Category తెలంగాణ

బిసిలకు లక్ష రూపాయల సహాయం నెరవేరేనా? : అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న కెసిఆర్

– దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు సహాయం కోసం ఎదురుచూపులు కందుకూరు, ప్రజాతంత్ర,జూలై 26 : కెసిఆర్ ప్రభుత్వం తలపెట్టిన బిసిలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందేనా? అని బిసి లబ్దిదారులు మదన పడుతున్నారు.కెసిఆర్ బిసిల పట్ల చూపెడుతున్న ప్రేమనురాగాలను పక్కనపెట్టి వివక్ష చూపుతున్నారని బిసిలు మండిపడ్టున్నారు.దరఖాస్తు…

గుర్రాలకు వినతిపత్రం ఇస్తూ నిరసన తెలియజేసిన గ్రామ పంచాయతీ కార్మికులు

తాండూరు, ప్రజాతంత్ర, జులై 26: తాండూరు మండలం కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల తమ సమస్యలపై గుర్రాలకు వినతి పత్రాన్ని ఇస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు, తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడి…

ఐఆర్‌సీటీసీలో సాంకేతిక సమస్య..

హైదరాబాద్‌, ‌జులై 25 : రైల్వే శాఖకు చెందిన ఐఆర్‌సీటీసీలో సాంకేతిక సమస్య తలెత్తటంతో వెబ్‌ ‌సైట్‌, ‌యాప్‌ ‌సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఆన్‌ ‌లైన్‌ ‌లో టికెట్‌ ‌బుకింగ్‌ ‌సేవలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ ట్విట్టర్‌ ‌ద్వారా వెల్లడించింది. టికెట్‌ ‌కొనుగోలు విషయంలో యాప్‌, ‌వెబ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది.…

50 సార్లు రక్తదానం చేసిన యువకుడు

. రక్తదానం చేయండి – ప్రాణాలను కాపాడండి హరితహారం లో మొక్కలు నాటండి – పర్యావరణాన్ని పరిరక్షించండి టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు  లాయక్ పాషా   వేములవాడ పట్టణానికి చెందిన మహమ్మద్ నయీముద్దీన్ అనే యువకుడు 50 సార్లు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. ఇప్పటివరకు 49 సార్లు రక్తదానం చేసి మంగళ వారం  జర్నలిస్ట్ …

మా జీవాలను చల్లంగా చూడు ముత్యాలమ్మ తల్లి

ఆమనగల్లు, ప్రజాతంత్ర జూలై 25 : మండలంలోని మేడిగడ్డ తండాలో శీతల పండుగ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తాండ సమీపంలో పూజలు నిర్వహించారు. మా మూగ జీవాలను ముత్యాలమ్మ తల్లి చల్లంగా చూడాలని వేడుకున్నారు. అనంతరం అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమర్ సింగ్,…

మంత్రి హరీష్ రావు ఆశీస్సులు తీసుకున్న ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 25 : సిద్దిపేట జిల్లా ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆశీస్సులు తీసుకున్నారు. మంగళవారం ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంత్రి హరీష్ రావును మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. పూల…

విఆర్‌ఎ ‌లు ఇక నుంచి పే స్కేల్‌ ఉద్యోగులు

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 24 : ఫ్యూడల్‌ ‌వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటకంగా విఆర్‌ఏ ‌వ్యవస్థ కొనసాగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు. గ్రామాల్లో తరతరాలుగా, అతి తక్కువ జీతంతో రైతుల కల్లాల దగ్గర దానం అడుక్కునే పద్ధతిలో ఎన్నో తరాలుగా వీరంతా పనిచేస్తూ వచ్చారని సీఎం తెలిపారు. మహారాష్ట్రలో కూడా…

స్వచ్ఛత క్రానికల్స్ లో సిద్ధిపేటకు చోటు.. క్షీరసాగర్ లో ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్మూలనకు వెండి నాణేలు.. చిన్నకోడూర్ లో నడుస్తూ ప్లాస్టిక్ తొలగించేలా ప్లాగ్గింగ్ డ్రైవ్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 24: జాతీయ స్వచ్ఛత క్రానికల్స్ లో సిద్ధిపేట జిల్లాకు చోటు దక్కింది. జిల్లాలోని ములుగు మండలం క్షీరసాగర్, మండల కేంద్రమైన చిన్నకోడూర్ గ్రామాల విజయ గాథలు ప్రచురితమయ్యాయి. ఆదివారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం “స్వచ్ఛత క్రానికల్స్” పేరిట ట్రాన్స్‌ఫార్మేటివ్ టేల్స్ ఫ్రమ్ ఇండియా’ కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్…

సొసైటీతో న్యాయవాదులకు అన్ని విధాల సహకారం : రంగారెడ్డి జిల్లా అడిషనల్ డిస్టిక్ట్ అండ్ సేషన్ జడ్జ్ వై. జయ ప్రసాద్

షాద్ నగర్ లో ది అడ్వకేట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్రాంచ్ ప్రారంభం షాద్ నగర్, ప్రజా తంత్ర జూలై 24 : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో న్యాయవాదుల బాగోగుల కోసం అన్ని విధాల సహకరించేందుకు నూతనంగా ది అడ్వకేట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్రాంచ్ ప్రారంబించడం సంతోషంగా ఉందని రంగారెడ్డి…