Category తెలంగాణ

మైండ్‌ ‌స్పేస్‌ ‌నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు…

రాయదుర్గం వద్ద మెట్రో లైన్‌కు సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన మూడేళ్లలో పనులు పూర్తయ్యేలా చర్యలు ఔటర్‌ ‌చుట్టూ మెట్రో విస్తరణ కేంద్ర సహకారం లేకున్నా పూర్తి చేసితీరుతాం పవర్‌ ఐలాండ్‌గా హైదరాబాద్‌ ‌నగరం నగర ఖ్యాతిని మరింత పెంచుతామన్న సిఎం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌హైదరాబాద్‌ ‌నగర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శుభవార్త…

రాష్ట్రాన్నే చక్కదిద్దలేనోడు దిల్లీని ఏలుతాడా?

మరోమారు సెంటిమెంట్‌తో మోసం చేసే ఎత్తుగడలు నల్లగొండలో ప్రజాగోస-బిజెపి భరోసా యాత్రలో సిఎం కెసిఆర్‌పై ఈటల ఫైర్‌ నల్గొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దే సత్తా  లేదుగాని, దేశాన్ని బాగు చేస్తానని కెసిఆర్‌ అం‌టున్నాడని అని  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌  ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేసీఆర్‌ ‌ప్రభుత్వంపై ఈటల…

బిజెపి అన్నింటా వైఫల్యం

అనేక చోట్ల ఓడినా గుజరాత్‌నే ఫోకస్‌ ‌సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత పొన్నాల లక్మయ్య హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ‌చేతిలో బిజెపి ఓడిపోయిందని కాంగ్రెస్‌ ‌నేత పొన్నాల లక్ష్మయ్య తెలిపాడు. అయినా గుజరాత్‌ ‌ఫలితాలపైనే ఎందుకు ఫోకస్‌ ‌పెట్టారని ప్రశ్నించారు. తన ఫేస్‌ ‌బుక్‌ ‌ఖాతా నుంచి పొన్నాల మాట్లాడారు.…

సమైక్య పాలనలో చిన్నచూపునకు గురైన ఆలయాలు

నేడు అద్భుతంగా తీర్చిదిద్దుతున్న సిఎం కేసీఆర్‌ ‌కేసీఆర్‌ ఇచ్చిన ప్రాధాన్యత మరే సిఎం ఇవ్వడం లేదు సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అయ్యప్పపడి పూజలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8: ‌సమైక్య పాలనలో తెలంగాణలో ప్రాంతంలోని ఆలయాలన్నీ చిన్నచూపునకు గురైతే…తెలంగాణ ఏర్పడి కేసీఆర్‌ ‌సిఎం అయ్యాక సమైక్య పాలనలో చిన్నచూపునకు గురైన…

తెలంగాణలోనూ గుజరాత్‌ ‌ఫలితమే

అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడుతాం మోటర్లకు వి•టర్లు ఉత్తుత్తి ప్రచారమే వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఎక్కడో చూపాలి లేకుంటే కెసిఆర్‌ ‌రాజకీయ సన్యాసం తీసుకోవాలి జగిత్యాలలో కొనసాగుతున్న బండి సంగ్రామ యాత్ర జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌తెలంగాణలో కూడా గుజరాత్‌ ‌ఫలితమే పునరావృతమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌విశ్వాసం…

హిమాచల్‌లో కాంగ్రెస్‌ ‌మంచిపాలన అందిస్తుంది

పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి స్పందించారు. హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌లో కాంగ్రెస్‌ ‌పార్టీ అద్భుతమైన విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ ‌చేశారు. హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌ప్రజలకు, కాంగ్రెస్‌ ‌నాయకులకు రేవంత్‌ ‌రెడ్డి…

నేడు మెట్రో ఫేజ్‌-2‌కు సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన

మెట్రో ఎండి ఎన్‌.‌వి.ఎస్‌.‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌సీఎం కేసీఆర్‌ ‌మెట్రోపై విజన్‌తో ఉన్నారని మెట్రో ఎండీ ఎన్‌.‌వి.ఎస్‌.‌రెడ్డి తెలిపారు. శంషాబాద్‌ ‌వరకు మెట్రో విస్తరణ పనులకు శుక్రవారం సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌విఎస్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…హయత్‌నగర్‌ ‌వరకూ మెట్రో ఉండాలని…

మూడో రోజూ వంశీరామ్‌ ‌బిల్డర్స్ ‌పై ఐటి సోదాలు

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 8 : ‌వంశీ రామ్‌ ‌బిల్డర్స్ ఇళ్లు, కార్యాలయాలపై మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వంశీరాం బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి నివాసంలో డిజిటల్‌ ‌లాకర్లలో అధికారులు 220 కేజీల బంగారాన్ని గుర్తించారు. అలాగే కోట్ల రూపాయల డబ్బుల వ్యవహారానికి సంబంధించిన పత్రాలను సైతం గుర్తించారు. స్థిరాస్తుల పత్రాలతో పాటు పలు వ్యాపార…

రూ.100 కోట్లతో కొండగట్టు ఆలయ అభివృద్ధి

కోరుట్ల నియోజకవర్గంలో బండలింగాపూర్‌  ‌మండలంగా ఏర్పాటు జగిత్యాల, కరీంనగర్‌ ‌జిల్లాల్లో నియోజకవర్గాలకు అదనంగా రూ.10 కోట్ల ఎమ్మెల్యే ఫండ్‌ ‌వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో నూతన లిఫ్‌ట్‌లు మంజూరు తలసరి విద్యుత్‌ ‌వినియోగం, తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ 1 ‌దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి రూ. 14 వేల కోట్ల ఖర్చుతో 24 గంటల…