Category తెలంగాణ

ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసిన నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జాగృతి పేరుతో ప్రజలను ఏకం చేసిన ఘనత ఎమ్మెల్సీ కవిత కే దక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.హైదరాబాద్ లోనీ ఎమ్మెల్సీ కవిత  నివాసంలో ఆమెను నీలం మధు ముదిరాజ్  పుష్పగుచ్చం,శృంగేరి శారదా దేవి ప్రతిమ ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సంస్కృతి…

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: జిల్లాలో మద్యం షాపుల నిర్వహణకు ఎస్సీ, బిసిగౌడ కులస్తుల రిజర్వేషన్ ఎంపిక కొరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ మధ్య ఎస్సీ అభివృద్ధి శాఖ, బీసీ అభివృద్ధి శాఖల అధికారుల సమక్షంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డ్రా…

వంశీ మేర్ల స్పోర్ట్స్ ఫౌండేషన్‌కు భారత్ కే అన్మోల్ అవార్డు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 02 : హైదరాబాద్‌కు చెందిన వంశీ మేర్ల స్పోర్ట్స్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకమైన భారత్ కే అన్మోల్ అవార్డును అందుకున్న మొట్ట మొదటి క్రీడా సంస్థగా నిలిచిందని భారత్ కే అన్మోల్ కార్యక్రమ రూపకర్తలు డాక్టర్ మహ్మద్ నిజాముద్దీన్, డాక్టర్ వెంకట గంజామ్ లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలోని డాక్టర్…

మహేశ్వరం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 02; మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మహేశ్వరం మండల కేంద్రం లో 81 లక్షల రూపాయలతో మన ఊరు మన బడి పథకం కింద అభివృద్ధి అయినా ప్రాథమిక  పాఠశాల భవనము సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా…

కార్మికుల సమ్మెకు మద్దతు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతం

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 2;  మెయినాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతం కార్మికులకు తెలిపారు.రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించేలా…

ఇంటి నిర్మాణానికి సిమెంట్ అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగసస్ట్ 2 : తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అసంపూర్తి ఇండ్ల నిర్మాణంలో భాగంగా బుధవారం నిరుపేద కుటుంబానికి చెందిన గడ్డమీది యాదమ్మ, కోట్ర మల్లేష్ ఇంటి ఫినిషింగ్ కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జడ్పిటిసి వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా సిమెంట్ ను…

ఆగస్టు 4న నిర్వహించనున్న టెట్ ఉచిత అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలి.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: వికారాబాద్ పట్టణం లోని ఏ కే ఆర్ స్టడీ సర్కిల్లో ఈ శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రముఖ ఇంగ్లీష్ గ్రామర్ నిపుణులు రాజేంద్ర చారి, సైకాలజీ నిపుణులు శివ పల్లి లతో టెట్ పై ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ బి.వి.రమణ తెలియజేశారు.…

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని భార్యాభర్తలను మోసం చేసిన కిలాడీ లేడి అరెస్ట్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 ; వికారాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ లో ఉద్యోగం ఇప్పిస్తానని భార్యాభర్తలను మోసం చేసిన కిలాడీ లేడీని వికారాబాద్ పోలీసులు అరెస్టు చేసి నిందితురాలి నుండి 2,50,000 నగదు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని వికారాబాద్ డిఎస్పి నర్సింలు మీడియా సమావేశంలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుత…

2 వందల కోట్లతో కందుకూరులో వంద పడకల హాస్పిటల్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ 

కందుకూరు, ప్రజాతంత్ర ఆగస్ట్ 2 : 2 వందల కోట్లతో కందుకూరులో వంద పడకల హాస్పిటల్ ముఖ్యమంత్రి కెసిఆర్ మంజూరు చేశారని రాష్ట్ర శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.బుధవారం మండల పరిధిలోని అన్నొజిగూడ గ్రామ పంచాయితి 20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయితి భవనంకు మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ,వంద పడకల…