Category తెలంగాణ

అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 12 :అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26 వేల వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా నాయకులు పోచమోని కృష్ణ డిమాండ్ చేశారు.అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె రెండోరోజు చేరింది.మంచాల మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్లు ఆయాలు సమ్మెలో కూర్చున్నారు.ఈ కార్యక్రమంలో  సిఐటియు జిల్లా…

తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతీక బోనాలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 12 : కడ్తాల గ్రామపంచాయతీ పరిధిలో ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నాలుగు రోజులపాటు జరిగే బోనాల ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల సందర్భంగా ఉదయం ఆలయంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు గ్రామ…

వికారాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయం అయిపోయింది

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్టేనని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి రత్నారెడ్డి కిషన్ నాయక్…

కల్వకుర్తి అభివృద్ధి తన ధ్యేయం 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 12 : కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తి మేర కృషి చేస్తానని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని రైతు వేదికలో మండలం, మున్సిపాలిటీలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర…

ప్రజాసేవ చేయడానికి రాజకీయంలోకి వచ్చా

ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 12 : ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయంలోకి వచ్చానని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం జంగారెడ్డి పల్లి గ్రామంలో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.6 లక్షలకు సంబంధించిన సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అదేవిధంగా…

ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 12 : ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తలకొండపల్లి  మండలం లోని పాతకోట తండాలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పల చారిటబుల్ ట్రస్టు చైర్మన్ తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ఆలయానికి టైల్స్, సిమెంట్ ఇసుక ఇటుక తో పాటు రూ. 17 వేల…

అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 12 : శ్రమకు తగ్గ కనీస వేతనం పెంచాలని, అంగన్వాడి ఉద్యోగులను పర్మి నెంట్ చేయాలని తదితర న్యాయ మైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడి ఉద్యోగులకు తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎర్రోళ్ల రాఘవేందర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కడ్తాల్ మండల కేంద్రములో అంగన్…

గిరిజన విద్యార్థులకు సైన్స్ పై అవగాహన

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: తెలంగాణ ప్రాంతంలోని గిరిజన,గ్రామీణ పాఠశాల విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానం (సెన్ట్స్)పై అవగాహన ఏర్పరచి, కార్యాచరణ ఆధారిత అభ్యాసం ద్వారా శాస్త్రం పట్ల వారి వెఖరిని మార్చే లక్ష్యంతో వెజ్ఞానిక ప్రదర్శన, క్విజ్ పోటీలను హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించనున్నది. క్రిస్టలోగ్రఫీ సొసెట్టీ ఆఫ్ ఇండియా సౌజన్యంతో, విద్యార్థులకు చేరువయ్యే…

శ్రీ చెన్నకేశ్వర స్వామి నూతన కమిటీ చైర్మన్ గా కళ్యాణ్ కార్ రూప్ చందర్ నియామకం

కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్12 :మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం నేదునూరు గ్రామ శ్రీ చెన్నకేశ్వర స్వామి నూతన కమిటీ చైర్మెన్ గా కళ్యాణ్ కార్ రూప్ చందర్ నియామకం అయ్యారు. దేవాలయ కమిటీని పూర్తిస్థాయిలో దేవదాయ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ప్రణీత్ నియమించారు.కమిటీ సభ్యులుగా వీరమల్ల శ్రీరాములు,పెద్దింటి యాదిరెడ్డి,మర్ల అంజయ్య యాదవ్,చక్రవర్తుల శ్రీనివాస్ చార్యులను నియమించినట్టు ఆయన తెలిపారు.కమిటి సభులచే…