Category ప్రత్యేక వ్యాసాలు

143 ‌పురపాలక సంస్థల్లో 1,77,503 స్వయం సహాయక సంఘాలు

సభ్యులుగా18,02,284 మంది మహిళలు పట్టణ ప్రగతి కింద 618 వెండింగ్‌ ‌జోన్లు అభివృద్ధి పట్టణ పేదలు, వీధి వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి అండగా  రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌, ‌మార్చి 27 : అన్ని వర్గాలను అక్కున చేర్చుకునే నిలయాలుగా తెలంగాణ నగరాలు, పట్టణాలు  గుర్తింపు తెచ్చుకున్నాయి. వైవిధ్యమైన విశిష్టమైన , సమ్మిళిత జీవన శైలి కలిగిన అర్బన్‌…

ప్రయివేటు పాఠశాలల అధిపతి ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రతినిధా..!

‘‘ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికలలో ఉపాధ్యాయ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ పైరవీలకే ప్రాధాన్యత ఇస్తున్న సంఘాలకు సరైన గుణపాఠం నేర్పరనే భావించవచ్చు. ప్రస్తుతం గెలుపొందిన అభ్యర్థి సైతం ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చారు.నిజాయితీగా అట్టి హామీల అమలుకు కృషి చేయాలి.’’ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల ఫలితం ప్రస్తుతం…

భద్రాద్రి రామయ్య కళ్యాణానికి సర్వం సన్నద్ధం

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రంలో తిరుమల తర్వాత రాష్ట్రంలో ఆరు పెద్ద దేవాలయాలు ఉండేవి… అవి దేవాదాయ శాఖచే 6ఏ టెంపుల్స్ గా గుర్తింపు పొందాయి. శ్రీశైలం, అన్నవరం, ద్వారకా.తిరుమల, విజయ వాడ కనక దుర్గమ్మ, భద్రాచలం, వేములవాడ  దేవాల యాలను 6ఏ టెంపుల్స్ అని పిలిచే వారు . 6A అంటే ఆరు A గ్రేడ్…

పతనం దిశగా భారత పార్లమెంటరీ వ్యవస్థ…

‘‘అత్యున్నత వ్యవస్థ గా పిలువబడిన పార్లమెంట్‌ ‌మోదీ కాలంలో చర్చలు, కమిటీ లు లేకుండా తమకు నచ్చిన పద్దతుల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ చట్టాలను చేస్తున్నారు.వివిధ సందర్భాలలో అధికార,ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యే లు 360 మందికి  పైగా నేరారోపణలు ఎదుర్కొంటున్నారని ఏ.డి.ఆర్‌(అసోసియేషన్‌ ‌ఫర్‌ ‌డెమోక్రటిక్‌ ‌రిఫార్మస్)అనే ఎన్‌.‌జి.ఓ తన నివేదికలో తెలిపింది.ఇందులో బిజెపి ప్రజాప్రతినిధులే ఎక్కువగా…

‘‘‌తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ’’

నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం   తెలంగాణలోనే మొదటిదిగా, తెలంగాణకే తలమానికంగా, ధర్మపురి పుణ్య క్షేత్రంలోని శ్రీ లక్ష్మనరసింహ నాట్య మండలి గత 85 సంవత్సరాలకు పైగా, కళామత ల్లికి ఎనలేని సేవలందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సనాతన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు నిలయమైన ఈ క్షేత్రంలో, 1936 లో ప్రారంభమైన నాటక…

రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ‘కంటి వెలుగు’

ఇప్పటి వరకు 41 రోజుల్లో 88 లక్షల 51 వేల 164 మందికి కంటి పరీక్షలు 14 లక్షల 69 వేల 533 మందికి రీడింగ్‌ అద్దాలు పంపిణీ లక్ష్యంలో 55.79 శాతం మందికి పరీక్షలు పూర్తి హైదరాబాద్‌, ‌మార్చి, 25 : కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి దృష్టి లోపాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…

కఠోర నియమాలు…రంజాన్‌ ‌దీక్షలు

పండగ, పర్వం అంటే శుభవేళ, ఉత్సాహంగా జరుపుకునే ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మానవ జీవన స్రవంతిలో భాగమై, జాతీయతకు, సామూహిక జీవన విధానానికి, సంస్కృతి వికాసానికి దోహదపడుతున్నాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినది అయినా సరే, దాని వెనుక ఒక సందేశం, ఒక శాస్త్రీయత, ఒక సదాచారం దాగి ఉంటాయి. పండుగ…

పంచాంగం గణన

పంచాంగం కాల విభాగాన్ని చెప్తుంది. సమయాన్ని మన పూర్వీకులు వివిధ విభాగాలుగా విభజించారు. అవి తిథి, వార, నక్షత్ర,  యోగ, కరణాలు. (1). తిథి: ప్రతి రోజు సూర్యుడు అంశ (1డిగ్రీ) చంద్రుడు 13 అంశలు ముందుకు నడుస్తారు.  వారిరువురి భ్రమణములో అంతరము 12 డిగ్రీలు. సూర్యుని భ్రమణమును సాపేక్ష భ్రమణము అంటారు. నిజానికి భూమి…

పట్టణ ప్రగతికి రూ.4304 కోట్లు విడుదల

రూ.3936 కోట్లు (91.44 శాతం) వినియోగం 142 పురపాలికల్లో మౌలిక వసతుల కల్పన దేశానికే ఆదర్శంగా రాష్ట్ర పురపాలక సంస్థలు హైదరాబాద్‌, ‌మార్చి 21 : దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందున్నది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రణాళికా యుతమైన పద్దతిలో మౌలిక వసతులు కల్పిం చుటకు ముఖ్యమంత్రి కె.…