Category ప్రత్యేక వ్యాసాలు

రాష్ట్ర బడ్జెట్‌ ‌లో బిసి ల స్థానం ఎక్కడ

‘‘‌గణాంకాలను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీల సంక్షేమానికి బడ్జెట్‌లో  ఎంత తక్కువ నిధులు కేటాయిస్తుందో అర్థమవుతుంది. రాష్ట్ర బడ్జెట్‌ ‌లో కేటాయింపులు తక్కువగా ఉండటమే కాదు కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయడం లేదనేది వాస్తవం.’’ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత ప్రభుత్వం తన పదవ వార్షిక బడ్జెట్‌ ‌ని ప్రవేశపెట్టబోతుంది.…

317 ‌జీఓ పై ఉపాధ్యాయులలో నిరసన సెగలెందుకు…

ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు అంటేనే  కొంత సమయం తీసుకునే ప్రక్రియ అని గతంలో కాలంలో జరిగిన బదిలీలు ప్రమోషన్‌ ‌పరిశీలిస్తే తెలుస్తుంది.ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్లు ప్రకటన వెలువరించినప్పటినుండి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు భినాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 317 జీఓ ఈ సందర్భంగా తెరపైకి వచ్చింది. స్పౌజ్‌ ‌విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ…

కులగణనపై చిత్తశుద్ధి లేని కేంద్రం

‘‘ ‌కేంద్ర ప్రభుత్వం  ఓబీసీ లపై చులకన భావం, తప్పించుకొనే విధానం అవలంబిస్తే వచ్చే ఎన్నికల్లో వోటు  వేయబోమని ఓబీసీలు  సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి. అన్ని రంగాలను ప్రైవేటీకరిస్తున్న కేంద్రం చివరకు రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలనుకోవడం సిగ్గుచేటు. మొత్తం ప్రైవేటీకరణ చేయడం ద్వారా రిజర్వేషన్లు కూడా పూర్తిగా ఎత్తివేయాలన్న ఆలోచనతో బీజేపీ సర్కారు…

ఈ – వ్యర్థంతో అంతా అనర్థమే – ప్రపంచాన్ని ముంచేస్తున్న ఈ – వేస్ట్

ఇ-వ్యర్థాల రీసైక్లింగ్ కోసం, వ్యవస్థీకృత ఇ-వ్యర్థాల రీసైక్లింగ్ సౌకర్యాలు కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నందున భారతదేశం అసంఘటిత రంగంపై ఎక్కువగా ఆధారపడుతుంది. దేశంలోని మెజారిటీ పట్టణ మురికివాడల్లో 95% పైగా ఇ-వ్యర్థాలు శుద్ధి చేయబడతాయి అలాగే  ప్రాసెస్ చేయబడతాయి, ఇక్కడ శిక్షణ లేని కార్మికులు వ్యక్తిగత రక్షణ పరికరాలు లేకుండా ప్రమాదకరమైన విధానాలను నిర్వహిస్తారు, ఇది వారి…

ఓదార్పుతో మానసిక ఒత్తిడి మటుమాయం

 ‘‘‌మానసిక ఒత్తిడికి గురి చేసే మనస్సే…మానసిక ఒత్తిడిని తగ్గించే ఆయుధంగా కూడా ఉపయోగ పడుతుంది. ఒత్తిడిని పెంచే ఆలోచనలకు స్వస్తి చెప్పి.. మనస్సును ఆహ్లాదపరిచే ఆలోచనలకు రూపకల్పన చేయాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. చక్కటి సెలయేరు, పక్షుల కిలకిల రావాలు, సుందర మైన దృశ్యాలను, పచ్చిక బయళ్లను, రంగుల పక్షులను ఊహించుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు.…

ఆకలి పాదం అడుగేసింది…

ఆకలితో జగడం మనిషికి ఈ నాటిది కాదు. సందర్భమేదైనా, అందుకు కారణాలు ఎలాంటివైనా జానెడు పొట్ట కోసం అనునిత్యం ఆకలి యుద్ధం మనిషికి తప్పడం లేదు. తాజాగా మానవాళి బ్రతుకును వెక్కిరించి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిన కలికాలపు మహమ్మారి కరోనా. ప్రపంచ జీవన కదలికే దాని ధాటికి ఆగిపోయినా ఆకలి మాత్రం పాదాన్ని వేలమైళ్లు ప్రయాణింపజేసింది.…

నిర్వహణ లోపాలే విమాన ప్రమాదానికి కారణమా…?

(నేపాల్‌ ‌యతి ఏయిర్‌లైన్స్ ‌విమాన దుర్ఘటనలో తుద శ్వాస విడిచిన అమాయక ప్రయాణికులకు అశ్రు నివాళిగా) ఎత్తైన ఎవరెస్టు హిమగిరుల శ్రేణులు, భయానక లోయలు, ప్రకృతి అందాల విందులు, పర్వతారోహకుల సాహస గుంపులు, పర్యాటకుల సందడుల నడుమ నిత్యం నేపాల్‌ ‌విమానాశ్రయాలు నిండుకుండలను తలపిస్తుంటాయి. గత ఆదివారం రోజున 72 మంది ప్రయాణికులతో దిగడానికి సిద్ధంగా…

బిజెపి కార్యవర్గంలో చర్చకు రాని ప్రజా సమస్యలు..

బిజెపి మరోమారు ఎన్నికల శంఖారావం పూరించింది. 9 రాష్టాల్ల్రో విజయమే లక్ష్యంగా కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేసుకున్నారు. ఈ ఏడాది తెలంగాణ సహా  తొమ్మది రాష్టాల్ర ఎన్నికలపై దృష్టి సారించింది. అందుకోసం బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. బిజెపి కార్యవర్గ సమావేశంలో ఈ రెండే అంశాలపైనే  ప్రధానంగా చర్చ సాగాయని…

గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు..

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, పట్టణాలలో  పుట్టగొడుగుల్లా  బెల్టు దుకాణాలు మద్యం ను విక్రయిస్తున్నాయి . మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతూ వున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఏరులై పారుతున్న అన్నీ తెలిసినా అటువైపు కన్నెత్తిచూడ కుండా  ఎక్సైజ్‌ అధికారులు వ్యవహరించడం జరుగుతుందని ఆరోపణలు వినవస్తోంది. అన్ని జిల్లాలలో…