సర్వోన్నత పదవిలో గిరిపుత్రి…
‘‘ఒడిషా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతం నుండి సంతాల్ గిరిజన తెగకు చెందిన వ్యక్తి, ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు. ఆ పదవి వరించిన తొలి ఆదివాసీ బిడ్డగా చరిత్ర సృష్టించారు. దేశ మొదటి పౌరురాలి స్థాయికి చేరుకోవడం యావత్ భారత దేశం గర్వించదగిన విషయం…’’ భారత దేశ చరిత్రలో ద్రౌపది ముర్ము సరికొత్త అధ్యాయం….…
