తెలంగాణ హామీలు,ఆంధ్రకు ప్రత్యేక హోదా గతి ఏమిటి?

‘‘ రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి తెలుగు వారు సమైక్యం కావడానికి కృషి చేయాలని జనధర్మలో 43 ఏళ్ల కిందట 1989 సంపాదకీయంలో ఆచార్య రాసిన అంశాలు. విచిత్రమేమంటే 2014లో పార్లమెంట్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చట్టాలలో అనేకానేక విషయాలు అమలు చేయడం లేదు. పార్లమెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా భద్రాచలం పరిసరాల్లో ఏడు గ్రామాలను అన్యాయంగా…








