Category ప్రత్యేక వ్యాసాలు

వొచ్చే ఎన్నికలకు ‘ఆవిర్భావ దినోత్సవం’ టర్నింగ్‌పాయింట్‌

 ‘‘అన్నిటికన్నా ఇక్కడ విచిత్రకర విషయమేమంటే రాష్ట్ర అవతరణ దినోత్సవాలను కేంద్రం తన సొంత• నిధులతో నిర్వహించడం. ఇంతవకరు ఏ రాష్ట్రంలో కూడా కేంద్రం స్యయంగా ఆ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిర్వహించిన దాఖలాలు లేవు.  గత సంవత్సరం కూడా దేశరాజధాని దిల్లీలో  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆ పార్టీ నిర్వహించిన విషయం తెలియందికాదు. ఇప్పటికే…

అన్నదాతకు అండగా కేసీఆర్‌ ‌ప్రభుత్వం ..!

భారతదేశం జనాభా 70శాతం వ్యవసాయ రంగం జీవనాధారంగా జీవిస్తున్నారు. అన్నదాత సుఖీభవ అని, రైతే రాజు అని, జై జవాన్‌ ‌జై కిసాన్‌ అని ఓట్లు దండుకొని మొఖం చాటేస్తున్నారు.ఈ దేశంలో రైతు పరిస్థితి మాత్రం ఆధ్వాన్నంగానే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రైతు బిడ్డగా, గ్రామీణ జీవితాన్ని ఒంటపట్టించుకోని, నిర్వీర్యమైన…

ఆరోపణలు చేస్తే దాడులు చేయడమే పరిష్కారమా ???

ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలంలో అమలైన దళిత బంధు పైలట్‌ ‌ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ స్వయంగా దళిత బంధు లబ్ధిదారులు వివిధ మీడియా ఛానల్‌ ‌లలో  వారి  సమస్యను వివరించిన విషయం తెల్సిందే. ఇటీవల  దళిత బంధు పథకంలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ, తమ వద్ద సమాచారం ఉందని రాష్ట్రాన్ని…

జరాసంధుని జననం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ఆ ముక్కలను అవతల పారవేయగా జన అనే రాక్షసి ఆ రెండు ముక్కలనూ కలవగా జరాసంధుడయ్యాడు. ఆ రాక్షసి బృహద్రదుని గురించి తెల్సుకున్నదై ఆ బిడ్డను తెచ్చి అయనకే ఇచ్చింది. జరాసంధుడు పెరిగి పెద్దవాడుకాగానే  రాజ్యాభిషిక్తుని గావించాడు. బృహద్రదుడు వానప్రస్థ స్వీకరించాడు. హంస, డిభకులనేవారు రాజుకి మంత్రులుగా వుండేవారు.…

న్యూ విస్టా ప్రజాస్వామ్య వారథి కాదు..కార్పొరేట్ సారథి..

నూతన పార్లమెంట్ ను ఆవిష్కరించుకునే సందర్భంలో ప్రభుత్వం ప్రాచీన భారతదేశంలో అనుసరించబడ్డ ‘రాజదండం లేదా ధర్మ దండాన్ని’ ప్రతిక్షేపిస్తున్న విషయం పైన పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.ప్రాచీన వైదిక లేదా హిందూ ధర్మానికి,రక్షణకు ప్రతీకగా ఉండే ఈ ప్రాచీన సెంగోల్ అనే దండం ఇప్పుడు చర్చలోకి వచ్చినప్పటికీ అక్కడక్కడా ఇప్పటికి అమలులో ఉంది.తెలంగాణ లో శ్రీరామ…

తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరుపై చర్యలు ఏవీ..?

తెలంగాణ వైతాళికుడి జయంతి నేడు తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు వర్సిటీకి పెడతామని గతంలో సిఎం కెసిఆర్‌ ‌సహా మంత్రులు ప్రకటించినా నేటికీ ఆ మహానుభావుడి గురించి చర్చించుకోవడం లేదు. ఆయన పేరును యూనివర్సిటీకి పెడతామన్న వారు మళ్లీ మాట్లాడడం లేదు. జయంతి సందర్భంగా దండలేసి చేతులు దులుపుకోవడంతోనే కాలం గడిచిపోతోంది. సురవరం…

విద్యారంగం పై పెరుగుతున్న కాషాయ దాడి

వారి వాదనలో నిజమెంత!? వారు పేర్కొంటున్నట్టుగా కొరోనా సంక్షోభ పరిస్థితులు ఇప్పుడు ఇంకా కొనసాగుతుందని చెప్పలేము. ఉపశమనం లభించి ఈ విద్యా సంవత్సరం అన్ని స్థాయిల్లో పూర్తి సిలబస్ చెప్పటం, మూల్యాంకనం పూర్తి అయింది. ఇప్పుడు ఇంకా కొరోనా సాకు చెప్పటం అర్ధరహితం అనాలి. పాఠ్యపుస్తకాల సంసిద్ధత మిగతా సబ్జెక్ట్ ల వలే ఏ అంశానికి ఆ…

విద్యారంగం పై పెరుగుతున్న కాషాయ దాడి

‘‘‌హఠాత్తుగా సిలబస్‌ ‌లో మార్పులు చేయటం రాత్రికి రాత్రి నోట్ల రద్దు చేసినంత సులువు కాదు. ఆయా సంబంధిత విషయాలను కూర్చిన విషయ నిపుణులు,మేధోవర్గ ప్రతినిధులు,ఆచార్యుల సమ్మతి ,సంప్రదింపులు లేకుండా హఠాత్తుగా ఈ సిలబస్‌ ‌తొలగింపులు, మార్పులు ఏ వర్గ ప్రయోజనాల కోసం చేయబడ్డాయనేది బహిర్గతం కావాలి. తొలగించిన అధ్యాయాలు ప్రస్తుత పాలకులు భావజాలానికి భిన్నంగా…

గృహాలు విధ్వంసం కాబడ్డ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

మానవ హక్కుల వేదిక గ్రౌండ్‌ ‌రిపోర్ట్ ‌సంగారెడ్డి జిల్లా, అమీన్‌ ‌పూర్‌  ‌మండలం, ఐలాపూర్‌ ‌లో… మే 10 ఉదయం 3 గంటల ప్రాంతంలో వందలాది పోలీసులు, రెవిన్యూ అధికారులు అమీన్‌ ‌పూర్‌ ‌మండలం ఐలాపూర్‌ ‌గ్రామంలో 500 ఇళ్లకు పైగా  కూల్చేశారన్న వార్త అన్ని పత్రికలలో ప్రచురితమైనది ,టీవీ. ఛానెల్లలో ప్రసారం అయింది. ఈ…