Category తెలంగాణ

వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: పశువులకు కాలాను గుణంగా సంక్రమించే వ్యాధి నివారణ టీకాలను వేయించుకోవడంలో రైతులు నిర్లక్ష్యం చేయరాదని మండల పశువైద్యాధికారిని శ్వేత అన్నారు. మండల పరిధిలోని దౌలాపూర్ లో సోమవారం గాలికుంటు, లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ యాద లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ మార్కెట్ కమిటీ వైస్…

పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ బార్న్ సస్టైనబుల్ యూనిట్ ను సోమవారం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14; తలసాని ని కలిసిన వర్గల్ యాదవ నేతలు అభినందనలు తెలిపిన శ్రీనివాస్ యాదవ్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం వర్గల్ మండల కేంద్రానికి చెందిన శ్రీకృష్ణ యాదవ సంఘం నేత లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ స్థానిక జడ్పీటీసీ మామిండ్ల బాలమల్లు యాదవ్ ల నేతృత్వంలో సికింద్రాబాద్…

జీవనోపాధికోసం ఆర్ధిక సహాయం అందించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: బొల్లారం మున్సిపాలిటీకి చెందిన దివ్యాంగుడైన రహిమతుల్లా  జీవనోపాధికోసం ఇటీవల బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుధు నీలం మధు ముదిరాజ్ నివాసానికి వచ్చి ఆర్థిక సహాయం అడగగా స్పందించి, చెప్పిన మాట ప్రకారం ఈ రోజు బొల్లారం మున్సిపాలిటీకి వెళ్లిన సందర్భంలో ఆయన  జీవనోపాధికి ఉపయోగపడేలా 50వేల రూపాయలు  ఆర్థిక సహాయం అందచేశారు. ఈ…

పటాన్ చెరు లో ఘనంగా గూడెం విష్ణువర్ధన్ రెడ్డి జయంతి వేడుకలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: అతి చిన్న వయసులో వేలాదిమంది యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన గొప్ప నాయకుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అని పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లు అన్నారు.పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు…

రోటరీ సేవలు మరింతగా విస్తరించాలి – ర్యాలీని ప్రారంభించిన సిఐ నాగరాజురెడ్డి

రోటరీ సేవలు మరింతగా విస్తరించాలి – ర్యాలీని ప్రారంభించిన. సిఐ నాగరాజురెడ్డి భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : రాష్ట్రంలోని తెలంగాణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న రోటరీక్లబ్ లు తాము చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిందిగా రెండు రాష్ట్రాల రోటరీ గవర్నర్ డా. బూసిరెడ్డి శంకర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు…

పంట పొలాలు తడవాలంటే  బిఆర్ఎస్ తోనే సాధ్యం

సంగారెడ్డి,ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: గోదావరి నీళ్లు సంగారెడ్డి జిల్లా పంట పొలాల్లో తడవాలంటే అది బిఆర్ఎస్ తోనే సాధ్యమవుతుంది రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం  కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలోని గోకుల్ ఫంక్షన్ హాల్లో  మార్చి నెలలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు…

భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించేంతవరకు పోరాడుతాం  

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 12; చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండల పరిధిలోని గల చందనవెల్లి భూ నిర్వాసితుల బాధితుల సమష్యాల పరిష్కారానికి వచ్చిన జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి చందనవెల్లి హైతాబాద్ గ్రామాలలోని భూములను కోల్పోయిన రైతులకు న్యాయం జరిగే విదంగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాటం చేస్తామని రైతులకు అండగా ఉంటామని అన్నారు.టీపీసీసీ ప్రచార…

జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య ఎల్బీనగర్ జేఏసీ

హయత్ నగర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఇంతటి అమానుశానికి ఒడిగట్టిన దుండగులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఎల్బీనగర్ జేఏసీ చైర్మన్ వి.ఎన్. రాజు డిమాండ్ చేశారు. శనివారం ఎల్బీనగర్ చౌరస్తాలో ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో…