నాటి స్వాతంత్య్ర ఉద్యమాలు దేశభక్తికి గీటురాళ్ళు
ఆంగ్లేయుల అరాచక విభజన వాదం భారతీయులను ఎన్నో విధాలుగా వేధించింది.మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించి,సుదీర్ఘ కాలం వ్యాపారం పేరుతో ఈస్ట్ ఇండియా కంపెనీ కర్కశపాదాల క్రింద నలిగిపోయి, తర్వాత నల్లచట్టాల తెల్లపాలకుల వలస పాలనతో భారతదేశం అనేక విధాలుగా స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు దూరమై,ఆర్ధికంగా,సాంస్కృతిక పరంగా అణగద్రొక్కబడింది. భారతదేశానికి అడుగుపెట్టిన తెల్లదొరలు, భారతీయుల అమాయకత్వాన్ని, అనైక్యతను ఆసరాగా…

