Category ప్రత్యేక వ్యాసాలు

డిసెంబర్‌ 22…‌జాతీయ గణిత దినోత్సవం

20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిచెందిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన, భారతీయ గణిత చరిత్రకు  మెరుగులు దిద్దిన శ్రీనివాస రామానుజన్‌ ‌పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతియేటా డిసెంబర్‌ 22‌ను జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపు కొంటున్నారు. గణిత శాస్త్రములో ఆర్యభట్ట, భాస్కరాచార్యులు తరువాత భారత దేశానికి గొప్ప పేరు తెచ్చిన మేధావి భారత గణిత…

సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ అగ్రస్థానం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిత్యం బొగ్గు గనులలో పనిచేస్తూ సంపదను సృష్టిస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది.  ముఖ్యమంత్రి  కె.చంద్ర శేఖర్‌ ‌రావు స్వీయ పర్యవేక్షణలో నిరంతరం కార్మికులకు ఏ విధమైన సంక్షేమ చర్యలు ఉంటే బాగుంటుందని సమీక్ష చేసి, వారికి సంతోషకరమైన సంక్షేమ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా నేడు…

కేంద్రక శక్తిని ఒడిసి పట్టడంలో విజయం సాధించిన యూయస్‌ ‌శాస్త్రజ్ఞులు

తాజాగా విడుదలైన ‘యూయస్‌ ‌లారెన్స్ ‌లివర్‌మోర్‌ ‌లాబొరేటరీ, కాలిఫోర్నియా’ శాస్త్రజ్ఞుల ప్రయోగ ఫలితాల ఆధారంగా కేంద్రక సంలీన శక్తిని ఒడిసి పట్టి సుస్థిరాభివృద్ధి దిశగా వినియోగించుకోవడానికి ‘క్లీన్‌ ఎవర్జీ’గా మార్చే ప్రయోగాలు సఫలం అయ్యాయని కాలిఫోర్నియాలోని ‘యూయస్‌ ‌నేషనల్‌ ‌లాబొరేటరీ’ పరిశోధక బృందం ఇటీవల వెల్లడించడం ఓ ప్రధాన వార్తగా ప్రపంచ శాస్త్ర సమాజంతో పాటు…

ఐర్లాండ్‌ ‌ప్రధానిగా తిరిగి లియో వరద్కర్‌

 ‌భారత సంతతికి మళ్ళీ అవకాశం భారతీయ సంతతికి చెందిన లియో వరద్కర్‌ ఐర్లాండ్‌ ‌ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఐర్లాండ్‌ ‌దేశంలో మూడు రాజకీయ పార్టీల కూటమి చేసుకున్న ఒప్పందం మేరకు ప్రధానిగా ఉన్న మైకెల్‌ ‌మార్టిన్‌ ‌రాజీనామా సమర్పించి, లియో వరద్కర్‌ ‌కు మార్గదర్శనం చేయించడంతో రెండవసారి భారత మూలాలు కలిగిన వరద్కర్‌ ‌కు ప్రధాని…

గణిత ప్రపంచంలో వెలుగు రేఖ – రామానుజన్‌

 ‌డిసెంబర్‌ 22, ‌జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం కొంత మంది వ్యక్తులు ఈ భువిపై జన్మించి,తమ కోసం కాకుండా దేశం కోసం,  ప్రపంచం కోసం నిస్వార్ధం గా  సేవ చేసి,జీవిత సర్వస్వం  ధారబోసి, వివిధ రంగాల్లో తమ అమూల్యమైన సేవల నందించి, తమదైన ముద్రవేసి, తరతరాలకు తరగని జ్ఞానాన్ని జాతికి  వారసత్వ సంపదగా  అంకితం చేసి,…

అప్పుల భారతం ..!

‘‘‌లోక్‌సభలో సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ ‌చౌదరి అప్పుల వివరాలు వెల్లడించారు. 2014-15లో అంతర్గత అప్పులు రూ.47.38 లక్షల కోట్లు, విదేశీ రుణాలు రూ.3.66 లక్షల కోట్లు,ఇతర అప్పులు 11,44 లక్షల కోట్లు ఉండగా, ఇవి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2021-22 తాత్కాలిక లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వ అంతర్గత అప్పు రూ.114.62…

ఓబిసి మరియు మైనార్టీ స్కాలర్షిప్‌ ‌లకు మంగళం

‘‘1‌నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌ ‌షిప్‌ ‌లకు మంగళం పాడింది. పేరు గొప్ప పథకాలతో ఊరిస్తూ ప్రజల జీవన వ్యయం పెంచేసి తమాషా చూస్తున్న కేంద్రం తాజాగా విద్యార్థులకు స్కాలర్‌ ‌షిప్స్ ఇచ్చేందుకు వెనకడుగు వేసింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రీ మెట్రిక్‌ ‌స్కాలర్షిప్‌ ‌లు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.దీంతో…

బీఆర్‌ఎస్‌ ‌గమ్యం ముద్దాడేనా ..!

జాతీయ రాజకీయాల్లో ఇప్పటికీ ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ప్రధాన రాజకీయపార్టీగా దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ ‌చేవ చచ్చింది. మొన్నటి హిమాచల్‌ ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నా అక్కడ బిజెపికి వారిని కుదురుగా పనిచేసునేలా చేస్తుందా అన్నది ప్రశ్నే. ఈ క్రమంలో జాతీయ రాజకీయా ల్లోకి ప్రవేశించిన తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఏ ‌మేరకు ప్రభావం చూపుతారన్నది…

అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి ప్రభుత్వాల కృషి

డిసెంబర్ 18: మైనారిటీ హక్కుల దినోత్సవం ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలు ఆయా ప్రాంతాల్లోని జాతీయ, సంప్రదాయ, మతాల మరియు భాషాపరమైన మైనారిటీ ప్రజల హక్కులను పరిరక్షించాలని తెలుపుతూ, వారి గుర్తింపునకు అవసరమైన పరిస్థితులను కల్పించి వారిని ప్రోత్సహించ డానికి మైనారిటీ హక్కుల దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. మైనారిటీలను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఐక్యరాజ్య…