Category తెలంగాణ

మొక్కలను పంపిణీ చేసిన తుమ్మల పాండురంగారెడ్డి 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: 9వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం, నరేంద్ర కాలనీ సీత లేఔట్, బీరంగూడలో సోమవారం అమీన్ పూర్ మునిసిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి,మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డిలు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌లు కృష్ణ, పట్లోళ్ల కల్పన ఉపేందర్ రెడ్డి, చంద్రకళ గోపాల్,…

ప్రతి ఒక్కరు కళ్ళను దానం చేయాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 7 :  జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృష్ణ ఆదేశాల మేరకు  లయన్స్ క్లబ్ ఆఫ్ అమనగల్లు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని క్లబ్ అధ్యక్షులు యాచారం వెంకటేశ్వర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు యాచారం…

9 సంవత్సరాల కాలంలో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయి

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 7 : 9సంవత్సరాల కాలంలో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం కందుకూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ,రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాలలో 100 కోట్లతో అభివృద్ధి పర్చామని ఆమె తెలిపారు.కేసీఆర్ ముందు చూపుగా పలురాకాలగా అభివృద్ధిని అందించడంతోపాటు ప్రజల భాగోవులను…

దశలవారీగా మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరిస్తా

ఆమనగల్లు,  ప్రజాతంత్ర ఆగస్ట్ 7 : అమనగల్లు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్ నాయక్ అన్నారు. సోమవారం మున్సిపాలిటీ 11వ వార్డు ఆదర్శనగర్ కాలనీలో   సిసి రోడ్ పనులను కౌన్సిలర్ బైకాని యాదమ్మ శ్రీశైలం యాదవ్…

ఆమనగల్లు తహసిల్దార్ గా సిహెచ్ లలిత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 7 : ఆమనగల్ మండల తహసీల్దారుగా సిహెచ్ లలిత సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇంతకుముందు ఇక్కడ తాసిల్దార్ గా పని చేసిన జ్యోతి బదిలీపై హైదరాబాద్ వెళ్లారు. ఆమె స్థానంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో పనిచేసే గిరిజను ఇక్కడి తాహసిల్దారుగా నియమించారు. ఆమె ఆమనగల్లు కు రాకుండా నే వేరే…

10న అర్థ రాత్రి నుండి ట్రాన్స్ పోర్ట్ వాహనాల బంద్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 అర్థ రాత్రి నుండి 24 గంటల పాటు అన్ని రకాల ట్రాన్స్ పోర్ట్ వాహనాల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రవాణా రంగ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) తెలిపింది. ఈ మేరకు సోమవారం హైదర్ గూడా…

ప్రభుత్వ భూముల్లోంచి నల్ల మట్టి తరలింపు నిలిపివేయాలనీ తహసిల్దార్ కు వినతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 7 : ఆమనగల్ మున్సిపాలిటీ లోని రెండో వార్డు ముర్తుజ పల్లి గ్రామ సమీపంలో ఉన్న సర్వేనెంబర్ 99 లో ప్రభుత్వ అసైన్డ్ భూముల్లోంచి నల్ల మట్టిని కొంతమంది అక్రమంగా తరలించుకుంటున్నారని వాటిని నిలిపివేయాలని కోరుతూ సోమవారం ఆమనగల్ తహసిల్దార్ సిహెచ్ లలిత కు ముర్తుజపల్లి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. గ్రామానికి…

పదవ తరగతి స్నేహితురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: జగదేవపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి 2001-02 బ్యాచ్..మాతో చదువుకున్న స్నేహితురాలు భాగ్య భర్త దోమ జహంగీర్ ఆరు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలుసుకున్న పదవ తరగతి స్నేహితులు కలిసి రూ. 38,500 ఆర్థిక సహాయం అందజేశారు . అదేవిధంగా వారికీ ఇద్దరు ఆడపిల్లలు…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: క్షణం తీరిక లేకుండా కాలంతో పాటు పరుగేత్తుతున్న మనిషి  “ఒకసారి తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే ఆహాయి…. ఆ ఆనందం హద్దులు దటెస్తుందన్న నిజం నేడు కనిపించింది. సరిగ్గా 25 సం  క్రితం పట్టణంలోని “సెంట్ మార్క్ హై స్కూల్లో 1998-99 పదవ తరగతి పూర్తి చేసుకుని నేడు…