Category తెలంగాణ

తమ అనుచరుల ఫోటోలు ఫ్లెక్సీ లలో లేవని శ్రీనివాస కాలనీలో మంచినీటి పైప్ లైన్ ప్రారంభోత్సవాలు

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 9;  ఈ రోజు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంచినీటి పైప్ లైన్ శంకుస్థాపనల కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం *స్థానిక బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి కి* ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాలనీలలో శంకుస్థాపనలు జరిపిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే…

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 9 : కడ్తాల పట్టణానికి చెందిన ఓర్సు రాములయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి మృతి చెందారు.. ఈ విషయం తెలుసుకున్న కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ్మ రెడ్డి (LN రెడ్డి) వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు రూ.5, వేల ఆర్థిక సాయం అందజేసి…

గృహలక్ష్మి పథకం కోసం మీసేవ కేంద్రాలు కిటకిట

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 9 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ లక్ష్మీ పథకం పేరిట ఇంటి జాగా ఉన్నవారికి గృహం నిర్మించుకునేందుకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించడంతో అర్హులైన లబ్ధిదారులు గృహలక్ష్మి పథకం కోసం కావాల్సిన పత్రాల కొసం మీసేవ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. దీంతో ఆమనగల్లు పట్టణంలోని పలు…

సీఎం కేసీఆర్ సహాయంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తా డాక్టర్ సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 9; బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ నందు పలు కాలనీలలో దాదాపుగా 3,96,80,000 పైగా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు ప్రారంభించడానికి ఎల్.బి.నగర్ శాసనసభ్యులు డా.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.దానిలో భాగంగా దాదాపు 2 కోట్ల రూపాయల నిధులతో కృష్ణా వాటర్ పైప్ లైన్లు మరియు,1 కోటి 96…

మెడికల్ కాలేజీ భవన నిర్మాణ  టెండర్ ప్రక్రియ వేగవంతం చేయాలి

సీఎం కేసీఆర్ ని కలిసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: సోమవారం సాయంత్రం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి జనగామ మెడికల్ కాలేజీ భవన నిర్మాణ  టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణం ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే  కోరారు. దీనికి సీఎం  సానుకూలంగా స్పందించారు. అదే…

శ్రీ మహాలక్ష్మి మహాయాగంలొ పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ప్రపంచశాంతి, మానవాళి సంక్షేమం కోసం రాజస్థాన్ ఝులారియా పీఠా ధిపతి ఘన్శామచార్యజీ మహరాజ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు తిరుపతిలో తలపెట్టిన శ్రీమహాలక్ష్మి మహా యాగ యజ్ఞం మంగళవారం అత్యంత వేడుకగా జరిగింది. మార్వాడి సమాజ్ వారి ఆహ్వానం మేరకు ఈ వేడుకల్లో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి …

ఏంఏంసిలో ఇంటి పన్నులు తగ్గించాలని కాంగ్రెస్ రిలే నిరాహార దీక్ష

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 8: మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 11,12న కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపటనున్నట్లు రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మంద మల్లమ్మ చౌరస్తాలోని కాంగ్రెస్…

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 8: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్(124 ) పరిధిలోని మహంకాళి నగర్ లో నలభై లక్షల రూపాయల నిధులతో  నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్  పరిశీలించారు ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ నూతన సీసీ రోడ్ల నిర్మాణ…

కాలనీలల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగాచర్యలుతీసుకుంటా : గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి   

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 8:కాలనీలల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగాచర్యలుతీసుకుంటా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చి బౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గల రాజీవ్ నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులు తో కలిసి పర్యటించి ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు…