Category తెలంగాణ

త్యాగ మూర్తులను దేశ ప్రజలు ఎన్నటికి మరువరు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : దేశ స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ త్యాగమూర్తులను దేశ ప్రజలు ఎన్నటికి మరువరని వారు చూపిన బాటను నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని దేశ ఐక్యతకు, అభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు కాశమని…

దేశసేవకు పునరంకితం కావాలి: సీపీ డిఎస్ చౌహన్

ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15: ప్రతీ ఒక్కరూ దేశసేవకు పునరంకితం కావాలని రాచకొండ సి.పి. డి ఎస్ చౌహాన్ పిలుపునిచ్చారు. రాచకొండ పోలీస్ కమీషనరేట్ నేరడ్ మెట్ లో మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన స్వాతంత్ర పోరాటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో…

పెద్ద కంజర్ల గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 15: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్  దీక్షతోనే సాధ్యమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో గ్రామస్తుడు ఎన్ఎంఆర్ యువసేన సభ్యుడు సార లక్ష్మణ్ జన్మదినం పురస్కరించుకుని ప్రతి ఏడాది గ్రామానికి ఏదో ఒకటి చేసే నేపథ్యంలో ఈ ఏడాది ఏర్పాటుచేసిన…

వైన్స్ టెండర్లల్లో రిజర్వేషన్ దారులకు న్యాయం చేయండి 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 14 :  ప్రజల నుండి డబ్బులు రాబట్టుకోవడానికి 3 నెలల ముందే టెండర్స్ పిలిచి రిజర్వేషన్ ప్రకారం వైన్ షాప్ లు అని చేప్పిన ప్రభుత్వ్యం గౌడ్ లకు 15 శాతం, 10 శాతం SC లకు, 5 శాతం ST లకు మొత్తం ముప్పై శాతం రిజర్వేషన్ లో షాపులు…

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు.సోమవారం  పరిగి పట్టణంలోని బృందావన్ గార్డెన్స్ లో పరిగి, పూడురు,దోమ, చౌడపుర్, కుల్కచర్ల మండలాలకు సంబంధించి లబ్ధిదారులకు  బీసీ బందు చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… బీసీల్లో వెనుకబడిన వర్గాలకు అభివృధ్ధి పెంచాలని…

రాజ్యాధికారం దిశగా బేడ బుడగ జంగాలు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14 : బేడ బుడగ జంగం మేధావులు, నాయకులు, ఉద్యోగస్తులు, విద్యావంతులు, యువకులను సమ్మేళనం చేస్తూ బేడ బుడగ జంగం చైతన్య వేదిక ద్వారా రాజ్యాధికారం కొరకు పిలుపునిచ్చారు. విజన్- 2024 దిశలో బేడ బుడగ జంగాలు రాజ్యాధికారం కొరకు పోరాటం చేయాల్సిన అవసర, ఆవశ్యకత ఎంతో ఉందని బెడ బుడిగ…

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 14 : మండలంలోని మేడిగడ్డ గ్రామపంచాయతీకి చెందిన వి. మల్యా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తండా యువకులు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు అనంతరం ఉప సర్పంచ్ మల్లేష్ రూ.10వేలు, సిమ్రాన్ రూ.5వేలు ఆర్థిక సహాయం సీతారాంకు అందజేసి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో తాండ యువకులు పాల్గొన్నారు.

వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్న

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: ప్రభుత్వ డాక్టర్ గా చిన్న పిల్లల వైద్యులుగా పేద ప్రజలకు సేవా  చేస్తూ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని మరింత సేవా చేయడానికి రాజకీయాల్లోకి రావాలని కుంటున్నానని ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ తుప్ప ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్…

ఫలహార బండి ఊరేగింపును ప్రారంభించిన ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరె కపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 14: శేరిలింగంపల్లి నియోజక వర్గం భారతి నగర్ లో జరిగిన బోనాల కార్యక్రమంలో ఫలహార బండిని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన సోమవారంతెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన  బోనాల  సందర్భంగా భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎం ఐ జి…