Category తెలంగాణ

గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 1 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలు నూతన ఒరవడిని సృష్టిస్తున్నాయని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమానంగా  మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తూ పంచాయతీలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. కడ్తాల్…

ఇంద్రేశం శివాజీ చౌరస్తా వద్ద ధర్నా రాస్తారోకో

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: రాష్ట్రంలో అధిక సంఖ్యాబలం ఉన్న ముదిరాజులకు ఒక సీటు కేటాయించుకోవడం దారుణమని అభిప్రాయపడ్డారు.తెలంగాణలో 60 లక్షలు ఉన్న ముదిరాజులకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించకుండా మోసం చేసిన కెసిఆర్ పై చాలా కోపంతో రగులుతున్న ముదిరాజు బిడ్డలు,నాలుగు ఎమ్మెల్యే సీట్లు ముదిరాజ్ కార్పొరేషన్ మత్స్యశాఖ ఫెడరేషన్ తోపాటు నీలం మధు ముదిరాజ్…

సీఎం సహాయనిధి పేదలకు వరం. జడ్పిటిసి దశరథ్ నాయక్

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 1 :  సీఎం సహాయనిధి పేదలకు వరమని గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు, కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. సీఎం సహాయనిధి ఉందనే భరోసాతో పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. దానితో పేద ప్రజలు సకాలంలో మెరుగైన వైద్యాన్ని పొందుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే…

లోయపల్లి రైతులకు అండగా మల్ రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 1 : రంగారెడ్డి జిల్లా పట్నం నియోజకవర్గ పరిధిలోని మంచాల మండలం బండలేమూరు గ్రామానికి వెళ్లి స్వయాన రైతుల గోడు విన్న రైతుబిడ్డ మల్ రెడ్డి రంగారెడ్డి.ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి టిపిసిసి ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడారు.లోయపల్లి, బండలేమూర్,బోడకొండ తండా,ఆరుట్ల,పీసీ తండా,అంబోత్ తండా,పొర్లగడ్డ తండా, గ్రామాల్లోని నిరుపేద రైతులను బెదిరించి రైతుల…

మంత్రి సబితారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ మాజీ యువజన విభాగం అధ్యక్షుడు ఢిల్లీ శ్రీధర్ బిఆర్ఎస్ లో చేరిక

కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 1 :మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం కందుకూరు లేమూరు,దెబ్బడ గూడ,బాచుపల్లి గ్రామాల కాంగ్రెస్ బిజెపి పార్టీలకు చెందిన 150 మంది తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు పి.సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.మంత్రి అందరికీ సాధారణంగా కండువాలు కప్పారు.పార్టీ అనేది ముఖ్యం కాదు అభివృద్ధి ముఖ్యం,మహేశ్వరం నియోజకవర్గంలో  కొట్లాడి నిధులు తెచ్చి…

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామరక్ష

షాద్ నగర్ ప్రజా తంత్ర సెప్టెంబర్ 01: బీఆర్ఎస్ లో చేరిన ఫరూఖ్ నగర్ మండల కాంగ్రెస్ నాయకులు రాయికల్ మధుసూధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ రావు తదితరులు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై, బీఆర్ఎస్ పార్టీతోనే మరింత అభివృద్ధి సాధ్యమని ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎస్ లో చేరడానికి…

నా భూమి-నా దేశం

షాద్ నగర్ ప్రజా తంత్ర సెప్టెంబర్ 01:“నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి” రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిజెపి షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు “నా భూమి-నా దేశం” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి నుండి పిడికెడు మట్టి సేకరించి అమరవీరులను స్మరించుకుంటూ ఢిల్లీలో అమృత వాటిక నిర్మించాలని తలపించారు. ఇందులో…

కెసిఆర్‌ ‌హ్యాట్రిక్‌ ‌కొట్టడం ఖాయం

నిమ్స్‌లో వెల్‌నెస్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభించిన మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 31 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో హ్యాట్రిక్‌ ‌కొడుతారని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. గురువారం నిమ్స్ ‌హాస్పిటల్‌లో ఇంటిగ్రేటెడ్‌ ‌వెల్‌నెస్‌ ‌సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎస్‌ ‌శాంతికుమారి, ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ…

ప్రగతిభవన్ లో రక్షాబంధన్ వేడుకలు

గురువారం రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు కు వారి అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టి రాఖీ పండుగ  వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారి అక్కలకు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు…