Category తెలంగాణ

ఏకమవుతున్న సబ్బండ వర్గాలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31:బీసీ నేత, రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా సబండ వర్గాలు ఏకమవుతున్నాయి. పటాన్ చెరు నియోజకవర్గంలో నీలం మదుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ వివిధ కుల సంఘాలు, యువత గొంతేత్తుతున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నీలం మదుకు మద్దతుగా…

రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 31:రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం మాజీ ధర్మకర్త అఖిల సాగర్. ఆలయ ధర్మకర్త మధు సాగర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్లో కనుల పండుగగా రాఖీ పండుగ జరిగిందని అనేకమంది…

శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31: తాండూరు ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్ కర్ణాటక రాష్ట్రం గానుగ పూర్ లొని ప్రముఖ పుణ్యక్షేత్రంలొ వేలసిన శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. గురువారం పౌర్ణమి సందర్భంగా  ఆలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని  ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం  దత్తాత్రేయుని సన్నిధిలో  భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన…

బీఆర్ఎస్ లో చేరేముందు ఆలోచించండి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31:బీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు. గురువారం సిద్ధిపేటలో మాట్లాడుతూ…. చిల్లర డబ్బులకు ఆశపడి కొందరు నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆరోపించారు. ఇన్ని రోజులు నమ్ముకున్న పార్టీకి ద్రోహం చేయొద్దని అన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చేరిన…

వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్  కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్లు వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి రైతు రుణమాఫీ 2018 పై సమీక్షించారు. జిల్లాలో మొత్తం 1,75,719 రైతులకు గాను 1360.48 కోట్ల రూపాయల రుణమాఫీ వర్తించనుందని, 99 వేల 999 రూపాయల లోపు రుణం ఉన్న  79178 మంది రైతులకు…

సైబర్ నేరాల గురించి  అవగాహన కల్పించిన పోలీసులు

చిన్నకోడూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31:చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలో ఉన్న  కేజీబీవీ స్కూల్ బాలికలకు….మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి  అవగాహన కల్పించిన చిన్నకోడూర్ ఎస్ఐ సుభాష్ గౌడ్, సిద్దిపేట షీటీమ్ సిబ్బంది.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాట్లాడుతూ కమ్యూనిటీ…

మంత్రి హరీష్ రావుకు రాఖీ కట్టిన  సిద్దిపేట మహిళ నాయకులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్31:రాఖీ పౌర్ణమి పర్వదినం  సందర్భంగా హైదరాబాద్ లోని  మంత్రి హరీశ్ రావు నివాసంలో ఘనంగా జరిగిన వేడుకలు.. రాఖీ కట్టి మంత్రి హరీష్ రావు కి  శుభాకాంక్షలు తెలిపిన సిద్దిపేట మహిళ నాయకులు .. ఈ సందర్భంగా అక్కచెల్లెళ్ళకు  పండుగ శుభాకాంక్షలు తెలిపి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే…

సిద్ధిపేటగడ్డ బాల సాహిత్యపు అడ్డా

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31: తెలుగు సాహిత్యంలో బాలసాహిత్యం ఓ బలమైన పార్శ్వం. ఇది రెండు పాయలుగా సాగి సాహిత్య క్షేత్రాన్ని మరింత సుసంపన్నం చేస్తూ వస్తున్నది. బాలలకోసం బాలలు రాయడం ఒక పధ్ధతైతే, బాలల కోసం పెద్దలు రాయడం మరో పధ్ధతి. కవిత్వం, కథ, జీవితచరిత్రలు,ఇలా భిన్న ప్రక్రియల్లో రచనలు సాగుతూ బాలల లోకంలో…

తహశీల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 31: చిన్నకోడూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి మాచాపూర్ వెళ్లే రోడ్డులో వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. తహశీల్దార్ కార్యాలయంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు,ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు, కళాశాలకు ఈ రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాలి. తరుచూ రోడ్డుపై నిలుపుతున్న వాహనాలతో పాటు ఇదే అనువుగా తీసుకుని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి…