Category ప్రత్యేక వ్యాసాలు

జలగల్లా మారిన… కోచింగ్‌ ‌సెంటర్లు

‘‘ఒక బ్యాచ్‌ ‌కి 800 నుండి1000 మందిని కుక్కి వందల కోట్లను ఆర్జిస్తూ, అంతమందికి రెండుమూడు టాయిలేట్స్ ‌మాత్రమే పెడుతున్నారు. గంటల తరబడి, వందలమందికి  క్లాసులు చెప్తూ, కనీస సంఖ్యలో టాయిలేట్స్ ‌లేకపోవడంతో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే సమస్య ఉంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుండడం మన దౌర్బాగ్యం.’’ ఎప్పుడెప్పుడ అని కళ్లల్లో…

ముందస్తుకు రాజబాట… సామాజిక సమీకరణలకు పెద్దపీట.!

ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మంత్రి వర్గాన్ని పునర్‌ ‌వ్యవస్థీకరించిన నేపథ్యంలో కొత్త కేబినెట్‌ ‌కూర్పులో బీసీలు, మైనార్టీలు, దళితులకు ఎక్కువ మంత్రి పదవులు కట్టబెట్టి జగన్‌ ‌దార్శినికత నిరూపించుకున్నారు.ఇందులో భాగంగా రాష్ట్రంలో కులాల ప్రాతిపదికన కొందరు అనర్హులకు కూడా ప్రాధాన్యం ఇచ్చిన్నారనే చర్చ జరుగుతోంది.దీనితో కొంత మంది ఎమ్మెల్యేలు అంతర్గతంగా రగిలిపోతున్నారు.…

తిరోగమన విద్యతో దేశం పురోగమించేదెట్లా?

అనేక భిన్నత్వాల మధ్య కొనసాగుతూ వస్తున్న సాంస్కృతిక ఐక్యతను, సామరస్యాన్ని దెబ్బతీసి, సాంస్కృతిక ఆధిపత్య భావజాలాన్ని పెంపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ధార్మిక సేవా సంస్థల ముసుగులో విద్యా సంస్థల్లోకి మనువాదాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అందులో భాగంగానే మత గ్రంథాలను పాఠ్య పుస్తకాలుగా, సాధువులను ఉపాధ్యాయులుగా నిర్ణయిస్తున్నారు. (ఈ నెల 17 న తిరోగమనంలో భారతీయ విద్య –…

భద్రాద్రి రామయ్య కల్యాణానికి సర్వం సన్నద్ధం

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో తిరుమల తర్వాత రాష్ట్రంలో ఆరు పెద్ద దేవాలయాలు ఉండేవి… అవి దేవాదాయ శాఖచే 6ఏ టెంపుల్స్ ‌గా గుర్తింపు పొందాయి. శ్రీశైలం, అన్నవరం, ద్వారకా.తిరుమల, విజయ వాడ కనక దుర్గమ్మ, భద్రాచలం, వేములవాడ దేవాల యాలను 6ఏ టెంపుల్స్ అని పిలిచే వారు . 6A అంటే ఆరు A గ్రేడ్‌…

వైవాహిక అత్యాచారం నేరం కాదా?

తాజాగా కర్నాటక హైకోర్టు తీర్పు తన భర్త తనపై వైవాహిక అత్యాచారానికి పాలపడుతున్నాడని భార్య పిటీషన్ దాఖలు చేయగా పరిశీలించిన కర్ణాటక కోర్టు వైవాహిక అత్యాచారం విషయంలో ప్రభుత్వం అనుసరించే విధానాన్ని తప్పు పట్టింది. మహిళల పట్ల పురుషులు క్రూర మృగంలా ప్రవర్తించడానికి వివాహం అనేది లైసెన్స్ కాదని స్పష్టం చేసింది. ఏ వివాహ వ్యవస్థ…

విద్య, వైద్యం ప్రభుత్వాల ప్రథమ ప్రాధాన్యత కావాలి

దేశ దశ, దిశలను నిర్ణయించే ప్రమాణాలుగా అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్య, ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన వైద్య సదుపాయాలు అనబడే రెండు ముఖ్య అంశాలు గుర్తించబడ్డాయి. విద్యావంతులు పెరిగితే పేదరికం, నిరక్షరాస్యత, జనాభా విస్పొటనం సహజంగానే అదుపు చేయబడతాయి. విద్య, వైద్య సదుపాయాల కల్పన ప్రభుత్వాల కనీస బాధ్యతలుగా, ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలి. ప్రభుత్వాలు విద్య,…

‌క్షీణిస్తున్న తెలుగు భాషా వైభవం

తెలుగంటే శ్వాస, తెలుగంటే  హృదయ స్పందన,తెలుగంటే చలనం,తెలుగు మాట్లాడడం ఒక వరం.తేనె లోలికే తెలుగు వద్దనడం దౌర్భాగ్యం.తెలుగు బడిలో తెలుగు అక్షరం మాయమైతే,అమ్మ ఒడిలో తప్పిపోయిన బిడ్డ గతే.తెలుగు భాష అతి మృదు మథురమైన భాష.తేనెలొలికే తేటగీతితో,ఆహ్లాదంగా సాగే ఆటవెలదితో,పలుఉపమానాలతో, ప్రాసలతో అలంకారాలతో, అష్టావధాన,శతావధాన  ప్రక్రియలతో భాషకు జీవం పోసే చతురోక్తులతో,నానార్ధాలతో, పలు వ్యాకరణాంశాలతో విరాజిల్లిన…

భారత్, ఆస్ట్రేలియా – వాణిజ్యంలో ఉమ్మడి విజేతలు

భారత్,  ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (IndAus ECTA) గ్లోబల్ ట్రేడింగ్ రంగంలో భారతదేశ ఉత్తేజకరమైన పెరుగుదలలో మరొక నూతన అధ్యాయానికి నాంది పలికింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, దేశం తీవ్రమైన పోటీ ప్రపంచ మార్కెట్‌లో క్రమం తప్పకుండా నూతన  శిఖరాలను అధిరోహిస్తోంది. గత నెలలో, భారతదేశం 2021-22 సంవత్సరానికి $400…

‌రైతు రాజకీయాలు ….రైతన్నల పాలిట శాపాలు

ఏ ఊరిలో అయినా సొంతగా భూమి తన పేరు మీద ఏ పావు ఎకరం ఉన్న దర్జాగా కాలర్‌ఎగిరేసుకుని తిరిగే దమ్ము దైర్యం ఉన్న తెలంగాణా  రైతు పరిస్థితి..  తాజా రాజకీయ పరిణామాలతో రైతులు సైతం రాజకీయాల నలుసు అంటించుకొని ఆరోగ్యకరమైన, ఆహ్లదకరమైన వ్యవసాయానికి  తిలోదకాలిచ్చి రాజకీయ పార్టీలతో జత అయ్యి వ్యవసాయ  తరం లేకుండా…