Category తెలంగాణ

ఎనిమిదో నిజాం నవాబు ముకరంజా మృతి

నేడు హైదరాబాద్‌కు భౌతిక కాయం సంతాపం వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్‌ అధికార లాంఛనాలతో  అంత్యక్రియలకు ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 16 : ఎనిమిదో నిజాం నవాబ్‌ ‌భర్కత్‌ అలీఖాన్‌ ‌వల్షన్‌ ‌ముకరం ఝా బహదూర్‌ ‌మృతి చెందారు. శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఆయన కన్నుమూశారు. హైదరాబాద్‌లో అంత్యక్రియలు చేయాలని బహదూర్‌ ‌చివరి…

జాతీయ రాజకీయాలను మలుపు తిప్పనున్న ఖమ్మం సభ

దేశంలో తెలంగాణ నమూనాపై సర్వత్రా చర్చ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి,  ఖర్చు రెట్టింపు చేసిన మోదీ ప్రభుత్వం సభ సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 13 : ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్‌ ‌సత్తాను దేశానికి చాటాలని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌కు ఈ…

‌ప్రజాతంత్ర చిరకాలం కొనసాగాలి

క్యాలెండర్‌, ‌డైరీ ఆవిష్కరణలో కెప్టెన్‌ ‌వి.లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌, ‌కమలానంద భారతి స్వామిజీల ఆకాంక్ష. హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 13 : అనేక కష్ట నష్టాలను అదిగమించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రజాతంత్ర తెలంగాణ దినప త్రిక మరిన్ని ఉత్సవాలు జరుపుకోవాలని, తన ఆశయం కోసం చిరకాలం కొనసాగాలని మాజీ ఎంపి కెప్టెన్‌ ‌వి.లక్ష్మీకాంతరావు,…

రాష్ట్ర కొత్త సిఎస్‌గా శాంతికుమారి

సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయంతో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ…బాధ్యతల స్వీకరణ ప్రభుత్వ పథకాలను సమర్థంగా ముందుకు తీసుకువెళతా : సిఎస్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 11 : తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించి సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే ఆమె బాధ్యతలు కూడా స్వీకరించారు.…

జిఎస్టీ లెక్కలు తప్పయితే రాజీనామా మొఖాన కొడతా

కుర్‌కురేలు పంచిన కిషన్‌ ‌రెడ్డి ఆరోపణలు చేయడమా రాష్ట్రానికి ఓ నాలుగు మంచి పనులయినా చేశారా ఇప్పుడు  ట్రైలర్‌ ‌మాత్రమే..2023లో అసలు సినిమా చూపిస్తాం మోదీ దేశానికి ఏంచేశాడని దేవుడయ్యాడో చెప్పాలి సెస్‌ ‌పాలకమండి సభలో మంత్రి కెటిఆర్‌ ‌ఘాటు విమర్శలు రాజన్నసిరిసిల్ల,ప్రజాతంత్ర,జనవరి10: జిఎస్టీ వసూళ్లు, రాష్టాన్రికి కేటాయింపులపై కేంద్రంపై మంత్రి కెటిఆర్‌ ‌మరోమారు మండిపడ్డారు.…

నాకు గాడ్‌ఫాదర్‌ ‌తెలంగాణ ప్రజలే

బిఆర్‌ఎస్‌లో మనిషిగా కూడా విలువనివ్వలేదు అధికార మదంతో విర్రవీగుతున్నారు నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నా అక్రమాలతో పైకి రాలేదు..కష్టపడి వచ్చా పార్టీ మారాక అవమానాలపై వివరిస్తా ఆత్మయ సమావేశంలో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు ఖమ్మం,ప్రజాతంత్ర,జనవరి10: ప్రజల ఆశీర్వాదం ఉంటే పదవులు అవే వస్తాయని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అధికారం లేకున్నా నిత్యం ప్రజల్లోనే ఉన్నానని…

కామారెడ్డి మాస్టర్‌ ‌ప్లాన్‌పై అపోహలు వీడండి

అపోహలతో ఆందోళనలకు దిగడం సరికాదు ప్రస్తుతం ఇది ముసాయిదా మాత్రమే రైతుల భూములు ఎక్కడికీ పోవు అభ్యంతరాలను నమోదు చేసుకుంటాం డియా ముందు వివరణ ఇచ్చిన కలెక్టర్‌ ‌జితేశ్వి పాటిల్‌ కామారెడ్డి,ప్రజాతంత్ర,జనవరి7: కామారెడ్డి నూతన మాస్టర్‌ ‌ప్లాన్‌పై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అది కేవలం ముసాయిదా మాత్రమేనని జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి…

గరీబు గల్ఫ్ ‌కార్మికులను విస్మరించిన ప్రవాసి దివస్‌

‌సీఎస్‌ఆర్‌ ‌ఫౌండేషన్‌ ‌చైర్మన్‌ ‌చెన్నమనేని ఆవేదన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి 7: జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు మధ్యప్రదేశ్‌ ‌లోని ఇండోర్‌ ‌లో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న 17వ ‘ప్రవాసి భారతీయ దివస్‌’ ‌వేడుకలలో గరీబు గల్ఫ్ ‌కార్మికులను విస్మరించడం, ఎజెండాలో గల్ఫ్ ‌కార్మికుల సమస్యలకు చోటు దక్కక పోవడం పట్ల సీఎస్‌ఆర్‌…