ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు దారులు తెరుస్తు తద్వారా సంక్షేమ రాజ్యం స్థాపించవచ్చునని ఆలోచనలో ఉన్నది. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం మరియు కొత్త కొత్త విధానాలను అనుసరించడం ద్వారా ప్రైవేట్ రంగాలకు దారులు వేస్తున్నది. రాజకీయాలు, ఆర్థికాంశాలు ఎప్ప టికీ విడదీయలేవు. ఇది…
