Category ప్రత్యేక వ్యాసాలు

తొలి రాజద్రోహ నేరం మోపబడిన వీరుడు

(1879 అక్టోబర్‌ 22‌న బ్రిటీష్‌  ‌ప్రభుత్వంచే మొదటి రాజద్రోహనేరం మోపబడిన వీరుడు వాసుదేవ్‌ ‌బల్వంత్‌ ‌ఫడ్కే.) ‘‘వాసుదేవ్‌ ‌బల్వంత్‌ ‌ఫడ్కే..ఈ పేరు చాలామందికి తెలియదు. కనీసం వీరి గురించి పుస్తకాలలో కూడా వుండదు.కానీ భారతదేశంలో తొలి దేశద్రోహం కేసు నమోదు కాబడింది ఈ వ్యక్తిమీదే. 15 సంవత్సరాల వయస్సుకే ఆంగ్లేయులపై తుపాకీ ఎక్కుబెట్టిన వీరుడు. బలప్రయోగంద్వారానే…

ప్రత్యేక చట్టాలకు నోచుకోని ఆదివాసీలు

నేడు కొమురం భీం జయంతి ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీకి వ్యతిరేకంగా, పాలక వర్గాల దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ, గిరిజన హక్కుల కోసం ‘జల్‌-‌జంగిల్‌-‌జమీన్‌’ ‌నినాదంతో మడమ తిప్పని పోరాటాలు చేసి, ప్రాణాలర్పించిన పోరాట యోధుడు కొమురం భీం. గిరిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్‌, ‌సోంబాయి దంపతులకు 1901 అక్టోబర్‌ 22‌న అవిభక్త…

ధన, ద్రవంతో మునుగుతున్న మునుగోడు…చోద్యం చూస్తున్న ఎన్నికల సంఘం..

‘‘ఒక వైపు ఆకారణంగా ముందస్తుగా ఒక శాసన సభ్యుడు రాజీనామా చేసి ఉపఎన్నిక వచ్చే పరిస్థితి కల్పించి ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తే,మరొక వైపు తెలంగాణ ప్రాంతంలో ఎన్నడు లేనంతగా మని మధ్యం ఏరులైపారుతున్న పరిస్థితి.ఈ మొత్తం ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నట్లుగా కనబడుతుంది.’’ ప్రజాస్వామ్య వ్యవస్థ కు పునాది రాయి ఎన్నికల వ్యవస్థ.ఇది స్వయంప్రతిపత్తి గల…

బృహత్తర పరిశోధన…

వర్తమాన సమాచార ప్రపంచంలో లెక్కలేనన్ని సాంకేతిక ప్రచార అస్త్రాలు కన్పిస్తాయి. పత్రికలు, రేడియో, టీవీ వంటి ప్రచార సాధనాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో పాటే బలమైన ప్రసార ప్రచార సాధనమైంది. జానపద గేయం తొలినాళ్లలో జనావసరాలను తీర్చే వినోద, విజ్ఞాన రూపంలోని ప్రచార సాధనంగా పేరొందింది. జానపద గీతాన్నే తన ఊపిరిగా చేసుకొని పాటలు…

యువ శక్తికి అనుభవ నాయకత్వం

కాంగ్రెస్‌ ‌పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేసే విషయంలో చాలా కాలంగా ఆ పార్టీలో అంతర్ఘతంగా జరుగుతున్న చర్చలేవీ కొలిక్కిరాలేదు. ముఖ్యంగా పార్టీలో యువశక్తికి ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయంలో ఆ పార్టీ నేతలు ఇవ్వాల్టికీ ఇంకా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారనడానికి తాజాగా ఆ పారీ అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యం. ఏమైనా ఇటీవల జరిగిన పార్టీ…

పెళ్లికి ‘‘భూ’’ ఆస్తికి ఉన్న లింక్‌ను తెలిపే పాలీయాండ్రీ సాంప్రదాయం..!

‘‌భారతదేశంలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌నేటికీ మైనారిటీలలో అమలులో ఉంది. అలాగే భూటాన్‌, ‌నేపాల్‌ ఉత్తర భాగాలలో కూడా అమలులో ఉంది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం తోడాలో… ఉత్తరాఖండ్‌లో జాన్సర్‌ ‌బావార్‌ ‌ప్రాంతంలో… రాజస్థాన్‌ ‌లో, లడఖ్‌, ‌జంస్కార్‌ ‌వంటి ప్రాంతాలలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ అమలులో ఉంది. భారతదేశంలో ఇన్ని ప్రాంతాలలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌లో…

రిటైర్డ్ ‌బొగ్గు ఉద్యోగులకు పెన్షన్‌ ‌పెంచండి

ఉద్యోగంలో ఉన్నప్పుడు నెల జీతంతో బ్రతుకు జీవనం సాఫీగా ఉండేది. సగటు ఉద్యోగి దాదాపు 35 నుండి 40 సంవత్సరాలు సంస్థలో ఉద్యోగం చేస్తారు. సంస్థ లో చేరిన తర్వాత బొగ్గు ఉత్పత్తికి మరియు పురోగతికి తమ చెమట రక్తాన్ని దార పోస్తారు. కంపెనీ లో చేరిన తర్వాత పెళ్లిళ్లు సంసార బాధ్యతలు మోస్తూ బొగ్గు…

జర్నలిస్టులకు ఆదర్శం విద్వాన్‌ ‌విశ్వం

నేడు విద్వాన్‌ ‌విశ్వం వర్ధంతి రాజకీయం, సాహిత్యం, పత్రికా రచనల మూర్తిమంతం విద్వాన్‌ ‌విశ్వం. తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖరరెడ్డి వంటి వామపక్ష రాజకీయ వాదుల సాహచర్యంతో కమ్యూనిస్టుగా తన రాజకీయ జీవితం ఆరంభించిన స్వాతంత్య్ర సమరయోధుడు విశ్వం. సంస్కృతం, ఆంగ్లం, తెలుగు భాషల్లో పండితులు. చిలుకూరి నారాయణరావు వంటి భాషా శాస్త్రజ్ఞుల శిష్యులుగా మద్రాసులో…

5జి టెక్నాలజీ.. ప్రత్యేకతలు ..

‘‘ఆపరా.. ఆపరా.. 5జీ పై పోలీసులు షేర్‌ ‌చేసిన వైరల్‌ ‌వీడియో చూశారా గా 5జీ సేవలను అ సొమ్ముచేసుకోవాలని కొంతమంది మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా.. తెలంగాణ పోలీసులు సోషల్‌ ‌మీడియాలో అవగాహన కల్పించేందుకు ఓ వీడియో షేర్‌ ‌చేశారు.5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న తరుణం లో నెరగాళ్ళ స్కామ్‌ ‌లు…