Category తెలంగాణ

తనుగుల చెక్‌డ్యామ్‌ను బాంబులతో ‌పేల్చేశారు

– అసెంబ్లీలో కౌశిక్‌ ‌రెడ్డి వ్యాఖ్యలపై దుమారం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29: ‌హుజూరాబాద్‌లో పెద్ద ఆయకట్టు కొట్టుకుపోయిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ ‌రెడ్డి తెలిపారు. రిపేర్‌ ‌చేస్తే దాదాపు ఏడు వేల ఎకరాలకు నీళ్లు అందుతాయన్నారు. వెంటనే ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా కౌశిక్‌ ‌రెడ్డి మాట్లాడుతూ …

సీఎం ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప‌నిచేయాలి

– అల‌స‌త్వం సహించేది లేదు – విధుల్లో అల‌క్ష్యం వ‌హించిన వార్డెన్ స‌స్పెన్ష‌న్‌ – స్పోర్ట్స్అథారిటీ చైర్మెన్ శివసేనరెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 29: క్రీడాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, విద్యార్థులకు క్రీడలు అందజేసేందుకు నూతనంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రీడా…

సహకార రంగంలో మార్గదర్శిగా తెలంగాణ

– సహకార సంఘాల వల్లే వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు – డిజిటల్ స్మార్ట్ దిశగా వ్యవసాయ రంగం – 2024 -25లో సహకార సంఘాల ద్వారా రూ.7500 కోట్ల రుణాలు – దేశంలోనే తొలిసారిగా పీఏసీఎస్ ల కంప్యూటరీకరణ – నాబార్డ్ కో ఆపరేటివ్ కాంక్లేవ్ లో మంత్రి తుమ్మల హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 29ః…

రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలు

– ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టికే 5.44 లక్షల మెట్రిక్ టన్నుల స‌ర‌ఫ‌రా – 5 జిల్లాల్లో ఫెర్టిలైజర్ యాప్ ప్రయోగం స‌క్సెస్‌ – యూరియా స‌ర‌ఫ‌రాలో ఇబ్బందులు రావ‌ద్దు – కలెక్టర్లతో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 29: రాష్ట్ర రైతులకు రబీ సీజన్‌ కోసం అవసరమైనంత యూరియా నిల్వ ప్రభుత్వం…

పేదరికం నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళికలు

– రాష్ట్రంలో కేరళ మోడల్ అమ‌లు – అత్యంత పేదల గుర్తింపులో మహిళా సంఘాలు భాగస్వాములు కావాలి – జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షుల సమావేశంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 29ః నూతన సంవత్సరంలో మహిళా స్వయం సహాయక బృందాలు నూతన లక్ష్యంతో, మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా ,శిశు…

గుర్తింపు లేని పార్టీలు ఫండింగ్ నివేదికలు గడువు లోపు సమర్పించాలి

–  సీఈఓ సి.సుద‌ర్శ‌న్‌ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబరు 29: రాష్ట్రంలోని అన్ని రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ రాజకీయ పార్టీలు ) రాజకీయ విరాళాలు, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన చట్టబద్ధ పత్రాలను నిర్ణయించిన గడువులోపలే తప్పనిసరిగా సమర్పించాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సి.సుద‌ర్శన్ రెడ్డి సోమవారం టాప్ ప్రియారిటీతో ఆదేశాలు జారీ చేశారు. గడువు…

భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు

– రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖల మంత్రి పొంగులేటి  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులని, వాటి పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన…

అమెరికాలో రోడ్డు ప్రమాదం

– గార్లకు చెందిన ఇద్దరు యువతుల దుర్మరణం మహబూబాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా గార్లకు చెందిన ఇద్ద‌రు యువ‌తులు మృతిచెందారు. ఈ ప్ర‌మాదం  రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఘాట్‌ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో పులఖండం మేఘనారాణి (25), ముల్కనూరుకు చెందిన కడియాల భావన…

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు త‌లుపులు మూశాం

KTR

– సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ – అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీలపై వెనకడుగు – తెలంగాణ తెచ్చిన నేతగా కెేసీఆర్‌ను గౌరవించాలి – విూడియా చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : అసెంబ్లీ శీతాకాల సమావేశాల వేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.…