Category తెలంగాణ

ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్లే బాలిక మృతి పోస్ట్‌మార్టమ్‌ ‌ప్రాథమిక నివేదికలో వెల్లడి

మేడ్చెల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌దమ్మాయిగూడలో బంధువులు, స్థానికుల ఆందోళన మధ్య పోలీసులు బాలిక డెడ్‌ ‌బాడీని ఇంటికి తరలించారు. పోలీసులు భారీ బందోబస్తు మధ్య అంబులెన్సులో మృతదేహాన్ని ఇంటికి పంపారు. అయితే అంబులెన్సును చిన్నారి కుటుంబసభ్యులు, స్థానికులు, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోస్టు మార్టం రిపోర్టులో ఏం జరిగిందో చెప్పడంతో పాటు బాలిక…

బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌పైలెట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి, హీరోయిన్‌ ‌రకుల్‌లకు ఇడి సమన్లు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎ ఎమ్మెల్యే పైలట్‌ ‌రోహిత్‌రెడ్డి, టాలీవుడ్‌ ‌హీరోయిన్‌ ‌రకుల్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌లకు ఈడీ శుక్రవారం నోటీసులు ఇచ్చింది. టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కేసులో వీళ్లిద్దరికీ నోటీసులిచ్చినట్లు తెలుస్తుంది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈడీ నోటీసులపై ఎమ్మెల్యే పైలట్‌ ‌రోహిత్‌రెడ్డి స్పందిస్తూ..నోటీసులు అందాయని తెలిపారు.…

పీసీవీ 14 టీకాకు డ్రగ్స్ ‌కంట్రోలర్‌ అనుమతి

బిఇ సంస్థ వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌హైదరాబాద్‌ ‌నగరంలోని బయోలాజికల్‌ ఈ ‌ఫార్మా సంస్థ  ఓ కీలక ప్రకటన చేసింది. ఆ సంస్థ తయారు చేసిన పీసీవీ14 టీకాకు డ్రగ్స్ ‌కంట్రోలర్‌ అనుమతి దక్కింది. 14-వాలెంట్‌ ‌పీడియాట్రిక్‌ ‌న్యూమోకోకల్‌ ‌కాంజుగేట్‌ ‌టీకాను ఇక నుంచి బీఈ సంస్థ ఇండియాలో ఉత్పత్తి చేయవచ్చు.…

రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లపై అధికారులతో సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ ‌సవి•క్ష

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌దక్షిణాది పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో ఐదురోజుల పాటు విడిది చేయనున్నారు. ఈ మేరకు తఅధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని రామప్ప, భద్రాచలంతో పాటు హైదరాబాద్‌ ‌లో ఏర్పాటు చేసిన పలు…

పటాన్‌చెరు ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణం

నార్మల్‌ ‌డెలివరీ కోసం 12 గంటల పాటు నిరీక్షణ డ్యూటీ డాక్టర్‌ ‌నిర్లక్యంతో పసికందు బలి ఆలస్యంగా వెలుగులోకి వొచ్చిన వైనం పటాన్‌చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌ప్రభుత్వ హాస్పిటల్‌లో నార్మల్‌ ‌డెలివరీలకే ప్రధాన్యతనివ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం సూచనలను వైద్యులు తూ.చ తప్పకుండా పాటిస్తున్నారనే చెప్పవచ్చు. పురిటి నొప్పుల బాధ భరించలేక ఆపరేషన్‌ ‌చేసి…

28‌న రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 భద్రాచలం, రామప్ప దేవాలయాలను దర్శించుకోనున్న రాష్ట్రపతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈ నెల 28 బుధవారం రోజున రాష్ట్ర పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆమె  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని, ములుగు జిల్లా వెంకటాపూర్‌ ‌మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకుని…

బీఆర్‌ఎస్‌ ఒక వైరస్‌ ..‌బీజేపీ ఒక వ్యాక్సిన్‌

ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలి డ్రగ్స్ •కేసు వ్యవహారిన్ని విడిచిపెట్టేది లేదు ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌నేడు కరీంనగర్‌లో యాత్ర ముగింపు సభ ముఖ్య అతిథిగా హాజరుకానున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‘‌బీఆర్‌ఎస్‌ ఒక వైరస్‌..‌బీజేపీ ఒక వ్యాక్సిన్‌’…

తలసరి ఆదాయంలో దక్షిణ భారత దేశంలో రంగారెడ్డి జిల్లా టాప్‌

‌రెండో స్థానానికి పరిమితమైన బెంగళూర్‌ అర్బన్‌ ‌జిల్లా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ రాష్ట్రం తన సత్తా చాటింది. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది. దేశ తలసరి ఆదాయం సగటు కన్నా ఎక్కువగా ఉంది. పలు సందర్భాల్లో…

మహిళలను కించపరిచే విధంగా పోస్టులు

వ్యక్తిగత విమర్శలకు తావిచ్చే విధంగా మహిళలపై చాలా సందర్భాల్లో మీమ్స్ ‌కాంగ్రెస్‌ ‌స్ట్రాటజీ కార్యాలయం ఘటనపై పోలీసుల వివరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌కాంగ్రెస్‌ ‌స్ట్రాటజీ కార్యాలయం ఘటనపై పోలీసులు స్పందించారు. మహిళలను కించపరిచే విధంగా పోస్టులు చేస్తున్నారని జాయింట్‌ ‌సీపీ తెలిపారు. మహిళలపై చాలా సందర్భాల్లో మీమ్స్ ‌పెడుతున్నారని అన్నారు. మహిళ…