Category ప్రత్యేక వ్యాసాలు

రోడ్డు ప్రమాదాల్లో మృతులందరివీ ప్రభుత్వ హత్యలే!

గతంలో యుద్ధానంతరం సమీక్ష చేసుకొంటే తండ్రులను పోగొట్టుకున్న పిల్లలు కొడుకులను పోగొట్టుకొన్న తల్లితండ్రులు సోదరులు పోగొట్టుకున్న సోదరీ మణులు హృదయ విదారక గాథలు గుండెలను పిండివేసేటివి. ఇప్పుడు యుద్ధాలు అక్కర లేదు. నిత్య జీవితంలో వీధిలోనికి వెళ్లినా కాసంత దూరం పయనం పెట్టుకొన్నా తుదకు దైవ దర్శనానికి వెళ్లినా ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది. రెండు…

అప్పుల ఆనందం! ఆర్థిక ప‌రిస్థితి విషాదం!!

“చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం తమ ఆర్థిక ఇబ్బందులకు గత ప్రభుత్వం చేసిన అపరిమిత అప్పులే కారణమని ఆరోపిస్తోంది. అవి రుణ భారాన్ని పెంచాయని వాదిస్తోంది. అయితే, ప్రస్తుత నాయకత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా, మద్దతుదారుల నుంచి భిన్నమైన వాదన వినిపిస్తోంది. వారు అప్పులను “వనరుల సమీకరణ”గా అభివర్ణిస్తున్నారు. గతంలో ఇదే మీడియా వర్గాలు…

శ్రీబాగ్ ఒప్పందం మరచిపోవాలా ..?

“1953లో కర్నూలును రాజధానిగా, గుంటూరును హైకోర్టు కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినా, 1956లో తెలంగాణ విలీనంతో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని, హైకోర్టు రెండూ హైదరాబాద్ కు మారాయి. ఈ పరిణామాలు రాయలసీమకు హామీలు కొనసాగుతాయా అన్న సందేహాలు మరింత పెంచాయి.ప్రస్తుత పరిస్థితి: అసంతృప్తి, వెనుకబాటుతనం విభజన (2014) తరువాత జిల్లా పునర్‌వ్యవస్థీకరణ, నీటి కేటాయింపులు,…

అంతా దగుల్బాజీ- కౌటిల్యం కాక ఇంకేమిటి?

“తెలంగాణా ప్రాంతానికి “వరప్రసాది.” అయిన ఈ ప్రాజెక్టు కుదించి వేస్తే వేశారు. పోనీ సత్వరం నిర్మించుతారా అంటే అదీ లేదు. నాలుగో ప్రణాళికాంతం వరకు పూర్తవుతుందని డబ్బా వాయిస్తున్నారు ఎందుకు ఆలస్యం అంటె డబ్బులేదంటారు. మిగులు నిధులు కోట్లు మావి ఉన్నవి కదా వాటిని ఖర్పు పెట్టండీ అంటే “పాత కోట్లా కొత్త కోట్లా” అంటాడు…

“ఆసరా” ఏదీ !?

గత ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పెన్షన్లు యధాతధంగా ఇవ్వడం తప్ప గడచిన రెండేళ్లుగా అసరా పెన్షన్లలో ఎదుగూబొదుగూలేదు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిమాదిరిగానే 37,65,304 మంది పెన్షనర్లకు 4,700కోట్ల రూపాయలు పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు .ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన పెన్షన్లు అసలు ఇంతవరకు మంజూరు చేయలేదు…సరికదా, లక్షలాది పెన్షన్ దరఖాస్తులు పెండింగ్ లో  నే ఉన్నాయి. తెలంగాణా…

కవితలో కాలం పలికిన స్వరం …అందెశ్రీ

“అందెశ్రీ రచనల్లో మట్టి వాసన, మనిషి శ్వాస, భాష సౌందర్యం మిళితమై ఉంటాయి. ఆయన గీతాలు కేవలం వినోదం కోసం కాదు, అవి ప్రజల ఆత్మగీతాలు — చైతన్యరాగాలు. “మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు” అనే గీతం (ఎర్ర సముద్రం సినిమా) సమాజంలో నశిస్తున్న మానవత్వంపై ఆయన ఆవేదనను ప్రతిబింబిస్తుంది. ఈ గీతాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు తెలుగు…

విశ్వనగరాలలో భారతీయ మూలాల నాయకుల చారిత్రాత్మక విజయాలు

“అమెరికన్ నగరాలు మరియు రాష్ట్రాలలో భారతీయ మూలాల నాయకులు ఎదగడం, వలసదారుల కృషి, విద్య మరియు సామాజిక సేవల రంగాలలో వారి బలమైన పాత్రను ప్రతిబింబిస్తోంది. ఈ నాయకుల ఎదుగుదల, అమెరికా రాజకీయ వ్యవస్థ పైనే కాక ప్రపంచ సమగ్రత వైపు సాగుతున్నదనే సంకేతాన్ని ఇస్తున్నది. మమ్దాని న్యూయార్క్ నగర పాలనలో అడుగుపెడుతుండగా, హష్మీ వర్జీనియా…

జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక – తెలంగాణ రాజకీయ దిశను నిర్ణయించే కీలక పోరాటం

“జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక కేవలం ఒక నియోజకవర్గం ఫలితమేగాక తెలంగాణ రాజకీయ దిశను మారుస్తున్న ఒక యుద్ధ రేఖగా నిలిచింది. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి నాయకత్వానికి బలం చేకూరుతుంది, ప్రభుత్వ ప్రజాదరణ పెరుగుతుంది. బి ఆర్ ఎస్ గెలిస్తే అది పార్టీ పునరుజ్జీవనానికి నాంది అవుతుంది, కేడర్‌కి ఉత్తేజం వస్తుంది. బి జె పి…

జూబ్లీహిల్స్ బై పోల్ లో ఖేదం ఎవరికీ..?. మోదం ఎవరికీ..?

“కాంగ్రెస్‌లో రేవంత్‌ అధిపత్యం కొనసాగాలన్న, తనకు రాష్ట్రంలో బలం తగ్గలేదని నిరూపించుకోవాలన్న, సీఎం కుర్చిని మరింత కాలం కాపాడుకోవాలన్న, మంత్రులను కంట్రోల్‌ చేయాలన్న,తనపై వొస్తున్న  ఆరోపణలు అబద్దమని నిరూపించుకోవాలన్న రేవంత్‌కు జూబ్లీహిల్స్‌గెలుపు చాలా అవసరం..అదే విధంగా అటు బీఆర్ఎస్‌లో గత కొంతకాలంగా లుకలుకలు బయటపడుతున్నాయి..పార్టీలో, కేసీఆర్‌ కుటుంబంలో పవర్ షేరింగ్ విభేదాలు సమసిపోయి కేటీఆర్‌ బీఆర్ఎస్‌…