మైనార్టీల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
లక్ష రూపాయల సాయంతో మైనార్టీల జీవితాల్లో కొత్త వెలుగులు పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 24: రాష్ట్రంలోని మైనార్టీల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకం ప్రకటించడం పట్ల పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నూతన పథకం మైనార్టీల ఆర్థిక…
