Category ప్రత్యేక వ్యాసాలు

సీనియర్‌ ‌సిటిజన్లకు రైల్వేల రెడ్‌ ‌సిగ్నల్‌

‌భారతీయ రైల్వేలు… ప్రయాణ ప్రగతికి మార్గాలు…కాదనలేని నానుడి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రధానంగా వయోవృద్ధులను తీవ్రంగా కలచివేసింది. గతంలో అమలైన సీనియర్‌ ‌సిటిజన్స్ ‌రాయితీలను కొనసాగించలేమని, ఇప్పట్లో సాధ్యం కాదని పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వం వెల్లడించింది. ప్రజాక్షేమమే పరమావధిగా ప్రకటిస్తూ… ముందుకెళ్తున్న పాలకులు ఈ తరహా రాయితీల విషయమై పట్టించుకోక పోవడంతో సకల…

2013 డిసెంబర్‌ 17… ‌తెలంగాణ రాష్ట్ర ముసాయిదా బిల్లు ప్రవేశ పెట్టిన దినం

‘‘‌తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించి చారిత్రిక సంఘటనలలో 2013 డిసెంబర్‌ 17‌కూడా ఒక మరుపు రాని దినం.  రాష్ట్ర విభజన, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం  కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన  ఆంధ్ర ప్రదేశ్‌ ‌పునర్‌ ‌వ్యవస్తీకరణ బిల్లు – 2013  ముసాయిదాను రాష్ట్ర ఉభయ సభలు… శాసనసభ,  శాసనమండలి లోనూ  2013 డిసెంబర్‌ 17‌న…

అవినీతి వృక్షానికి ఎన్నో శాఖలు

అడ్డ దారిలో డబ్బును సంపాదించడం,బినామీల పేరుతో కోట్ల కొలది సంపదను దాచడం,అందరికీ చెందవలసిన సంపద కేవలం కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం కావడం వంటి చర్యల ద్వారా పేదలు మరింత  పేదలుగా,  కుబేరులు సంపదలో మరింత శక్తి వంతులుగా తయారు కావడం ప్రపంచంలో జరుగుతున్న దుర్మార్గమైన అవినీతి తతంగం గా పేర్కొనవచ్చు.  తమ తెలివితేటలతో ధనవంతులుగా…

పెన్షన్‌ ‌దయాదాక్షిణ్యం కాదు… అది ఉద్యోగి హక్కు!!

డిసెంబర్‌ 17…41‌వ జాతీయ పెన్షనర్ల దినోత్సవం – ప్రజాతంత్ర డెస్క్ డిసెంబర్‌ 17‌ను జాతీయ పెన్షనర్ల దినోత్సవంగా జరుపుకోవడం అనవాయితీ. దేశవ్యాప్తంగా జిల్లా, మండల పెన్షనర్ల సంఘాల ఆధ్వర్యంలో అందుబాటులో గల సభ్యులంతా ఒక్కచోట చేరి, సీనియర్లకు సన్మానాలు, సత్తమ సేవకులకు అభినందనలు, పాత కొత్త విశ్రాంతుల కలయికలతో వేడుకగా సామూహిక భోజనాది కార్యక్రమాలను ఏటా…

నేటి నుంచి ధనుర్మాసం…

శ్రీ శుభ కృత నామ సంవత్సరం అష్టమి శుక్రవా•ం ధనుస్‌ ‌సంక్రమణం తో నేటి నుండి ధనుర్మాసం కనుల పండుగగా ప్రారంభ మవుతుంది.దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, ‌తెలంగాణ ,తమిళనాడు కర్ణాటకలోని అనేక వైష్ణవాలయాల్లో అత్యంత వైభవంగా  ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. శ్రీరంగం, శ్రీవల్లి పుత్తూరు ,తిరుమల- తిరుపతి దేవస్థానం యాదగిరిగుట్ట, గురువాయూర్‌, అన్నవరం, భద్రాచలం, జీయర్‌…

క‌విత్వ‌మే ఒక స‌న్నివేశం…

వివ‌ర్ణ  వృత్తానికి మ‌న‌సు గీసిన అనుభవాల జ‌డి క‌విత్వం. వెండి మేఘాలు, వెన్నెల క‌వ‌చాలు, క‌ల్ప‌ద్రు‌మాలు, క‌న్నీటి ఉత్త‌రాల‌ను భిన్న పార్శ్వాలుగా ఒడ‌బోసే  అచంచ‌ల జ్ఞాన‌ప్ర‌వాహ‌మ‌ది.  వెలుగునీడ‌ల ప్రాపంచిక అవ‌స్థ‌ల్లో క‌విత్వ‌మే క‌వికి అనిర్వ‌చ‌నీయ స‌హ‌చ‌ర్యం, కొత్త ద‌నాల‌ను గుండెలో నాటుతూ ఓదార్పుల‌ను అద్దేపొద్దు పొడుపు. కాలం చేసిన గాయాల‌కు క‌వి పున‌రావాసి కాకుంటే  భావాల…

జాతీయ పానీయం టీ (చాయ్‌) ..

‘‘‌వేడి వేడి టీ తాగుతూ ఉంటే అదొక అనుభూతి. కొంత మంది బెడ్‌ ‌టీ తాగితే,మరి కొంత మంది ముఖం కడగ గానే ఫస్ట్ ‌టీ తాగిన తరువాత నే మిగతా పనులు చేస్తూ ఉంటారు.ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం టీ ఉత్పత్తి ద్వార జరుగుతూ వుందని సర్వేలు చెబుతున్నాయి. పేద,…

ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌దవాఖానాల దోపిడీతో… తడిసి మోపెడవుతున్న వైద్య భారం

మనిషి అనారోగ్యం పాలైతే స్వస్థత చేకూర్చే వైద్య చికిత్సలో వైద్యుల, ఔషధాల, దవాఖానాల, ల్యాబుల పాత్ర చాలా విలువైంది. అందుకే వైద్యులను కనిపించే దైవంగా గౌరవించడం జరుగుతున్నది. ఇలాంటి వైద్యరంగంలోని తాజా స్థితి గతులను పరిశీలిస్తే..సేవ కన్నా ధనార్జనే ధ్యేయం  కావడం, ప్రభుత్వాల పర్యవేక్షణ లేమి మూలంగా ప్రజలు దాచుకున్న సొమ్ము దవాఖానాల పాలవుతుంది. నిబంధనలు…

అణువణువునా ఆవరించిన అవినీతి

నేడు అవినీతి లేని రాజ్యం, అక్రమార్కుల్లేని వ్యవస్థలపై మనం కలలు కనడం దుస్సాహసమే. ఓ అధికారి నుంచి బంట్రోతు దాకా ఈ దుష్క•తానికి అతీతులు కాకపోవడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అవినీతి, అక్రమాలపై జనం ఎంతో ఆసక్తిగా వింటారు… కంటారు. మామూలు వార్తల కన్నా ఈ వార్తలకే ర్యాంకింగ్‌లు, ప్రియారిటీలు లభిస్తాయంటే అతిశయోక్తి కాదు.…