Category తెలంగాణ

విజన్ తో కూడిన అభివృద్ధి

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 14: గ్రేటర్ హైద్రాబాద్ నగరంతో పాటు నగర శివారు ప్రాంతాలను ఒక విజన్ తో కూడిన అభివృద్ధి చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై  మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలో రూ.56 లక్షలతో మన బస్తీ మన బడి…

ఉప్పల్ బి  ఆర్ ఎస్ సీటు బండారి లక్ష్మారెడ్డి కే కేటాయించాలి శ్రీశైలం యాదవ్

 ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేసే ప్రజా బంధువు బండారి లక్ష్మారెడ్డి కి ఉప్పల్  బి ఆర్  ఎస్ టికెట్ ఇస్తే విజయం ఖాయమని శ్రీశైలం యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం యాదవ్  బి ఆర్  ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి కి టికెట్  ఇవ్వాలని…

సిద్దిపేటలో విభజన గాయాల స్మృతి దినం సందర్భంగా బిజెపి మౌన ర్యాలీ

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: విభజన గాయాల స్మృతి దినం సందర్భంగా సోమవారం బిజెపి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర దేవాలయం నుండి అంబేడ్కర్ సర్కిల్ వరకు మూతికి నల్ల గుడ్డలు ధరించి చేపట్టిన మౌన ప్రదర్శనలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

మార్వాడీల సంక్షేమం కోసం కృషి చేస్తా:  మార్వాడిల  ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న  బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14:    మార్వాడీల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషీ చేస్తుందని, మార్వాడి  సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. సోమవారంచిలుకనగర్ లో మాజీ కౌన్సిలర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో  ముఖ్య మార్వాడీ సోదరుల ఆహ్వానం మేరకు డివిజన్ లో…

మహేశ్వరంలో షాదీఖానాకు స్థలం కేటాయించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి వినతి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర ఆగస్టు14; మహేశ్వరం మండల కేంద్రంలో షాదీఖానా కు స్థలం కేటాయించి నిర్మాణానికీ నిధులు మంజూరు చేయలని కోరుతు మహేశ్వరం నియోజకవర్గ  ముస్లిం వెల్ఫేర్ సొసైటీ  అద్యక్షుడు మహమ్మద్ అబ్దుల్, సమీర్ ల అద్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ నాయకులు  జలాలుద్దీన్…

స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించాలి

కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14:  స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ అధికారులను ఆదేశించారు.  మంగళవారం 76 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా తో కలిసి జిల్లా…

ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 14 : ఆమనగల్లు మండలం మేడిగడ్డ తాండ  గ్రామపంచాయతీ కి  చెందిన  వడ్తావత్ మాల్య రోడ్డు ప్రమాదంలో  మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తాండ యువకులు మల్లేష్, నందు రాథోడ్ లు కలిసి రూ. 3వేల ఆర్థిక సహాయం మల్యా  కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో  సీతారాం, కుమార్,…

ముదిరాజ్ లు, మత్య్సకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 14; ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఒక్కో కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ఓఆర్ఆర్ సమీపంలో రావిర్యాల ప్రగతి సంస్థ వద్ద జరిగిన కార్యక్రమంలో.ముదిరాజ్ భవన నిర్మాణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుల, చేతివృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా…

అభినందించిన బిఆర్ఎస్ నేత కొండా పరమేశ్వర్ గౌడ్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14 : అనాధల సంక్షేమం కోసం గత 20 ఏళ్ళుగా పాటుపడుతున్న తెలంగాణ అనాధ హక్కుల సంరక్షణ సంస్థ అధ్యక్షులు బొక్క వెంకటయ్య సేవలను కొనియాడుతూ సోమవారం బిఆర్ఎస్ సీనియర్ లీడర్ జాగృతి రాజేంద్రనగర్ నియోజకవర్గ కన్వీనర్ కొండా పరమేశ్వర్ గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా పరమేశ్వర్ గౌడ్…