Category ప్రత్యేక వ్యాసాలు

నాటి స్వాతంత్య్ర ఉద్యమాలు దేశభక్తికి గీటురాళ్ళు

ఆంగ్లేయుల అరాచక విభజన వాదం భారతీయులను ఎన్నో విధాలుగా వేధించింది.మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించి,సుదీర్ఘ కాలం వ్యాపారం పేరుతో ఈస్ట్ ఇం‌డియా కంపెనీ కర్కశపాదాల క్రింద నలిగిపోయి, తర్వాత నల్లచట్టాల తెల్లపాలకుల వలస పాలనతో భారతదేశం అనేక విధాలుగా స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు దూరమై,ఆర్ధికంగా,సాంస్కృతిక పరంగా అణగద్రొక్కబడింది. భారతదేశానికి అడుగుపెట్టిన తెల్లదొరలు, భారతీయుల అమాయకత్వాన్ని, అనైక్యతను ఆసరాగా…

తెలంగాణ ఏర్పాటులో సుష్మా కీలక పాత్ర

సుష్మా స్వరాజ్‌ ‌మద్దతు తోనే తెలంగాణ బిల్లు ఆమోదం నేడు సుష్మా స్వరాజ్‌ ‌వర్ధంతి రామ కిష్టయ్య సంగన భట్ల… తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంలో సుష్మా స్వరాజ్‌  ‌కీలకపాత్ర పోషించారు. ఆమె వర్ధంతి సందర్భంగా సుష్మా పాత్ర గురించి ఒక్కసారి మననం చేసుకుందాం.2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు…

ప్రవాసంలోని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం సాధ్యం కావటం లేదు…

‘‘‌ప్రభుత్వ విమర్శకులను ఓ దేశం వెలి వేయగా రాజకీయ ప్రవాసులైపోయిన… ప్రజాస్వామ్య వాదులకు శరణు ఇచ్చి కాపాడే దేశాలు ప్రభుత్వాలు ప్రపంచ వ్యాపితంగా కనుమరుగు అవుతున్న వైనాన్ని ఈ రిపోర్ట్ ‌తేటతెల్లం చేస్తున్నది.’’  ఫ్రీడమ్‌ ‌హౌస్‌ ‌రిపోర్ట్ ఏదైనా ఒక దేశంలో ‘‘ప్రజాస్వామ్యాన్ని రక్షించటం సాధ్యం కావటం లేదు’’ అంటే సదరు దేశంలో నియంతృత్వ ప్రభుత్వం…

ఐఐటిల్లో టీచింగ్‌ ‌స్టాఫ్‌ ‌కొరత

మసక బారుతున్న సంస్థల ప్రతిభ 23 ఐఐటిల్లో 4596 టీంచింగ్‌ ‌పోస్టులు ఖాలీ వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ ‌న్యూ దిల్లీ, ఆగస్టు 4 : దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో టీచింగ్‌ ‌పోస్టులు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. అత్యుత్తమ విద్యనందించి ఎంతోమందిని ఉన్నంతంగా తీర్చిదిద్దాల్సిన విద్యాసౌధాలు.. అధ్యాపకుల లేమితో క్రమంగా మసకబారుతున్నాయి. టీచింగ్‌…

కారుచీకటిలో వెలుగురేఖ..

కవిత్వం రాసి మెప్పించడమే కవికి అసలైన యుద్ధం. అనుభవాలను అక్షరబద్ధం చేయడమంటే జ్ఞాపకాలతో నేరుగా ప్రత్యక్ష యుద్ధానికి తలపడడమే. పదికాలాలూ నిలుస్తూ పనికొచ్చేంత లోతుగా కాళనాళికలోకి ప్రవహించి ప్రజ్వరిల్లే కవిత్వపు ప్రామాణికత వెలకట్టలేనిది. కవి తనలో తానే ఉద్యమ బీజాన్ని విత్తుకుని ఆత్మగౌరవంతో సాగుచేసేకునే సృజనక్షేత్ర కల్పద్రుమం కవిత్వం. దారిచూపే జ్ఞానదిశగా కవిత్వాన్ని మలిచే కృషికి…

మన ఊరు/బస్తీ – మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక వసతులు

రూ.7,289 కోట్లతో 3 ఏండ్లలో 26,065 పాఠశాలల్లో మౌళిక వసతులు 20 లక్షల మంది విద్యార్థులకు లబ్ది పైలట్‌ ‌ప్రాజెక్టు కింద రూ.3.57 కోట్లతో చేసిన పనులతో కార్పొరేట్‌ ‌పాఠశాలల కు ధీటుగా మారిన 4 ప్రభుత్వ పాఠశాలలు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో…

పాలన అంటే అప్పులు చేయడమేనా !

అప్పుచేసి పప్పుకూడా అన్న సామెత పాతది. ఇప్పుడేమో అప్పుచేసి పప్పు బెల్లాలుగా పంచిపెట్టు అంటే బాగుంటుందేమో…ఎందుకంటే రాష్టాల్రతో పాటు కేంద్రం కూడా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసి ప్రజలకు కష్టాలు తెస్తున్నాయి. ఎవరికి వారు మాకు ప్రజల మద్దతు ఉందని, వారు ఓట్లేసారని చెబుతూ ఇష్టం వచ్చి నట్లుగా పాలన చేస్తున్నారు. పాలన అంటే విచ్చలవిడితనం కాదు.…

75 – ఏండ్ల జెండా పండుగ – జాతీయభావం నిండుగ..!

(ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవాల సందర్భంగా అభివృద్ధి అవలోకనం) ఆగష్టు 13 నుంచి 15, 2022 వరకు ఇంటింటా తిరంగా ఎగిరేయాలని, మది మదిన జాతీయతాభావం పొంగిపొర్లాలని, త్రివర్ణ పతాక ప్రొఫైల్‌ ‌పిక్స్‌ను వాడుతూ మధురానుభూతులు పొందాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పౌర సమాజానికి ‘మన్‌ ‌కీ బాత్‌’ ‌వేదికగా పిలుపు ఇవ్వడం సముచితంగా…

తెలంగాణాలో టీచర్ల పదోన్నతి ఎండమావేనా!

తెలంగాణ రాష్ట్రంలో మిగతా  శాఖలలో  పదోన్నతి కల్పిస్తూ విద్యాశాఖలోని ఉపాధ్యాయుల విషయానికి వచ్చేసరికి  వివాదాస్పద అంశాలను ముందుకు తేవటం,పదోన్నతులు ఇవ్వకపోవడం భావ్యం కాదు. ముప్పై సంవత్సరాల సర్వీసులో ఒక్క ప్రమోషన్‌ ‌పొందని, ఒకే క్యాడర్‌లో అర్హతలు, ఖాళీలు ఉండీ ప్రమోషన్స్ ‌పొందలేకపోతున్న ఉపాధ్యాయుల మనోభావాలను ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రంలో అసంతృప్తికి గురవుతున్న ఒక…