Category తెలంగాణ

ఎన్ని ట్రిక్కులు చేసిన బిఆర్‌ఎస్‌ ‌దే హ్యాట్రిక్‌

56 ‌లక్షల ఎకరాల్లో 26,600 కోట్ల పంట కొనుగోలు దేశంలో పండే పంట మొత్తాన్ని ఒక్క తెలంగాణ రాష్ట్రం పండిస్తుంది: మంత్రి హరీష్‌ ‌రావు కొత్తగూడెం/ ఖమ్మం, ప్రజాతంత్ర,  ఏప్రిల్‌ 24 : ఎవరెన్ని ట్రిక్కులు చేసినా తెలంగాణలో బిఆర్‌ఎస్‌దే హ్యాట్రిక్‌ ‌ఖాయమని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. దేశంలో మొత్తం ఎంత పంట పండుతుందో…

షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత

సిట్‌ ‌కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు విధుల్లో ఉన్న పోలీసులపై చేయిచేసుకున్న షర్మిల అడ్డుకుని పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు స్టేషన్‌ ‌వద్ద తల్లి విజయమ్మ హంగామా పోలీసులపై షర్మిల దురుసు ప్రవర్తన : ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌లోటస్‌ ‌పాండ్‌లోని వైఎస్‌ ‌షర్మిల ఇంటి…

ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆత్మ విశ్వాసం, ధైర్యం అబ్బురం

వారికి మునిసిపల్‌ ‌ట్యాక్స్ ‌సహా అన్ని విధాలా ప్రోత్సాహం యూనిట్లు పంపిణీ చేసిన మంత్రి కెటిఆర్‌ భవిష్యత్‌ అం‌తా ఎలక్ట్రిక్‌  ‌వాహనాలదే : మహీంద్రా ఎలక్టిక్‌ ‌వాహనాల యూనిట్‌కు మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన హైదరాబాద్‌/‌సంగా రెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ఎస్టీ ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.…

సుప్రీమ్‌ ‌కోర్టులో ముగిసిన గవర్నర్‌ ‌పెండింగ్‌ ‌బిల్లుల కేసు విచారణ

వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సూచన పెండింగ్‌ ‌బిల్లులు లేవన్న గవర్నర్‌ ‌లాయర్‌ బిల్లులకు సంబంధించిన వివరాలు ఇవ్వండి : పెండింగ్‌ ‌బిల్లులపై గవర్నర్‌ ‌తమిళి సై కీలక నిర్ణయం న్యూ దిల్లీ/హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 24(ఆర్‌ఎన్‌ఎ) : ‌తెలంగాణ గవర్నర్‌ ‌పెండింగ్‌ ‌బిల్లుల కేసులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీమ్‌…

అకాల వర్షాలతో ఆందోళనలో రైతులు

భారీగా నష్టపోయిన అన్నదాతలు పలు ప్రాంతాల్లో వరి, మామిడి పంటలకు భారీ నష్టం ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌రాష్ట్రంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు మరోసారి రైతులను నట్టేట ముంచాయి. చేతికొచ్చిన పంటను నేలపాలు చేశాయి. వడగండ్లు, ఈదురుగాలులతో కురిసిన వానలు తీరని నష్టాన్ని మిగిల్చాయి.…

‘‌కొప్పుల’ గెలుపులో గొప్పేం లేదా..

ఆ మంత్రి గెలుపు అంత ట్రాషేనా? ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్‌ ‌రూమ్‌లో దొంగల హల్చల్‌..? ‌కీలక పత్రాలు, వీడియో ఫుటేజ్‌ ‌మాయం..? ఆ కీలక అధికారి కనుసన్నల్లోనే  అంతా జరిగిందా..? 14వ రౌండ్‌ ‌ఫలితాల తారుమారులో గోల్మాల్‌ ‌నిజమేనా..? జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్‌ ‌రూమ్‌లో దొంగలు పడ్డారా..? 14వ…

నిరుద్యోగ యువతను కెసిఆర్‌ ‌కుటుంబం వంచన

కాంగ్రెస్‌ అం‌డగా నిలుస్తుంది కేసులకు భయపడరు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు ఖమ్మం నిరుద్యోగ నిరసన సభలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ ‌జన సందోహంగా ఖమ్మం నడిబొడ్డు కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర , ఏప్రిల్‌ 24 : ‌రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాలను కెసిఆర్‌ ‌కుటుంబం వంచిస్తుందని పిసిసి…

రేణుక నివాసంలో కాంగ్రెస్‌ ‌నేతల భేటీ

పొంగులేటిని రప్పిచేందుకు చొరవ నేటి నల్లగొండ సభను రద్దు చేసుకున్న నేతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : ‌రాష్ట్రంలో అప్పుడే ఎలక్షన్‌ ‌వాతావరణం కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్‌ ‌జెండా ఎగురవేయాలని ఆయా పార్టీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ…

ఇద్దరు ఉద్యోగులను మింగిన గుండెపోటు

ఓ టీచర్‌, ‌తహసిల్దార్‌ల మృతి హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20:  వేర్వేరు ఘటనల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తహసీల్దార్‌ ‌గుండెపోటుతో మృతి చెందారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు హనుమకొండ జిల్లాకు చెందిన వ్యక్తి కాగా, తహసీల్దార్‌ ‌మహబూబాబాద్‌ ‌జిల్లాకు చెందిన వ్యక్తి. హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని నర్సక్కపల్లి గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ ‌టీచర్‌గా పనిచేస్తున్న…