Category ప్రత్యేక వ్యాసాలు

ఆదివాసీల పెద్ద పండుగ దండారి

ఆదివాసులు అనేక పండు గలు ఉత్సవాలు జరుపుకుని వారి గొప్పదనం ను చాటుతూ వున్నారు.తాము అంతా ఒక్కటే అనే భావన చాటేలా వారి పండుగలు వుంటాయి.కొండ కోనల్లో వుండే గిరిజనుల తీరు ప్రత్యేకం. వారి ఆచార వ్యవహారా లు సంస్కృతీ, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. గోండు గూడాల్లో గిరిజనుల జీవనశైలిని ప్రతిభి ంబించే దండారీ, గుస్సాడి…

హిజాబ్‌ ‌వ్యతిరేకంగా ఇరాన్‌ ‌మహిళల ఆందోళనలు

22-ఏండ్ల కుర్దిష్‌స్థాన్‌ ‌ప్రాంత యువతి ‘మహసా అమిని’ సెప్టెంబర్‌ 16, 2022‌న టెహరాన్‌ ‌పోలీస్‌ ‌కస్టడీలో మరణించిన వార్త విన్న ఇరానీ మహిళాలోకం గళమెత్తి పలు పట్టణ వీధుల్లో ముస్లిమ్‌ ‌సంప్రదాయ ఛాందసవాద ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమాలను తీవ్రతరం చేయడంతో పలువురి ప్రాణాలు గాల్లో కలవడం జరిగింది. గత నెల మహసా అమిని ఇరాన్‌ ‌రాజధాని…

‘‘అబ్దుల్‌ ‌కలాం జీవితం అనంత విజ్ఞాన సాగరం

నేడు అబ్దుల్‌ ‌కలాం జయంతి, ప్రపంచ విద్యార్ధుల దినోత్సవం క్షిపణి పితామహుడు ‘‘అబ్ధు ల్‌ ‌కలాం’’ సార థ్యంలో రాజ స్థాన్‌ ‌లోని ఫోఖ్రాన్‌ ‌లో రెండవదశ  అణు పరీక్షలు జరగడం, ఐదు న్యూక్లియర్‌ ‌శ్రేణుల ప్రయోగం   విజయ వం తంగా  నిర్వహించడంతో భారతదేశం అణ్వస్త్ర దేశాల సరసరచేరింది. ‘‘న్యూక్లియర్‌ ‌క్లబ్‌ ‘‘‌లో చేరిన…

గేయాల ఊయల…

ప్రపంచంలోనే గొప్ప ప్రజాపో రాటంగా పేరొందిన భారత స్వాతంత్య్ర సమ రానికి రథసారధిగా జాతిపిత మహాత్మాగాంధీకి మహోన్నత స్థానం దక్కింది. ధర్మం, సత్యం, అహింస, శాంతిని ప్రభోదించి ఆచరించి చూపిన మహితాత్మునిగా గాంధీజీ అందరి హృద యాలలో నిలిచిపోయారు. గాంధీజీ స్వరాజ్య సాధన కోసం చేసిన కృషిని, త్యాగాన్ని, ఆయన  ఆశయాలను, ఆచరణారీతిని కథనమయ గేయాలుగా…

సంతలో బేరం.. మునుగోడు కోలాహలం..

రాజకీయాల్లో డబ్బు ఖర్చు చేయడం పెట్టుబడిగా మారిపోతుందని, రాజకీయం ఫక్తు వ్యాపారంలా మారు తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. రాజకీయ పార్టీలే దీనిని సృష్టిస్తున్నాయి. సామాన్య జనానికి అందనంతగా ఎన్నికల ఖర్చును తీసుకుని వెళ్లాయి. ప్రజలను కూడా వోటుకు నోటు అన్నచందంగా తయారు చేశారు. గెలిచాక తమ మొఖం చూడరన్న రీతిలో ప్రజలు కూడా ఎవరు…

వ్యవసాయం – రైతులు

దేశంలో వ్యవసాయ రంగం ఏటేటా అతివృష్టి లేకపోతే అనావృష్టి కోరల్లో విలవిలలాడుతుంది.అందువల్ల ఈ రంగంలోని కొన్ని అంశాలలో సంస్కరణలు చేపట్టవలసి ఉంది.దేశంలో ఆహార భద్రతకు ధోకా  లేని నేపథ్యంలో వ్యవసాయాభివృద్ధి మందకొడిగా ఉందని చెప్పవచ్చు. ఇది ప్రస్తుత వ్యవసాయ రంగ ముఖచిత్రం.ఆహార భద్రత ఇప్పుడొక సమస్య కాక పోయినప్పటికీ వ్యవసాయరంగంలో ప్రపంచ దేశాల మధ్య పోటీలు…

‌ప్రకృతి వైపరీత్యాల పట్ల అవగాహన అవసరం

నేడు అంతర్జాతీయ విపత్తు నివారణ దినం ప్రపంచ వ్యాప్తంగా అనేకానేక దేశాల్లో ప్రకృతి విపత్తులు విరుచుకు పడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సృష్టిస్తున్న విధ్వంసంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్నాయి. మూడు దశాబ్దాలుగా ఐక్యరాజ్య సమితి అక్టోబర్‌ 13 ‌నాడు ప్రకృతి విపత్తుల నివారణ దినోత్సవాల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. విపత్తుల ద్వారా…

మండల్‌ ‌కమిషన్‌ ‌నివేదికను అమలు చేయడంలో ‘ ములాయం’ కీలక పాత్ర..!

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ ‌కొంతకాలంగా అనారోగ్యంతో హర్యానా, గురు గావ్‌ ‌లోని మేదాంతా హాస్పిటల్‌ ‌లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. దేశ రాజకీయాల్లో ప్రతి మలుపును నిశితంగా పరిశీలించిన కురువృద్దుడి మరణంతో ఉత్తరప్రదేశ్‌ ‌సహా దేశంలో ఉన్న బహుజనులంతా శోకసంద్రంలో మునిగి పోయారు..…

ఆదివాసుల ఆత్మ బంధువు ‘‘బియ్యాల..

( ప్రొ .బియ్యాల జనార్దన్‌ ‌రావు జయంతి సందర్బంగా అయన స్మృతి లో ) అరవై ఏళ్ల తెలంగాణ స్వప్నం సాకారమైన వేల ఎందరో తెలంగాణ వీర యోధుల, అమర వీరుల ఆకాంక్షలకు దర్పణంపడుతుంది మన్యంలో వున్నా అమాయకులకు నేను వున్నా అనే ధైర్యం చెప్పినా మహనీయుడు బియ్యాల జనార్ధన్‌ ‌రావు. ఆదివాసీల ఆత్మబంధువుగా మలిదశ…