జీవిత చరమాంకంలో ఉన్న విశ్రాంత బొగ్గు ఉద్యోగులను ఆదుకోండి
భారతదేశం పారిశ్రామిక వారసత్వం స్వదేశీ బొగ్గుపై నిర్మించబడింది. దేశంలో ఉత్పత్తి చేయబడిన విద్యుత్తు 75% బొగ్గును ఇంధనంగా ఉపయోగించి థర్మల్ పవర్ ప్లాంట్ నుండి ఉత్పత్తి జరుగుతున్నది. వందల మిలియన్ల సంవత్సరాలలో జీవ పదార్థం ఒత్తిడి మరియు వేడి భౌగోళిక శక్తులకు లోబడి ఉన్నప్పుడు బొగ్గు ఏర్పడుతుంది. విశ్రాంత బొగ్గు ఉద్యోగులు పెన్షన్ ను సవరించకపోవడం…
