Category ప్రత్యేక వ్యాసాలు

చార్జీల బాదుడు భారం

ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలు ప్రజల్లో దడ పుట్టిస్తున్నాయ్‌ ‌పధికులపై భారం మోపుటలో వేగంగా పరుగు తీస్తున్నాయ్‌ ‌యాజమాన్యం నేరుగా కాక దొడ్డిదారిన చార్జీలను పెంచి ప్రయాణికుల నడ్డి విరుస్తుంది నిన్నటి వరకు సేఫ్‌ ‌సేఫ్టీ సెస్‌ ‌పేరిట ప్రయాణికుల పీడించి ఇపుడు దూరాల ఆధారంగా దారి దోపిడీకి తెగబడుతుంది నష్టాల ఊభి నుంచి గట్టెక్కి…

కంట్రీ చైనా కంత్రీ ప్లాన్‌…!

డ్రాగన్‌ ‌కంట్రీ చైనా కంత్రీ ప్లాన్‌ ‌చేస్తోంది. అంతరిక్షంలో స్పేస్‌ ‌స్టేషన్‌ ‌నిర్మాణానికి పూనుకుంటుంది.  ఇది విజయవంతం అయితే అగ్రరాజ్యం అమెరికాపై పైచేయి సాధించినట్టు అవుతుందని చైనా అనుకున్నది. అయితే, నాసిరకం వస్తువులకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ అయిన డ్రాగన్‌ ‌కంట్రీ ఈ మిషన్‌లో సక్సెస్‌ అవుతుందా… అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తిటియాంగాంగ్‌ ‌స్పేస్‌ ‌స్టేషన్‌…

రాజకీయ పార్టీల లేఖాస్త్రాలు

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల హడావిడి ఎక్కువయింది. ఒకరిపైఒకరు  విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం నిత్యం హాట్‌ ‌హాట్‌గా తయ్యారయింది. ముఖ్యంగా మూడు ప్రధాన రాజకీయ  పార్టీలు అటు బహిరంగా సమావేశాల్లో, ఇటు లేఖల ద్వారా పలు విషయాలను సంధిస్తుండడంతో  రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కిపోతున్నది. రాష్ట్రంలోని అధికార పార్టీ కేంద్రంలోని…

హక్కుల వకీలు’ బాలగోపాల్‌

అసాధారణ మేధస్సు, నిరంతర అధ్యయనం, విస్తృత విషయ పరిజ్ఞానం, వాగ్ధాటి రచనా కౌశలం, ఆత్మీయత, ఆచరణశీలత, నిబద్ధత, నిమగ్నత, కార్యదీక్ష, అంకితభావం మరియు మానవీయతా సుగుణం మొదలైన లక్షణాలన్నింటిని తనలో మూర్తీభవింపజేసుకున్న అపురూప మేధావి బాలగోపాల్‌. ‌కశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారి దాకా తలెత్తిన హక్కుల ఉల్లంఘనలపై ఆయన ఉద్యమించారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో హక్కుల…

సంక్షోభంలో వ్యవసాయం

భారతదేశం సువిశాలమైన భూభాగం కలిగి ఉన్న వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడి జనాభా సుమారు 70 శాతం వరకు వ్యవసాయం, దాని అను•ంధ రంగాలపైనే జీవనం సాగుతుంది. ఈ దేశంలోని అన్నదాతలు 80 శాతానికిపైగా సన్న, చిన్నకారు రైతులే. వీరి సేద్యపు నేల 5 ఎకరాల లోపే ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రాల• జూన్‌- ‌జులై…

సాహితీ వాచస్పతి దాశరథి నేడు దాశరథి రంగాచార్య వర్ధంతి

తెలుగు జాతి గర్వించదగిన సాహితీవేత్త దాశరథి రంగాచార్య. అయన చేసిన బహుముఖ రచనలు అనన్య సామాన్యాలు. అసాధారణ మేథో సంపత్తికి ప్రతిరూపాలు. రంగాచార్య రచనల్లో తెలంగాణదనం నిండుగా పరుచుకొని ఉంటుంది. ప్రగతి శీల భావం ఉప్పొంగుతుంది. వేద విజ్ఞానం ఆధ్యాత్మికతను తట్టి లేపుతుంది. తెలంగాణ గ్రామీణ జన జీవనం సాక్షాత్కారిస్తుంది. అందుకే తెలంగాణ ప్రజలు, పోరాట…

పరమత సహనం మన విధానం !

మత విశ్వాసాలను గౌరవించడం అందరి విధి. ఎవరి మత విశ్వాసాలు వారివి. వాటిని గౌరవిస్తూనే సమాజం లో ముందుకు సాగాలి. పరమత సహనం అన్నది మన విధానం. భారతదేశం లౌకిక విధానలే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవరు ఎవరి మతాలను కించపర్చడం లేదా చులకన చేయడం సరికాదు. మంచీచెడులను వివేచించడం…

నేరాభియోగ పరిధి నుంచి కార్మిక చట్టాల తొలగింపు, శ్రమ యోగులకు ఇదే రక్షణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలు గన్న అమృ తకాల భారతదేశం,.. ‘సంపద సృష్టికర్తల’ను గౌరవించేందుకు ఇప్పటికే కొనసాగుతున్న కృషి.., ‘శ్రమయోగులు’ గా పేర్కొనదగిన కార్మికులకోసం జరుగుతున్న నిర్విరామ కృషి,..ఇవన్నీ వాస్తవికంగా పరస్పరం అనుసంధానమైన అంశాలు. ఆ రెండు వర్గాల సంక్షేమం, సౌభాగ్యం ఒకదానితో మరొకటి ముడివడి ఉన్నాయి. వారి సంక్షేమంతోనే భారతదేశం పునాదులు మరింత పటిష్టపడతాయి.…

పోషకాహార లోపం… వ్యాధులకు మూలం

నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నుమొట్టమొదటి సారిగా 2019లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ‘‘ది ఫుచర్‌ ఆఫ్‌ ‌ఫుడ్‌ ‌సేఫ్టి’’ అనే నినాదంతో జెనీవాలోని అడిస్‌ అబాబా కాన్ఫరెన్స్‌లో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రజల్లో ఆహారభద్రత పై మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో…