Category తెలంగాణ

ప్రభుత్వ భూముల్లోంచి నల్ల మట్టి తరలింపు నిలిపివేయాలనీ తహసిల్దార్ కు వినతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 7 : ఆమనగల్ మున్సిపాలిటీ లోని రెండో వార్డు ముర్తుజ పల్లి గ్రామ సమీపంలో ఉన్న సర్వేనెంబర్ 99 లో ప్రభుత్వ అసైన్డ్ భూముల్లోంచి నల్ల మట్టిని కొంతమంది అక్రమంగా తరలించుకుంటున్నారని వాటిని నిలిపివేయాలని కోరుతూ సోమవారం ఆమనగల్ తహసిల్దార్ సిహెచ్ లలిత కు ముర్తుజపల్లి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. గ్రామానికి…

పదవ తరగతి స్నేహితురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: జగదేవపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి 2001-02 బ్యాచ్..మాతో చదువుకున్న స్నేహితురాలు భాగ్య భర్త దోమ జహంగీర్ ఆరు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలుసుకున్న పదవ తరగతి స్నేహితులు కలిసి రూ. 38,500 ఆర్థిక సహాయం అందజేశారు . అదేవిధంగా వారికీ ఇద్దరు ఆడపిల్లలు…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: క్షణం తీరిక లేకుండా కాలంతో పాటు పరుగేత్తుతున్న మనిషి  “ఒకసారి తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే ఆహాయి…. ఆ ఆనందం హద్దులు దటెస్తుందన్న నిజం నేడు కనిపించింది. సరిగ్గా 25 సం  క్రితం పట్టణంలోని “సెంట్ మార్క్ హై స్కూల్లో 1998-99 పదవ తరగతి పూర్తి చేసుకుని నేడు…

గద్దర్ కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : సోమవారం ఎల్బి స్టేడియం వద్ద గద్దర్ పార్థివ దేహానికి మాజీ మంత్రి పి.శంకర్ రావు నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బంగా ఉద్యమ సమయంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న శంకర్ రావు గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని…

ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంతిమ యాత్ర సిద్ధం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంతిమయాత్ర సిద్ధం అయ్యింది. అంతిమ యాత్ర వాహనంలోకి చేరుకున్న గద్దర్ పార్థీవదేహం, పోలీసుల గౌరవ వందనం, స్లో మార్చ్, డెత్ మార్చ్ లతో గన్ పార్క్ కు అంతిమయాత్ర బయలుదేరనుంది. గన్ పార్క్ నుంచి సికింద్రాబాద్ మీదుగా ఆల్వాల్ చేరుకోనుంది. మధ్యాహ్నం తరవాత…

బహుజన రాజ్యాన్ని చూడాలన్న గద్దర్ కోరికను నెరవేరుస్తాం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : బహుజన రాజ్యాన్ని చూడాలన్న గద్దర్ కోరికను తాము నెరవేరుస్తామని బహుజన సమాజ్ పార్టీ(బి.ఎస్.పి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణలోని ఒక జిల్లాకు గద్దర్ పేరు నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్టేడియంలో గద్దర్ పార్థివదేహానికి ఆర్.ఎస్.పి నివాళులర్పించారు. సందర్భంగా ప్రవీణ్…

ఓ పెద్ద దిక్కును కోల్పోయము : మంద కృష్ణ

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : గద్దర్ అన్న మరణ వార్త తెలిసి షాక్ అయ్యామని, ఓ పెద్ద దిక్కును కోల్పోయమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. దళితులు, పిడితవర్గాల పట్ల ఆయన పోరాటం ఎంతో చేశారన్నారు. పిడితవర్గాల అస్తిత్వం కోసం ఎంతో కృషి చేసారన్నారు. గద్దర్ అన్న పాట కండోపకండాలు…

ఎల్బీస్టేడియంలో గద్దర్ పార్థివ దేహం వద్ద కళాకారుల కోలాహలం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థివ దేహం వద్ద కళాకారుల డప్పు చప్పుళ్ళు, లంబాడీల నృత్యాలు, కోలాటలతో కొలహలంగా మారింది. కళాకారులు తమ గానంతో గద్దర్ కు కన్నీటితో నివాళ్ళు అర్పిస్తున్నారు. 12:20 కు అంతిమ యాత్ర ప్రారంభమయ్యింది.

గొప్ప కళాకారుడిన కోల్పోయాము : కీరవాణి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : ప్రజాగాయకుడు గద్దర్ పార్థివదేహానికి సినీ సంగీత దర్శకుడు కీరవాణి నివాళులర్పించారు. గద్దర్ చూడనికి దూకుడుగా కనపడిన ఆయన మనసు సున్నితం అన్నారు. తన తల్లిదండ్రుల సమాధి వద్దే తనను కూడా పెట్టాలని చివరిగా గద్దర్ తనతో మాట్లాడిన మాటలు అని గుర్తు చేశారు. గద్దర్ లేని లోటు ఎన్నటికీ…