Category తెలంగాణ

స్నేహితుడి కుటుంబానికి లయన్స్ క్లబ్ సభ్యుల చేయూత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 : స్నేహితుని కుటుంబానికి ఆమనగల్లు లయన్స్ క్లబ్ సభ్యులు చేయూతనందించారు. వివరాల్లోకి వెళితే 1983 -84 జడ్పిహెచ్ఎస్ ఆమనగల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న ఆకుల రమేష్ గత సంవత్సరం మృతి చెందారు. రమేష్ స్నేహితులు వీర బొమ్మ బిక్షపతి, శ్రీనివాస్, వెంకట్, ఎండి కాజా,  విష్ణువర్ధన్ రెడ్డి,…

జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పత్రాలను అందజేసిన ఈటెల

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 04 : లతామా ఫౌండేషన్ సౌజన్యంతో యూనియన్ సభ్యులకు గురువారం బుద్ధ భవన్ లో గల తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కార్యాలయంలో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉచిత పోస్టల్ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని జూమ్ ద్వారా ఎన్.యూ.జె.ఐ జాతీయ అధ్యక్షుడు రస్ బిహారి ప్రారంభించగా 200 మందికి పైగా టీజేఏ యూనియన్ సభ్యులు…

కురుమ సంఘం సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షులుగా  కంతుల రాజు

సిద్దిపేట,ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: కురుమ సంఘం సిద్దిపేట రూరల్ అధ్యక్షులుగా రాఘవపూర్ కు చెందిన కంతుల రాజు ఎన్నికయ్యారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో శుక్రవారం  జరిగిన కురుమ సంఘం జిల్లా సమావేశంలో సిద్దిపేట  రూరల్ మండలం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కంతులు రాజు (రాఘవపూర్), ఉపాధ్యక్షులుగా ఒగ్గు రాంబాబు(తోర్నాల), కార్యదర్శిగా కంతులు మల్లేశం(చింతమడక), కోశాధికారిగా శ్రీకాంత్…

సంక్షేమంలో  స్వర్ణయుగం బీఆర్ఎస్ సర్కార్ పాలన.

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4:  రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటరుణాల మాఫీని పూర్తిచేయనున్నట్టు సీఎం  కేసీఆర్‌ ప్రకటించి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అయిన సందర్భంగా శుక్రవారం గజ్వేల్ వ్యవసాయ  మార్కేట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో  పాలక వర్గం సమావేశం నిర్వహించి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదములు, తీర్మానం ప్రవేశపెట్టి స్వీట్స్  పంచుకొని…

తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం. ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 3: తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఇటీవల కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలతో పాటు, నిన్న తీసుకున్న రైతు రుణమాఫీ, మియాపూర్ నుండి  స్నాపూర్ వరకు మెట్రో కారిడార్ విస్తరణ, కాపు సంక్షేమ సంఘం భవనం…

వీర జవాన్లను స్మరించుకోవడం అందరి బాధ్యత

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 03 : కార్గిల్ యుద్ధ సమయంలో దేశ పౌరుల భద్రత కోసం ధైర్యంగా పోరాడిన వీర జవాన్లను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవ దినోత్సవం సందర్భంగా అలియాబాద్ లోని శారద విద్యాలయంలో…

సీఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

పరిగి,ప్రజాతంత్ర, ఆగస్ట్ 03: రైతు రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా  ముఖ్యమంత్రి కెసిఆర్ ని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కలిసి నియోజక వర్గ రైతులు,ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు . రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని,ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత…

పార్టీ పటిష్టతకు కృషి చేయాలి

పరిగి, ప్రజాతంత్ర,ఆగస్ట్ 03: పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి, పరిగి ఇంఛార్జి కాసాని వీరేష్ బాబు అన్నారు.గురువారం పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని గుండాల్ గ్రామంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పలువురు వివిధ పార్టీల నుండి తెలుగు దేశం పార్టీలో చేరడం…

విశ్వరూప మహాసభను విజయవంతం చేయండి.

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: మాదిగల హక్కులకై చేపడుతున్న విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. గురువారం తాండూరులో పట్టణంలోని తులసి గార్డెన్లో నిర్వహించిన విశ్వరూప మహా బహిరంగ సభ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ మాదిగల…