Category ప్రత్యేక వ్యాసాలు

‌భారత జాతీయ పతాక విశిష్టత

ఒక దేశం యొక్క ఆశయాలకు ఆదర్శాలకు, సంప్ర దాయాల•కు సిద్ధాం తాలకు ప్రతి రూపం ఆ దేశ పతాకమే… ఈ పతాకం అనేది స్వతంత్ర జాతి ఉనికికి నిదర్శనం.జాతి శక్తికి ప్రతీక,ఆదర్శాలకు సం కేతం, నమ్మకాలకు నీరాజనం. ప్రపంచంలో స్వతంత్ర ప్రతిపత్తి గల దేశాలన్నిటికి తమతమ జాతీయ ధర్మాలను సూచించగల జాతీయ పతాకాలుంటాయి. 70 సంవత్సరాలకు…

సమైక్యత భారతంలో అంతర్‌ ‌రాష్ట్ర వివాదాలు

(ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌సందర్భంగా) ‘అవిచ్ఛిన్న సమైక్య భారతంలో విచ్ఛిన్నకర ఆలో చనల రా ష్ట్రాలు’ ఉన్నాయన్న డా: బి ఆర్‌ అం‌బేడ్కర్‌ ‌భావనలను నేటి ‘అంతర్‌ ‌రాష్ట్ర సరిహద్దు వివాదాల’ను నిజం చేస్తున్నాయి. జాతీయ సమైక్యత సాధనకు ఉపకరించాల్సిన రాష్ట్రాలు, పలు కారణాలతో విభేదించడం, ప్రజల్లో స్థానిక భావనల అగ్నికి ఆజ్యం పోయడం…

భారత స్వాతంత్య్ర చట్టం 1947

‘‘90 ఏళ్ల స్వాతంత్య్ర పోరాట క్రమాల అనంతరం చివరి బ్రిటీష్‌ ‌గవర్నర్‌ ‌జనరల్‌ అయిన విస్కౌట్‌ ‌లూయీస్‌ ‌మౌంట్‌ ‌బాటెన్‌ 1947 ‌జూన్‌ 3 ‌న బ్రిటీష్‌ ఇం‌డియాని లౌకిక భారత దేశం గాను, ఇస్లామిక్‌ ‌పాకిస్తాన్‌ ‌గాను విభజిస్తున్నట్లు ప్రకటించారు.’’ పొట్ట కూటికోసం, సుగంధ ద్రవ్యాల వ్యాపా రార్ధం 1498లో వాస్కొడ గామా కాలికట్‌…

ఫెసాతో స్వయంపాలన.. ఓ సుదూర స్వప్నం !

భారతస్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంలో గిరి ప్రగతిని పరిశీలిస్తే అభివృద్ధిలో ఆశిం చినంత మార్పు రాలేదు. గిరిజనుల అభ్యున్నతికి ఇంతవరకు పాలకులు చేపట్టిన బృహత్తర ప్రణాళికల అమలులోని అలసత్వమే గిరిజన సంక్షేమానికి పెద్ద సంక్షోభం. అందుకే గిరిజన సమాజం దేశంలోనే అత్యంత వెనుకబడి ఉంటోంది. అక్కడ కన్పించేవన్నీ సమస్యల తోరణాలే ! మన్యంలో మలేరియా మరణాలు,…

దేశ విభజన మిగిల్చిన భయానక విషాదాలు

(ఆగస్ట్ 14‌న ‘‘విభజన విషాద స్మృతి దినం’ సందర్భంగా) అనాలోచితంగా, అజ్ఞానంగా, వివాదాస్పదంగా, అకారణంగా, విభజించి విచ్ఛిన్నం చేయాలనే దుర్బుద్దితో అఖండ భారతాన్ని ఇండియా, పాకిస్థాన్‌గా అశాస్త్రీయ రాజకీయ విభజన కారణంగా నాటి ప్రజలు పడ్డ బాధలు, విద్వేషాలు, హింసాగ్నిలో లక్షల ప్రజలు నిర్వాసితులు కావడం, మాన ప్రాణాలు కోల్పోవడం హిందుస్థాన్‌లో ఓ మహావిషాదం. మతపరంగా…

‌తెలంగాణ అభివృద్ధి పధకాలు, విధానాలే టి.ఆర్‌.ఎస్‌. ‌పార్టీకి శ్రీ రామ రక్ష

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు పట్టం కడతారు అందులో సందేహం లేదు ఎందుకంటే ఈ ఎనిమిదేళ్ల సమయంలో చేసిన అభివృద్ధి పధకాలే మళ్లి టి.ఆర్‌.ఎస్‌ ‌కు శ్రీ రామ రక్ష. ఒక ప్రాంతీయ పార్టీ విధానాలు దేశంలో కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆచరణలో తెలంగాణ పధకాలు,…

మరణానంతర జీవం

“పరో పకారం ఇదం శరీరం…..అనే ఉపనిషద్‌ ‌వాక్యమే కర్మభూమి అయిన భారత దేశంలో అవయవదానం కు స్ఫూర్తి దాయకంగా నిలిచింది.అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది…నాటిమాట,అన్ని దానాల్లో  కెల్లా అవయవ దానం అత్యున్నతమైనది…. నేటి మాట. ‘‘యావత్తు మానవాళి శరీర దానానికి ముందుకు వస్తే ….మానవుడు మరణాన్ని జయించినట్లే.’’… అన్నారు ప్రముఖ కవి శ్రీ శ్రీ”…

రుబాయిలలో జ్ఞానలోకం…

వస్తుభావ వైవిధ్యాన్ని, సౌందర్యాన్ని దర్శిం పజేసే ప్రక్రియగా రుబాయిలకు పేరుంది. తెలుగు రుబాయిల ప్రయోక్తగా మహాకవి డాక్టర్‌ ‌దాశరథి ప్రసిద్ధులయ్యారు. ఆ పరంపరలో ఎందరెందరో కవులు రుబాయిలను రాశారు. మనసు మూల మలుపులో మినుకు మినుకుమనే జ్ఞాపకాన్ని పలకరించి  స్పర్శించిన అనుభూతిని డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి ఆలోచనాత్మకమైన తెలంగాణ  రుబాయిలుగా మలిచారు. కవి సునిశిత కవిత్వ…

కాశ్మీరీ పండితుల భద్రత గాల్లో దీపమైందా..!

‘‘కాశ్మీరీ లోయలో ఉద్యోగాలు పొందిన మైనారిటీ హిందువులు, సిక్కుల ప్రాణాలకు హాని పొంచి ఉందని, ఏ క్షణంలోనైనా ఏ వైపు నుంచైనా ఉగ్రవాదులు దాడి చేయవచ్చనే భయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉద్యోగాలు చేయవలసి వస్తున్నది. గత మూడు మాసాలుగా మైనారిటీ హిందువులు వరుసగా హత్య చేయబడడంతో తమను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి…