అందరికి ఆరోగ్యమే ప్రభుత్వ సంకల్పం .. సిఎం కేసీఆర్ ధ్యేయం..
జాతీయ ఆరోగ్య సూచికల్లో గణనీయ ప్రగతి 3 అంచెల వైద్యాన్ని 5 అంచల వ్యవస్థగా విస్తరణ ప్రజల ముంగిటకే ప్రాథ•మిక వైద్యం పేదలకు చేరువగా అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యం రోజుకి 25 వేల నుంచి 30 వేల మందికి ప్రభుత్వ వైద్య సేవలు ‘కంటి వెలుగు’ ద్వారా ఇప్పటి వరకు 63.82 లక్షల మందికి…
