Category తెలంగాణ

అజో-విభొ-కందాళం, సహృదయ సంస్థల అధ్వర్యంలో విశిష్ట పురస్కారాలు

– మండువ రవీందర్రావు హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ తమ 33వ వార్షికోత్సవాన్ని, ప్రముఖ సాహిత్య సంస్థ అజో-విభో-కందాళం సంస్థతో కలిసి జనవరి ఒకటి నుండి నాలుగురోజులపాటు నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా సాహితీ సాంస్కృతిక సదస్సులు, కథా నాటిక పోటీలతోపాటు ప్రముఖులకు విశేష పురస్కారాలను అందజే యనున్నారు. కార్యక్రమాల్లో భాగంగా…

సింగరేణి బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

– టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిరియాల డిమాండ్‌ గోదావరిఖని, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థకు ఇప్పటివరకు ట్రాన్స్‌కో,…

నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాల్సిందే

– సీఐటీయూ నాయకుల డిమాండ్‌ హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్‌ ఎదుట కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆల్‌ యూనివర్సిటీస్‌ ఎప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయూ…

సమ్మక్క-సారలమ్మ కీర్తి ప్రతిష్ఠలు మరింత పెర‌గాలి

– యుద్ధప్రాతిప‌దిక‌న‌ పనులు పూర్తి చేయాలి – అధికారుల సమన్వయంతో జాతర విజయవంతం చేయాలి – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: సమ్మక్క సారలమ్మ కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరిగేలా జాతర నిర్వహిస్తామని, జాతర అభివృద్ధి పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని, అధికారుల సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలని…

అసెంబ్లీ బీఆర్‌ఎస్‌ ‌లీడర్ల నియామకం

– డిప్యూటీ ప్లోర్‌ ‌లీడర్స్‌గా హరీష్‌ ‌రావు, సబిత, తలసాని – ఉప నేతలుగా ఎల్‌.రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌ ‌రెడ్డి – ప్రకటన విడుదల చేసిన అగ్రనేత కేసీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 30: అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికార నాయకత్వంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీలో ప్లోర్‌ ‌లీడర్‌గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు…

ఏ‌ప్రిల్‌ ‌నెలాఖరులోగా నల్గొండ ‘ఎక్స్’ ‌రోడ్స్

– ఒవైసీ జంక్షన్‌ ‌కారిడార్‌ను ప్రారంభానికి సిద్ధం చేయాలి – కమిషనర్‌ జీహెచ్ఎంసీ కర్ణన్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 30: ఏప్రిల్‌ ‌నెలాఖరులోగా నల్గొండ ‘ఎక్స్’ ‌రోడ్స్ ఓవైసీ జంక్షన్‌ ‌కారిడార్‌ ‌ను ప్రారంభానికి సిద్ధ చేయాలనీ  కమిషనర్‌ ఆర్‌వి కర్ణన్‌ ఇం‌జనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. దక్షిణ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ‌రద్దీ సమస్యలను తగ్గించేందుకు చేపట్టిన…

గ్రామీణ ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌డ‌మే ల‌క్ష్యం

– ఆ దిశ‌గా రెండో విడత సీఎం కప్- 2025 – స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 30: గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికితీయడం, క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వడం లక్ష్యంగా రెండో విడత సీఎం కప్–2025 పోటీలను నిర్వహించనున్నట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తెలిపారు. ఈ…

అభిమాని చిర‌కాల కోరిక నెర‌వేర్చిన కేసీఆర్‌

– ఉద్య‌మకారుడి కుమారుడికి నామ‌క‌ర‌ణం – జన్మ నక్షత్రం ప్రకారం సుమన్ అని పేరు  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 30: తన కుమారునికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వాదంతో ఆయ‌న‌ చేతుల మీదుగా పేరు పెట్టుకోవాలని ఎదురుచూసిన ఉద్యమకారుల దంపతుల ప్రయత్నం, వైకుంఠ ఏకాదశి పవిత్ర దినం నాడు ఫలించింది. పరిగి…

జీవో 252తో జర్నలిస్టులకు అన్యాయం

– మంత్రి పొంగులేటిని కలిసిన యూనియన్‌ ‌నేతలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: అ‌క్రిడిటేషన్‌ల విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన జీ.ఓ.252తో తమకు అన్యాయం జరుగుతుందని డెస్క్ ‌జర్నలిస్టులు గడిచిన వారం రోజులుగా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో డెస్క్ ‌జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుతూ.. టీడబ్ల్యూజేఎఫ్‌, ‌డీజేఎప్టీ నేతలు మంగళవారం సమాచార, ప్రసార…