Category ప్రత్యేక వ్యాసాలు

కులం రాజకీయ నిచ్చెన మెట్టు!?

 “ఇవాళ తెలంగాణా రాష్ట్రం లో జరుగుతున్న కుల రాజకీయ క్రీడలను పరిశీలన చేద్దాం! బి ఆర్ ఎస్ పార్టీలో కుటుంబ కలహం ముదిరి కల్వకుంట్ల కవిత తాను స్వయంగా వెలమ కులం అయినప్పటికీ బిసి రాగం ఎత్తుకుంది. ఆమె తన ఎజెండా ఎక్కడ హైజాక్ చేస్తుందోనన్న భ్రమలో తీన్మార్ మల్లన్న ఆమె పై ధ్వజం ఎత్తాడు.…

ప్రాంతీయ భాషా మెడపై హిందీ కత్తి..!

“తమిళ పార్టీలన్నీ, ప్రజలందరూ ఏకమైన తమ భాషా అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నారు. తెలంగాణ, కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం హిందీని బీజేపీ బలవంతంగా రుద్దే కుట్రలపై మౌనంగా ఉంటున్నాయి. కనీసం కేంద్రం తీరును ఖండించడం లేదు. తమిళనాడు, మరాఠలు చేస్తున్న పోరాటంతో కళ్లు తెరవడం లేదు..భాషా, ఆత్మగౌరవంతోనే తెలంగాణ ఏర్పడిందన్న అవగాహన లేకుండా,. తెలంగాణ అస్థిత్వం…

గోదావరిలో ఎన్ని నీళ్లు ఉన్నాయి?

  ప్రధానంగా శ్రీ రామ సాగర్ నుండి. ధవళేశ్వరం వరకు మాత్రమే తరచూ సర్వేలు జరిగాయి . గోదావరిలో వరద ఉండాలంటే మూడు సబ్ బేసిన్ లే గతి. ప్రాణహిత ఇంద్రావతి నదులు తెలంగాణ ప్రాంతంలో కలిస్తే శబరి ఆంధ్ర ప్రదేశ్ లో గోదావరిలో కలుస్తుంది. ఈ మూడు సబ్ బేసిన్ ల్లో ప్రవాహం ఉంటేనే …

జ‌నాభా బ‌ల‌హీన‌త మాత్ర‌మే కాదు బ‌లం కూడా…

భార‌త జ‌నాభాలో యువ‌శ‌క్తి అధికం. చ‌ల‌న‌శీల‌త‌, ప‌ట్ట‌ణీక‌ర‌ణ ప్ర‌ధానంగా ఒత్తిడికి కార‌ణ‌మ‌వుతున్న‌ప్ప‌టికీ, మార్పున‌కు దోహ‌ద‌కారులుగా ఉంటున్నాయి. పురాత‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌కు మాదిరిగా లోతైన మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు భిన్నంగా నేడు భార‌త్ క‌ర్బ‌న ఉద్గార ర‌హిత పారిశ్రామిక అభివృద్ధిని సాధించ‌గ‌ల‌దు. అంటే మ‌రింత స్వ‌చ్ఛ‌త‌తో కూడిన స‌మ‌ర్థ‌వంత‌మైన వ్య‌వ‌స్థ‌లు, క‌నిష్ట క‌ర్బ‌న ఉద్గారాలు క‌లిగిన న‌గ‌రాలు,…

చైనా–తైవాన్ వైరం

China–Taiwan conflict

చైనా విధానంలో “వన్ చైనా పాలసీ” కీలకంగా నిలుస్తోంది. దాని ప్రకారం తైవాన్, చైనా అంతర్భాగం .ఇతర దేశాలు ఏవీ   తైవాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించకూడదు. ఈ విధానం కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు తైవాన్‌తో అధికారిక దౌత్య సంబంధాలు పెట్టుకోలేవు. బీజింగ్ ప్రభుత్వం తైవాన్‌ను తిరిగి చైనా కంట్రోల్‌లోకి తెచ్చే లక్ష్యంతో రాజకీయ, ఆర్థిక,…

చైనా ఆర్థిక విజ‌యాల‌ను అధ్య‌య‌నం చేయాలి!

చైనా త‌న సామ్య‌వాద‌ అజెండాను మ‌రింత ముందుకు తీసుకెళ్ల‌డానికి పెట్టుబ‌డిదారీ వ్య‌వ‌స్థ‌ను ఏవిధంగా మోహ‌రించిందో మ‌న‌దేశ విధాన‌క‌ర్త‌లు అధ్య‌య‌నం చేయాల్సిన అవ‌స‌రం వుంది. నిజం చెప్పాలంటే ప్ర‌స్తుతం భార‌త్ నాలుగు రోడ్ల కూడ‌లిలో ఉంది . వామ‌ప‌క్ష మ‌రియు మిత‌వాద‌ పార్టీలు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌ర‌మ‌న్న అంశాన్ని అంగీక‌రిస్తున్న‌ప్ప‌టికీ, అవి చూపుతున్న…

గంజాయి మత్తులో యువత భవిష్యత్తు… దేశాన్ని మింగుతున్న మత్తు మానవ విపత్తు

గంజాయి అనే మత్తు పదార్థం ఈ కాలంలో దేశాన్ని మానవీయ విపత్తుగా ముప్పతిప్పలు పెడుతోంది. గ్రామీణం గానీ, పట్టణం గానీ, పాఠశాలలైనా, కళాశాలలైనా, యువతీ యువకులైనా … తేడా లేకుండా ఈ మత్తు మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇది కేవలం ఒక మానసిక వ్యసనం కాదు. శారీరక ఆరోగ్యాన్ని, కుటుంబ పరిమితిని, సామాజిక సమతుల్యతను, ఆర్థిక…

బిట్ల నారాయణ తండ్రికి తగిన కొడుకు

13. జనధర్మోవిజయతే బిట్ల నారాయణ గారి కుమారుడు రవివర్మ మధుసూదన్ కూడా చాలా బాధ్యతాయుతమైన క్రమశిక్షణ కలిగిన అద్భుతమైన కెమెరా మన్. గంటల తరబడి కుర్చీలో కూచుని కుంచె పట్టుకుని ఫోటో ప్రింటయిన తరువాత దిద్దుబాటు చేస్తూ ఉండేవారాయన. ఈ ముగ్గురూ మరపురాని కళాకారులు. బాధ కలిగించే పరిణామం ఏమంటే, దశాబ్దాలపాటు వరంగల్లు నాగరికులకు పదికాలాల…

2027 జనాభా గణనలో కుల గణన..

చట్టబద్ధమైన‌ స్థిరత్వంతో కేంద్రం ప్రకటన భారతదేశంలో కుల గణనపై ఇటీవలి కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు వెలువడుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ (S.O. 2681(ఈ), తేది 16 జూన్ 2025) ద్వారా, 2027 జనాభా గణనలో కుల గణన కొనసాగుతుందని స్పష్టమైన ఆధారం అందింది. రాహుల్ గాంధీ,  జైరాం రమేష్, సచిన్…