Category తెలంగాణ

అఖిల భారత యాదవ మహాసభ ఉపాధ్యక్షులుగా ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 10: అఖిల భారత యాదవ రంగా రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా ఏంఏంసి కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ నియమితులైనారు. గురువారం జరిగిన అఖిల భారత యాదవ మహాసభ రంగా రెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ కు జిల్లా అధ్యక్షులు బర్ల జగదీశ్ యాదవ్ నియామక…

ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుల పై అకారణంగా చేయి చేసుకున్న డీసీపీ వెంకటేశ్వరరావును వెంటనే సస్పెండ్ చేయాలి

షాద్ నగర్ ప్రజా తంత్ర ఆగస్ట్ 10: ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని.  ఇటీవల కాలంలో విద్యార్థి సంఘాలు మీడియా విద్యాలయాల్లోకి రావద్దంటూ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరియు విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ సెక్రటేరియట్…

మంత్రి హరీష్ రావు హామీతో రవాణా రంగ బంద్ వాయిదా

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 : సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రవాణా రంగ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి(జెఎసి) ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి నుండి తల పెట్టిన బంద్ ను తాత్కాలికంగా బంద్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జెఎసి కన్వీనర్ ఎస్.దయనంద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్ట్…

‘జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌’

మన ఊరు`మన బడి ద్వారా ప్రభుత్వ స్కూళ్లకు మహార్దశ హెచ్‌ఎంలూ మీకు దండం పెడతా…స్పోర్ట్స్‌ కిట్స్‌ను రూముల్లో పెట్టకండి త్వరలో మరిన్ని స్కూళ్లను డెవలప్‌మెంట్‌ చేస్తా సిద్ధిపేట గర్స్ల్‌ స్కూల్‌ అండ్‌ కాలేజ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 9: ఒకప్పుడు  ప్రభుత్వ స్కూళ్లంటే  శిథిలావస్థలు..రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ సిఎం అయ్యాక మన…

కెసిఆర్‌ ‌కృషితో ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతం

ఎక్కడ చూసినా భూమాతకు పచ్చచీరకట్టు గతంలో నెర్రెలు బారిన .. నెత్తురు కారిన నేల నక్సలిజంతో, తీవ్రవాదంతో, సామాజిక అసమానతలు సమైక్య పాలనలో ఆగమైన తెలంగాణ నేల 9ఏళ్ల తెలంగాణలో ఎంత అభివృద్ది సాధించామో చూడాలి ఐటి హబ్‌ అం‌టే వేలం బిల్డింగ్‌ ‌కాదు..భవిష్యత్‌కు మెట్టు నిజామాబాద్‌ ‌పర్యటనలో మంత్రి కెటిఆర్‌ నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్9:: ‌భూమాత ఆకుపచ్చ…

రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి దుర్మరణం

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి దుర్మరణం చెందిన ఘటన జగదేవపూర్ శివారులో చోటుచేసుకుంది.స్థానిక ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. జగదేవపూర్ మండలానికి చెందిన మిట్టపల్లి అఖిల్ తండ్రి వెంకటేశం (15 ) వయసు విద్యార్థి రోజు మాదిరిగానే అలిరాజపేట్ సెయింట్ విన్సెంట్ హై స్కూల్ కు తండ్రి…

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: గ్రంథాలయాలు విజ్ఞాన బండాగారాలని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానం పెంపొందించుకోవాలని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కోటి రూపాయల పైచిలుకు నిధులతో నిర్మాణం చేపట్టిన గ్రంథాలయ భవనాన్ని జిల్లా గ్రంధాలయ చైర్మన్ సుశీల్ కుమార్…

విఠాయిపల్లిలో దళితుల ఆత్మీయ సమ్మేళనం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 9 :   ఆమనగల్లు మున్సిపాలిటీలోని విఠాయిపల్లి గ్రామంలో బుధవారం  కల్వకుర్తి తాలుక స్థాయి దళితుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. తాలుక స్థాయి దళితుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పార్టీలకతీతంగా దళితులు అందరూ కలిసి ఈ సమావేశంలో పంచుకోవాలని పలువురు సూచించారు. ఈ…

తెలంగాణ రవాణా రంగ కార్మికుల జేఏసీ

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 09 : ఆటో షోరూమ్స్, ఆటోడీలర్లు తెలంగాణలో వివిధ జిల్లాలలో ఆటో డీలర్స్ ఆయా షోరూముల్లో ఆటోలను బ్లాక్ చేసి హైదరాబాదులో ఉన్న షో ద్వారా అమ్మకాలు చేస్తున్నారని తెలంగాణ రవాణా రంగ కార్మికుల జేఏసీ కన్వీనర్ ఎస్.దయానంద్, కో-కన్వీనర్ రుద్రాక్ష మల్లేష్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ రవాణా…