబాద్ లోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో సామూహికంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లక్ష కమలం పూలతో అర్చన కార్యక్రమం హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య సంఘం డబీర్ పుర, హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య…

ఎన్జీవో కాలనీలో పర్యటించిన లచ్చిరెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 3; బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీలో డ్రైనేజ్ పనులు పూర్తి చేసిన రోడ్డు ఇబ్బందికరంగా కావడంతో కాలనీ వాసులు *బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి సమాచారం ఇవ్వడంతో స్పందించిన కార్పొరేటర్ సంబంధిత వాటర్ వర్క్స్ రాజగోపాల్ గా మరియు జిహెచ్ఎంసి…

రైతు పక్షపాతి సీఎం కేసీఆర్.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తూ రైతుల అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. రైతు రుణమాఫీ ని పురస్కరించుకొని గురువారం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో  రైతు…

ముదిరాజులు రాజకీయంగా ఎదగాలి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 3; ముదిరాజ్‌లు ఐక్యంగా ఉండి రాజ్యాధికార హక్కులు సాధించాలని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది.హైదరాబాద్‌ లోనీ మినిస్టర్ క్వార్టర్స్ లో  ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్  బండ ప్రకాష్‌  ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కొటాల యాదగిరిని ముదిరాజ్‌…

ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసిన నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జాగృతి పేరుతో ప్రజలను ఏకం చేసిన ఘనత ఎమ్మెల్సీ కవిత కే దక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.హైదరాబాద్ లోనీ ఎమ్మెల్సీ కవిత  నివాసంలో ఆమెను నీలం మధు ముదిరాజ్  పుష్పగుచ్చం,శృంగేరి శారదా దేవి ప్రతిమ ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సంస్కృతి…

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: జిల్లాలో మద్యం షాపుల నిర్వహణకు ఎస్సీ, బిసిగౌడ కులస్తుల రిజర్వేషన్ ఎంపిక కొరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ మధ్య ఎస్సీ అభివృద్ధి శాఖ, బీసీ అభివృద్ధి శాఖల అధికారుల సమక్షంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డ్రా…

వంశీ మేర్ల స్పోర్ట్స్ ఫౌండేషన్‌కు భారత్ కే అన్మోల్ అవార్డు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 02 : హైదరాబాద్‌కు చెందిన వంశీ మేర్ల స్పోర్ట్స్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకమైన భారత్ కే అన్మోల్ అవార్డును అందుకున్న మొట్ట మొదటి క్రీడా సంస్థగా నిలిచిందని భారత్ కే అన్మోల్ కార్యక్రమ రూపకర్తలు డాక్టర్ మహ్మద్ నిజాముద్దీన్, డాక్టర్ వెంకట గంజామ్ లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలోని డాక్టర్…

మహేశ్వరం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 02; మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మహేశ్వరం మండల కేంద్రం లో 81 లక్షల రూపాయలతో మన ఊరు మన బడి పథకం కింద అభివృద్ధి అయినా ప్రాథమిక  పాఠశాల భవనము సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా…

కార్మికుల సమ్మెకు మద్దతు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతం

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 2;  మెయినాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతం కార్మికులకు తెలిపారు.రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించేలా…