Category తెలంగాణ

మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన టూరిజం మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త

ఎల్.బి నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ని హైదరాబాదు లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల అమెరికా పర్యటనను విజయ వంతంగా పూర్తి చేసుకుని, నగరానికి వచ్చిన సందర్భంగా మర్యాద పూర్వకంగా…

తిరుమల తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 09 : తిరుమల తిరుపతి ప్రవిత్ర క్షేత్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని హిందుస్ ఆఫ్ సౌత్ అఫ్ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి, రచయిత కృష్ణ బాలు డిమాండ్ చేశారు. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా, సభ్యులుగా హిందూ నాస్తికులను,…

మేయర్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం : కార్పొరేటర్ స్వప్న వెంకట్ రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర సెప్టెంబర్ 9: పదే పదే ప్రోటో కాల్ గురించి మాట్లాడే బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి తాను ఎందుకు ప్రోటోకాల్ విస్మరించారో చెప్పాలని బిఏంసి అల్మాస్ గూడ 4వ డివిజన్ కార్పొరేటర్ సమ్ రెడ్డి స్వప్న వెంక రెడ్డి నిలదీశారు. శనివారం బడంగ్ పేట్ లో…

బిఆర్ఎస్ లో చేరిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు  

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 9 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు పత్యానాయక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గులాబీ కండువా కప్పుకున్నారు. మున్సిపాలిటీ లోని ఆరో వార్డు,15వ వార్డు,12వ వార్డుకు చెందిన యూత్ ప్రెసిడెంట్ వడ్డే…

రాష్ట్ర గవర్నర్  డా. తమిళి సై సౌందర్ రాజన్  కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ

రాష్ట్ర గవర్నర్ గా డా. తమిళి సై సౌందర్ రాజన్ 4 సంవత్స రాలు పూర్తి చేసుకుని 5 వ సం లోకి అడుగుపెట్టిన సందర్బంగా శుక్రవారం కాఫీ టేబుల్ పుస్తకాన్ని రాజ్ భవన్లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గత 4 సం లు గా చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.ఈ కార్యక్రమంలో …

భారత్ జోడో యాత్రతో దేశ ప్రజల ఆశలు, నూతన భవిష్యత్తుకు వాగ్దానం చేసిన రాహూల్ గాంధీ

టీపిసిసి కార్యవర్గ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 7 : ఎఐసిసి నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర ఎంతో స్ఫూర్తినిచ్చిందని దేశ ప్రజల ఆశలు, నూతన భవిష్యత్తుకు వాగ్దానం చేసే విధంగా ఉందని టిపిసిసి సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశ ప్రజలను ఏకం చేయడం…

సివిల్ ఎస్సైగా ఎంపికైన కానిస్టేబుల్ కు ఘన సన్మానం

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 7 : కానిస్టేబుల్ గా ఆమనగల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎన్.ప్రవీణ్ కుమార్ ఈ మధ్యకాలంలో విడుదలైన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎస్ఐ ఫలితాల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) గా ఉద్యోగం సంపాదించడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆమనగల్లు పోలీస్ స్టేషన్లో ఆమనగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జే.…

డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇస్తే కఠిన చర్యలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 7 : అమనగల్లు మున్సిపాలిటీ, మండలంలో వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా డ్రైవింగ్ లైసెన్సు కలిగివుండాలని లేని పక్షంలో జరిమానా తప్పదని అమనగల్లు ఎస్సై బాల్ రామ్ వాహనదారులకుచ్చరించారు.  గురువారం పోలీస్ స్టేషన్ లో ఎస్సై బాల్ రామ్ మాట్లాడుతూ లైసెన్సు. హెల్మెంట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన…

అక్షర పాఠశాలలో అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: తాండూరు పట్టణంలో అక్షర పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం  సాయిపూర్ రోడ్డులో గల అక్షర పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకల పురస్కరించుకొని కృష్ణుడు గోపికల వేషధారణలతో చిన్నారి విద్యార్థులు ఆటపాటలతో హొరెత్తించారు. వేడుకల్లో భాగంగా చిన్నారి విద్యార్థులు మహాభారతంలోని కృష్ణ దుర్యోధన ఘట్టాలను నాటక రూపంలో…