Category తెలంగాణ

రాష్ట్రం అయిపోయింది… ఇక దేశాన్ని దోచుకోవడమే

గౌరవెల్లి నిర్వాసితులను నట్టేట ముంచిన కెసిఆర్ ‌నిర్వాసితుల ఆందోళనకు కాంగ్రెస్‌ ‌నేత పొన్నం ప్రభాకర్‌ ‌మద్దతు సిద్దిపేట: బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆవిర్భావ సభ ఖమ్మంలో పెట్టడం వెనుక ఉన్న మతలాబు ఏంటని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ‌ప్రశ్నించారు. రాష్ట్రంలో దోచుకున్నది చాలదని దేశాన్ని దోచుకు తినేందుకే కేసీఆర్‌ ‌కొత్త ప్లాన్‌ ‌వేసిండని ఆరోపించారు. గౌరవెల్లి…

ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్‌ ‌ప్రారంభోత్సవం

‘కంటి వెలుగు’కూ ఖమ్మంలోనే శ్రీకారం… లబ్దిదారులకు అద్దాలు అందచేసిన పంజాబ్‌ ‌సిఎం జాతీయ నేతలతో కలసి ప్రారంభించిన సిఎం కెసిఆర్‌ ఖమ్మం: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగగా నిర్మించిన ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను, రెండత విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేరళ, దిల్లీ, పంజాబ్‌ ‌ముఖ్యమంత్రులు విజయన్‌, అరవింద్‌ ‌కేజీవ్రాల్‌, ‌భగవంత్‌…

మైనర్‌ ‌బాలిక హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి..

ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు ఏర్పాటు చేసి సత్వరమే శిక్ష విధించాలి.. బాలిక కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌స్పందించాలి.. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్‌ ‌దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని అంగడిపేటలో మైనర్‌ ‌బాలికపై గ్యాంగ్‌ ‌రేప్‌ ‌చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా…

నేడు ఇండియా-న్యూజీలాండ్‌ ‌మధ్య ఫస్ట్ ‌వన్డే మ్యాచ్‌

ఉప్పల్‌ ‌స్టేడియంలో భారీ బందోబస్తు 2500 పోలీస్‌ ‌బలగాలు రాచకొండ కమిషనర్‌ ‌డిఎస్‌ ‌చౌహన్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 17 : ఉప్పల్‌ ‌స్టేడియంలో జరిగే భారత్‌, ‌న్యూజిలాండ్‌ ‌మ్యాచ్‌ ‌కోసం 2500 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రాచకొండ కమిషనర్‌ ‌డిఎస్‌ ‌చౌహన్‌ ‌తెలిపారు. మ్యాచ్‌ ‌కోసం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచే అభిమానులను…

ఉప్పల్‌ ‌స్టేడియంలో ఓటములే ఎక్కువ…ఏడింటిలో మూడింట మాత్రమే గెలుపు

హైదరాబాద్‌, ‌జనవరి 17 : భాగ్యనగరంలో క్రికెట్‌ ‌సందడి నెలకొంది. న్యూజిలాండ్‌, ‌భారత్‌ ‌మధ్య జరిగే వన్డే సిరీస్‌లో భాగంగా ఫస్ట్ ‌వన్డేకు ఉప్పల్‌ ‌స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ‌వన్డేపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఉప్పల్‌లో నాలుగేళ్ల తర్వాత వన్డే మ్యాచ్‌ ‌జరగనుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ ‌మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో…

ఫిబ్రవరి 17న కొత్త సచివాలయ ప్రారంభోత్సవం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్‌ ‌జన్మదినం రోజున సెక్రటేరియట్‌ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి వెల్లడించారు. నూతన సచివాలయానికి డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌పేరును పెట్టిన…

సీఎం సభకు ఊరూ వాడ కదలాలి

భారీ జన సమీకరణ దిశగా సమావేశాలు  కేసీఆర్‌ ‌చలువ వల్లే ఉమ్మడి ఖమ్మం ప్రగతి వివరాలు వెల్లడించిన మంత్రులు హరీష్‌రావు,   పువ్వాడ అజయ్‌, ‌పార్టీ నాయకులు ఖమ్మం/కొత్తగూడెం, జనవరి 16 : దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ఖమ్మం జిల్లా వేదికగా ఈ నెల 18న భారీ బహిరంగ సభ ద్వారా శంఖారావం…

తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కృషి

కనెక్టివిటీతో దేశంలో అభివృద్ధి వందేభారత్‌ ‌రైలు ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ హైదరాబాద్‌, ‌జనవరి 16 : తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. గతంలో 250 కోట్లు కూడా ఇచ్చేవారు కాదని..  కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వం 3వేల కోట్లకు పైగా ఇస్తుందన్నారు. సికింద్రాబాద్‌లో వందేభారత్‌ ఎక్స్ ‌ప్రెస్‌ను ఆయన…

వంద లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారు

ఏం అభివృద్ధి సాధించారో చెప్పండి తెలంగాణలో ప్రతిపైసా అప్పుతో అభివృద్ధి ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధానిపై మంత్రి కెటిఆర్‌ ‌విమర్శలు దావోస్‌ ‌సదస్సుకు స్విట్జర్లాండ్‌ ‌చేరుకున్న మంత్రి దావోస్‌, ‌జనవరి 16 : ప్రధానిగా మోడీ ఒక్కరే వంద లక్షల కోట్లు అప్పులు చేశారని, ఈ అప్పులన్నీ ఏ పనికి పెట్టారో ప్రధాని సమాధానం చెప్పాలని…