Category తెలంగాణ

మైనార్టీల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

  లక్ష రూపాయల సాయంతో మైనార్టీల జీవితాల్లో కొత్త వెలుగులు పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 24: రాష్ట్రంలోని మైనార్టీల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకం ప్రకటించడం పట్ల పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నూతన పథకం మైనార్టీల ఆర్థిక…

భగవత్ గీత పారాయణం ర్యాలీని ప్రారంభించిన కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్

ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 24: భగవత్ గీత పారాయణం ఏడు రోజుల కార్యక్రమం పురస్కరించుకొని రాజస్థానీ మార్వాడి కమ్యూనిటీ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ , జిహెచ్ఎంసి బిజెపి ఫ్లోర్ సెక్రటరీ కక్కిరేణి చేతన హరీష్, అలయ కమిటీ చైర్మన్ కక్కిరేణి హరీష్ లు విచ్చేసి ర్యాలీ నీ ప్రారంభించారు.…

మాజీ మేయర్ బొంతు రాంమోహన్ ఆధ్వర్యంలో ఘనం గా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 24: రాష్ట్ర అభివృద్ధిలో తన మార్క్ చూపిస్తూ దేశం హర్షించే నేతగా జననీరాజనాలు అందుకుంటున్న బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కి నగర మాజీ మేయర్ బొంతు రాంమోహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ చౌరస్తా లో…

ఘనంగా పత్రీజీ స్మృతి స్మరణోత్సవం

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 24 : ధ్యాన గురువు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రీజీ ధ్యాన జగత్తు కోసం చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్ర సమీపంలోని మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద పత్రీజీ స్మృతి స్మరణోత్సవం వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యేతో…

ఎమ్మెల్యే ఆనంద్ కృషితో వికారాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది : పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 24: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ అభివృద్ధికి అన్ని రంగాల్లో కృషి చేస్తూ వికారాబాద్ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతూ వికారాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని వికారాబాద్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ పట్టణ…

నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

దివ్యాంగులకు రెండు కుట్టు మిషన్లు అందజేత – సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 24: రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా సోమవారం  దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల జీవనోపాధి కేంద్రం ప్రారంభం, వృద్ధాశ్రమంలో…

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశయుందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపటి నుండి రెండు రోసుల పాటు అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు…

బసవేశ్వరుని జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి

త్వరలో సిద్ధిపేటలో బసవేశ్వరుని భవన నిర్మాణం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 23 : తెలంగాణ వొచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి హరీష్‌ ‌రావు వెల్లడించారు. కోటి రూపాయలతో హైదరాబాద్‌ ‌ట్యాంకు బండ్‌పై బసవేశ్వర విగ్రహం…

మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించాలి : సికింద్రాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్‌ యాదవ్‌

ప్రధాని మోదీ, కిషన్‌రెడ్డిల దిష్టిబొమ్మలు దహనం ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : మణిపూర్‌లో హింసను అదుపు చేయడంలో విఫలమైన నేపథ్యంలో సికింద్రాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఆదివారం లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మోదీ, కిషన్‌రెడ్డిల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ…