ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్లే బాలిక మృతి పోస్ట్మార్టమ్ ప్రాథమిక నివేదికలో వెల్లడి
మేడ్చెల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16 : దమ్మాయిగూడలో బంధువులు, స్థానికుల ఆందోళన మధ్య పోలీసులు బాలిక డెడ్ బాడీని ఇంటికి తరలించారు. పోలీసులు భారీ బందోబస్తు మధ్య అంబులెన్సులో మృతదేహాన్ని ఇంటికి పంపారు. అయితే అంబులెన్సును చిన్నారి కుటుంబసభ్యులు, స్థానికులు, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోస్టు మార్టం రిపోర్టులో ఏం జరిగిందో చెప్పడంతో పాటు బాలిక…
