Category ప్రత్యేక వ్యాసాలు

ఆధునిక భారతదేశానికి రూపశిల్పి మీనన్‌

ఆయన పేరు మీద ఒక్క జీవిత చరిత్ర లేదు. పాఠశాలల సిలబస్‌లో ఆయన రచనల ప్రస్తావన లేదు. చివరి ముగ్గురు వైస్రాయ్‌లకు వారి రాజ్యాంగ సలహాదారుగా సేవలందించిన ప్రతిభా శాలి, సమర్థ అధికారి ఆయన. స్వతంత్ర భారత దేశంలో, అధికార బదిలీల కీలక పాత్ర ధారిగా, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల శాఖ కార్యదర్శిగా, తరువాత ఒడిశా…

మొండి బకాయిలన్నీ కార్పొరేటు పాపాలే

‘‘‌సామాన్యులు విషయంలో అయితే ఖాతాలో కనీస నిల్వ లేదని.బ్యాంకింగ్‌ ‌సేవల చార్జీలు అని,ఏటీఎం విత్‌ ‌డ్రాల్‌ ‌చార్జీలు అని ఎస్‌ ఎం ఎస్‌ ‌చార్జీలు అని విభిన్న రూపాలలో వసూలు చేయగా వచ్చిన ఆదాయాలను ఆర్జిస్తున్న బ్యాంకులు వాటిని కార్పొరేట్‌ ‌వర్గాల వారికి ఋణాలుగా అందించడమే కాదు.వారి మొండి బకాయిల విషయంలో ఉదాసీనత వైఖరి ప్రకటిస్తు…

అం‌తరంగ దృశ్యీకరణ…

మనషివవ్వాలంటే/ అప్పుడప్పుడు / కన్నీళ్లతోటి/ మాట్లాడు అంటారొక నానీలో ప్రముఖ కవి, విమర్శకులు డాక్టర్‌ ఎస్‌ ‌రఘు. నానీలలో అసాధారణ మానవీయ కోణాల్ని దృశ్యీకరించిన ఆయన జీవనలిపి లోకి తొంగి చూస్తే అనంతకోటి ఆర్తి చిత్రాన్ని అజరామరంగా పలికేది ఖచ్చితంగా కవిత్వమేననిపిస్తుంది. హృదయగత భావాలను వెల్లడించగలిగే ప్రక్రియగా నానీలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత,…

బిజెపి..T22…!

‘‘‌రాజకీయంగా చూస్తే, గడచిపోతున్న సంవత్సరం అంతా మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీకి పెద్ద విజయాలనే అందించింది. అయితే చివరలో హిమాచల్‌, ‌దిల్లీ ఎన్నికల్లో దెబ్బతీసింది. ఇది ఓ హెచ్చరికగా ఆయన తీసుకుంటే మంచిది. ఆయా రాష్టాల్ల్రో సాధించిన విజయాలే 2024లో జరిగే ఎన్నికల్లో బిజెపి తిరిగి జాతీయ స్థాయిలో అధికారం చేజిక్కించుకుంటుందన్న ధీమాలో బిజెపి…

కనుమరుగవుతున్న మానవ సంబంధాలు

నాది ప్రస్తుత పెద్దపల్లి జిల్లా కొలనూర్ గ్రామం నా చిన్నతనంలో మా ఊళ్లో ఏ మతస్థుల్తెెన ఏ కులం వాళ్లతోనైన ఆప్యాయతతో మమతా అనురాగాలతో ఒకరినొకరు బాధలు కష్టసుఖాలు మాట ముచ్చట్లు చెప్పుకునేవారం. ప్రతి వారిని ఏదో ఒక వరుసతో  పిలుచుకునే వారం. ఇప్పటి కూడా ఇదే  పద్ధతి సాంప్రదాయం  పల్లెలలో గ్రామాలలో జరుగుతున్నది. ఇది చాలా ఆనందదాయకమైన…

పుస్తకాలే మంచి నేస్తాలు

‘‘అందుకే ఎన్ని ఆధునిక పరికరాలు వచ్చినా పుస్తకం నిరంతరం విజ్ఞానం, వికాసం, చైతన్యవంతుల్ని చేస్తూ, అజ్ఞానం తొలగిస్తూ వినూత్న ఆలోచనలకు దారులు వేస్తుంది. పుస్తకాలు చేసే మేలు వెలకట్టలేనిది. ఒంటరితనంలో తోడుగా నిలిచి నీ సమస్యలకు పరిష్కారాలు చూపెడుతుంది. పుస్తకాలకు ఉండే శక్తి అంత గొప్పది. బాల్యం చదువుల్లోనైనా, ఉద్యోగంలోనైనా వివిధ వృత్తుల్లోనైనా సామాజిక, శాస్త్ర…

ప్రజా సమస్యలు గాలికొదిలేసిన పాలకులు

‘‘ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించడానికే ఎప్పటికప్పుడు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఎర లాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు చర్చంతా ఇటువైపు మళ్లించి ప్రజల దృష్టిని మరలుస్తున్నారు. అలాగే ఇప్పుడు కొరోనా ఫోర్త్ ‌వేవ్‌ ‌కారణంగా కూడా ప్రజల మనసంతా ప్రాణాలు కాపాడుకోవడమెలా అన్న దానిపై ఉంటోంది.…

కేసీఆర్ మానసపుత్రిక రైతుబంధు..!

భారతదేశం 70శాతం వ్యవసాయరంగం పై ఆధారపడి జీవిస్తుంది అన్నం పెడుతున్న రైతుకు ఏమైనా చేద్దామని ఏ ఒక ముఖ్యమంత్రి కనీసం దృష్టి పెట్టలేదు.ఆరుగాలం కష్టపడి కడుపునింపుతున్న అన్నదాతను కంటికి రెప్పలా కాపాడుకోవాలని కేసీఆర్ కలలు కన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఏటా  రెండు విడతల చొప్పున రెండు సీజన్ల…

వందేమాతరం… స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదం

వందేమాతరం…అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదం. ఒకనాడు ఏ ఇరువురు భారతీయులు కలిసినా వందేమాతరం అంటూ అభివాదం చేసు కోవడం, వందేమాతరం బ్యాడ్జీలు ధరించడం,  లాంటి  చర్యల వలన 1905-11 మధ్య జరిగిన ఈ ఉద్యమానికి వందేమాతరం ఉద్యమం అనే పేరు సార్థకం అయింది.1896 డిసెంబర్ 28న రహీంతుల్లా ఎం. సయానీ అధ్యక్షతన నిర్వహించిన కలకత్తా…