Category తెలంగాణ

అయ్యప్ప స్వామి ఆలయానికి భూమి ని కేటాయించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి వినతి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 07; మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయా నిర్మాణం కోసం స్థలని కేటాయించాల రాష్ట్రవిద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి కి సోమవారం మంత్రి నివాసంలో అయ్యప్ప స్వాములు,గురు స్వాములు,స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు కలిసి వినతి పత్రము అందజేశారు.ఈ కార్యక్రమంల మహేశ్వరం గ్రామ పెద్దలు అయ్యప్ప స్వామి…

రోడ్డెక్కన గ్రామపంచాయతి కార్మికులు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 7 :  గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ముఖ్యమంత్రి కెసిఆర్  స్పందించాలని సిఐటియు జిల్లా నాయకులు బుగ్గరాములు,పోచమని కృష్ణ డిమాండ్ చేశారు.సోమవారం గ్రామపంచాయతి  కార్మికుల సమ్మె 33వ రోజు సందర్భంగా జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం…

ప్రజా యుధ్ధనౌక గద్దర్ పాటలు చిరస్మరణ్యం టియుఎఫ్ రాష్ట్ర నాయకులు దేశమల్ల ఆంజనేయులు

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 7; మొయినాబాద్ మండల పరిధిలోని గల హిమత్ నగర్ చౌరస్తాలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు దేశమల్ల ఆంజనేయులు ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేగరి రాజు అసైన్డ్ భూముల సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శ్రీనివాస్ …

బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 7 : తల్లికి బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని దానితో బిడ్డ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుందని మండల పరిధిలోని బాచుపల్లి గ్రామ సర్పంచ్ యాలాల శ్రీనివాస్  తెలిపారు.సోమవారం తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,బిడ్డ పుట్టగానే తల్లిపాలు పట్టించి మొదటి టీకా లాగా భావించాలని ఆమె పేర్కొన్నారు.చంటి…

విద్యార్థితోనే సమాజంలో చక్కటి గుర్తింపు లభిస్తుంది.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్టు 7: అన్ని సంపదల కన్నా విద్యాభివృద్ధి సంపాదన ఎంతో గొప్పనైనదని విద్యార్థులు సమాజంలో చక్కటి గుర్తింపు లభించాలంటే విద్యాభివృద్ధి తో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో వికారాబాద్…

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాటు చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: ఈనెల 15న జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో స్వతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. …

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి

మేడ్చల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లు జరగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి  సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈనెల 15న స్వాతంత్ర దినోత్సవ సంబరాలను శామీర్పేట కలెక్టరేట్…

ఉద్యమకారుడు ప్రజా గాయకుడు గద్దర్ మరణం తీవ్ర విషాదకరం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: తన పాటలతో, మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉత్తేజపరిచిన విప్లవ వీరుడి మరణానికి చింతిస్తూ సోమవారం అమీన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడ లో గద్దర్  చిత్రపటానికి  పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్  పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట…

యువత వారి కాళ్ళ మీద వారు నిలబడాలి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: యువత వారి కాళ్ళ మీద నిలబడేలా స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. సోమవారం పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలోని నాగార్జున కాలనీలో రాఘవేంద్ర అనే వ్యక్తికి ఉపాధి పొందేందుకు ఐరన్ బాక్స్, ఇతర…