పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధానం తొలగించాలి
‘‘ఇప్పటికే దేశంలో ఐదేండ్ల లోపు పిల్లలు పౌష్టికాహార లోపంతో ప్రతి 1000కి 40మంది మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 50% శాతం మహిళలు, యువకుల్లో రక్తహీనత ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాంటి స్థితిలో ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ పన్నుల భారంతో పాల వినియోగానికి ప్రజలను దూరం చేస్తున్నారు. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉండి కూడా…
