Category తెలంగాణ

‌ప్రభుత్వం నన్ను వేదనకు గురి చేస్తుంది..!

నా ఫోన్‌ ‌టాప్‌ ‌చేస్తున్నారు.. :  మా భూమి దర్శకుడు బి. నరసింగరావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 19 : ‌తెలంగాణ చిత్రానికి ప్రపంచ గౌరవం తెచ్చిన దర్శకుడు బి. నరసింగరావు ఇటీవల కేటీఆర్‌పై ఫైర్‌ అయిన విషయం తెలిసిందే! నలభై రోజులుగా అపాయింట్‌మెంట్‌ అడుగుతున్నా ఇవ్వవా? ఎక్కడ పుట్టిన కమలాలు మీరు అంటూ తీవ్రంగా…

తెలంగాణ పచ్చబడ్డది

బీడువారిన రాష్ట్రాన్ని తొవ్వకు తెచ్చుకుంటున్నం హరితం 7.7 శాతం పెరిగి గ్రామాలు పచ్చగున్నయి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్‌ ‌వన్‌ అని పేపర్లో రావడం సంతోషం కలిగించింది కాళేశ్వరంతో పాటే పాలమూరూ పూర్తయ్యేది కాంగ్రెస్‌ ‌నేతలు కోర్టుకు వెళ్లడంతోనే ఆలస్యం త్వరలో జంటజలాశయాలకు గోదావరి జలాల తరలింపు త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేయించే బాధ్యత నాది…

‌ఫస్ట్రేషన్‌తో పట్టపగలు పచ్చి అబద్ధాలు..?

రాష్ట్రానికి కేంద్రం ఖర్చు చేసిన నిధులపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రెజెంటేషన్‌పై రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు మండిపాటు పూర్తి వివరాలను త్వరలో పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌ద్వారా తెలియజేస్తామని ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌కేంద్ర  మంత్రి  కిషన్‌  ‌రెడ్డికి కన్ఫ్యూషన్‌ ఎక్కువ..కాన్సన్ట్రేషన్‌ ‌తక్కువ అని…ఫస్ట్రేషన్‌తో పట్టపగలు…

తాజా కేసు మాత్రమే కాదు, గత ‘ఉపా’ కేసులన్నిటినీ ఎత్తివేయాలి…

తాడ్వాయి పోలీస్‌ ‌స్టేషన్లో గత ఏడాది నమోదై, తాజాగా సంచలనం సృష్టించిన ఉపా కేసును ఎత్తివేయటానికి ముఖ్య మంత్రి అదేశాలు ఇచ్చినట్లు వార్తలు తెలుపుతున్నాయి. రానున్న ఎన్నికల దృష్ట్యా జరుగబోయే రాజకీయ నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. కానీ ఈ తాజా కేసు ఒక్కటే కాదు కనీసం డజనుకు…

సిఎం కెసిఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా…25 జిల్లాల్లో మెడికల్‌ ‌కాలేజ్‌లు

వొచ్చే విద్యా సంవత్సరానికి మిగిలిన 8 జిల్లాల్లో.. ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశం 9 ఏళ్లలో 21 మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు దేశంలో తెలంగాణ రికార్డు సృష్టించింది వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలో మంత్రి హరీష్‌ ‌రావు ‘కంటి వెలుగు’పైనా సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి జిల్లాకు…

సిద్దిపేటలో కేసీఆర్‌ ‌పుట్టకుంటే ఉద్యమం పుట్టేదా..రాష్ట్రం వొచ్చేదా

ఐటీ టవర్‌ ‌ప్రారంభోత్సవ సభలో మంత్రి కేటీఆర్‌ అసూయ పడేలా మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేటను అభివృద్ధి చేస్తున్నాడని ప్రశంస కలలో కూడా సిద్ధిపేటకు ఐటి టవర్‌ ‌వొస్తదనుకోలేదు..కేసీఅర్‌కి హ్యాట్రిక్‌ ‌గెలుపు ఇవ్వాలి : మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌సిద్దిపేటలో కేసిఆర్‌ ‌పుట్టకుంటే తెలంగాణ వొచ్ఛేది కాదని రాష్ట్ర…

బండి సంజయ్‌ని మార్చేది లేదు

సోషల్‌ ‌మీడియా వార్తలను ఖండించిన పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ 25‌న నడ్డా తెలంగాణలో పర్యటించనున్నట్లు వెల్లడి న్యూ దిల్లీ, జూన్‌ 15 : ఈ ‌నెల 25న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ‌తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చేది…

నేడు రాష్ట్రంలో పట్టణ ప్రగతి దినోత్సవం

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా… హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ ‌కార్పొరేషన్లు, ఆయా మున్సిపాలిటీల కార్యాలయాల్లో పట్టణ ప్రగతి దినోత్సవాన్ని నిర్వహిస్తారు.…

యాదాద్రి, సచివాలయం, దుర్గం చెరువు, మోజంజాహి మార్కెట్‌, ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌.. ‌నిర్మాణాలకు గ్రీన్‌ ‌యాపిల్‌ అవార్డులు

హర్షం వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌తెలంగాణను ఐదు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. సచివాలయం, యాదాద్రి ఆలయం, మొజంజాహీ మార్కెట్‌, ‌దుర్గం చెరువు, కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌నిర్మాణాలకు లండన్‌లోని గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ అం‌దిస్తున్న గ్రీన్‌ ‌యాపిల్‌ అవార్డులు దక్కాయి. భారత్‌కు గ్రీన్‌ ‌యాపిల్‌ అవార్డులు రావడం ఇదే…