Category తెలంగాణ

నూతన సచివాలయం తన ఛాంబర్‌ ‌లో ఆసీనులైన సందర్భంగా…. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు సంతకాలు చేసిన ఫైళ్ళ వివరాలు :

1. దళితబంధు పథకం 2023-24 సంవత్సరంలో అమలుకు సంబంధించిన ఫైలు మీద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నూతన సచివాలయంలో తొలి సంతకం చేశారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో అమలు చేసిన హుజూరాబాద్‌ ‌మినహా రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజక వర్గానికి 1100 లబ్ధిదారుల చొప్పున దళిత బంధు పథకాన్ని వర్తింపచేయాలనే ఫైలుమీద సిఎం కేసీఆర్‌ ‌సంతకం…

సమాచార శాఖ కమిషనర్ గా కోరెం అశోక్ రెడ్డి …

హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్28 : రాష్ట్ర స్థాయి అధికారి హోదాలో పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా, కోతగట్టు గ్రామానికి చెందిన  కోరెం అశోక్ రెడ్డి కి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐ. ఏ.ఎస్.) హోదా  కల్పించిన   రాష్ట్ర  ప్రభుత్వం శుక్రవారం రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది …. కోరెం అశోక్ రెడ్డి  ఇంటర్మీడియట్ పూర్తయిన…

మే 1 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 1 నుంచి జూన్‌ 2‌వ తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసుల విచారణకు ప్రతీ గురువారం ప్రత్యేక కోర్టు నిర్వహించనున్నారు. మే 4, 11, 18, 25, జూన్‌ 1‌వ తేదీన ప్రత్యేక కోర్టు నిర్వహించనున్నట్లు…

మే 2 నుంచి 4 వరకు…యాదాద్రిలో నారసింహ జయంతి ఉత్సవాలు

భారీగా ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్య క్షేత్రంలో నృసింహ జయంత్యుత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రిలో ఏటా నృసింహ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఈ యేడాది మే 2వ తేదీ నుంచి 4వ…

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక…

అత్యంత అధునాతనంగా నిర్మాణం…కొత్త సచివాలయం ఇలాంటిది దేశంలో ఇంకెక్కడా లేదు రేపు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌చేతుల వి•దుగా ప్రారంభం అన్నీ ప్రత్యేకతలే ..: మంత్రి వేముల అధికారులతో కలిసి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ అంజనీ కుమార్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌కొత్తగా నిర్మించిన కొత్త తెలంగాణ సచివాలయ భవనం అత్యంత సువిశాలమైనదని,…

ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ పక్రియ వేగవంతం

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాల పట్టాలు సీసీఎల్‌ఏకు కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌జీవో నంబర్‌ 58, 59 ‌కింద ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ పక్రియ వేగవంతం చేయాలని కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు, ఏ జిల్లాల్లో ఎన్ని పట్టాలు పంపిణీకి…

సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ గా కోరెం అశోక్ రెడ్డి …

హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్28:రాష్ట్ర స్థాయి అధికారి హోదాలో పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా, కోతగట్టు గ్రామానికి చెందిన కోరెం అశోక్ రెడ్డి కి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐ. ఏ.ఎస్.) హోదా కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది …. కోరెం అశోక్ రెడ్డి ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత హుజురాబాద్…

అక్టోబర్‌లోనే ఎన్నికలు… నాలుగు నెలలే సమయం

మారండి…లేకుంటే వేటు తప్పదు దళిత బంధు పథకంలో వసూళ్లకు పాల్పడ్డ వారి చిట్టా నాదగ్గరుంది ఇక ముందు ఎంత మాత్రం సహించేది లేదు బిఆర్‌ఎస్‌ ‌ప్లీనరీలో సిట్టింగ్‌ ఎంఎల్‌ఏలకు పార్టీ అధినేత కెసిఆర్‌ ‌హెచ్చరిక -వి.రామ్‌ ‌మోహన్‌ ‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి, ఏప్రిల్‌ 27 : ‘‌సమయం ఎక్కువగా లేదు…అక్టోబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వ్యక్తిగత…

తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ‌ప్రభంజనం

వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వంద సీట్లతో గెలవబోతున్నాం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం కావాలి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి క్యాడర్‌లో అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేయాలి కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను తుదముట్టించేందుకు బీఆర్‌ఎస్‌ ‌దేశ వ్యాప్తంగా ఉద్యమాలు ప్రతినిధుల సభలో పార్టీ అధ్యక్ష హోదాలో సిఎం కెసిఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,…