Category తెలంగాణ

ఇండ్ల పట్టాదారులకు న్యాయం చేయాలని తహ సిల్దార్ కార్యాలయం ముందు ఆచారి ధర్నా

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 8 : కల్వకుర్తి నియోజకవర్గం లోని తలకొండపల్లి మండల కేంద్రంలో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు గత ప్రభుత్వాలు ఇండ్ల పట్టాలు ఇచ్చి 27 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు వారికి స్థలం ( పొజిషన్) చూపించకపోవడంతో సోమవారం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజి ఆచారి ఆధ్వర్యంలో మండల…

జంతర్ మంతర్ వద్ద ఆర్.కృష్ణయ్య మహా ధర్నా

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 08 : పార్లమెంట్ లో బిసి బిల్లు పెట్టి, బిసిలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బిసి బర్జేట్ ను2 లక్షల కోట్లకు పెంచాలని, కేంద్రంలో బిసిలకు ప్రతేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి రూ.2 లక్షల కోట్లతో ప్రతేక అభివృద్ధి పథకం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ…

13 న బేడ బుడగ జంగాల రౌండ్ టేబుల్ సమావేశం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 08 : బేడ బుడగ జంగం భవిష్యత్తుకై చట్టసభల్లో ప్రాధాన్యత కొరకు, రాజ్యాధికార లక్ష్య సాధన కోసం బేడ బుడగ జంగం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈనెల 13న హైదరాబాదులో శాంతి చక్ర కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు బేడ బుడగ జంగం యూత్ ప్రతినిధులు గిరి కొండపల్లి, పర్వతం శంకర్,…

యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 08 : యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని అఖిల భారతీయ జాతీయ యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి గొంటి కుమార్ చౌదరి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పలు డిమాండ్ల సాధన కోసం ఇందిరాపార్క్ లో ఏర్పాటు చేసిన ధర్నా…

జహీరుద్దిన్ అలీ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి హరీష్ రావు.

లకిడికాపూల్ పూల్ లో సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జహీరుద్దీన్ అలీఖాన్ ఉర్దూ పత్రిక రంగానికి ఎనలేని సేవలు…

దండకారణ్యం లో అమరవీరుల వారోత్సవాలు

మావోయిస్ట్ పార్టీ తెలంగాణ మరియు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల వారోత్సవాలు జులై ఆఖరు వారంలో  ఆదివాసీ ప్రజానీకం ఘనంగా నిర్వహించారు.. ఆ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో మెంబెర్ కటకం సుదర్శన్ @ఆనంద్ స్మారక స్థూపం ఆవిష్కరించా రు.

దేశంలో భారత రాజ్యాంగం ద్వారానే   ప్రజలందరికీ సమాన హక్కు

  ఉప్పల్,ప్రజాతంత్ర,ఆగస్ట్ 7:  భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన తర్వాతనే భారతదేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు వచ్చాయని అంతకుముందు వర్ణ కుల ఆధారంగానే న్యాయం జరిగేదని అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ ను భారతదేశ సమతా మూర్తిగా అన్ని వర్గాల ప్రజలు కొనియాడుతారని తెలంగాణ తొలి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య…

ఘనంగా 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న టిఆర్ఎస్ నాయకుడు కాకి దశరథ

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 7 : మండల పరిధిలోని అన్నోజిగూడ గ్రామపంచాయతీ సర్పంచ్ భర్త కాకి దశరథ ముదిరాజ్ 50వ పుట్టినరోజు వేడుకలు నాయకుల కార్యకర్తల మధ్యలో సోమవారం ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తన 50వ పుట్టినరోజు వేడుకలకు హాజరైన తమ టిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.తన పట్ల మమకారం,ప్రేమ,అనురాగాలు కలిగి నా…

పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 7 : కడ్తాల్ మండలంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని నిర్వాహకులకు సూచించారు. పనులను త్వరగా పూర్తిచేస్తే త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట జెడ్పిటిసి జర్పుల దశరథ్…