Category ప్రత్యేక వ్యాసాలు

మానవుల్లో మహనీయుడు అల్లూరి..

నేడు  99 వ వర్థంతి మానవులు పుడతారు … చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితంలో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు … వీరిని “మృతంజీవులు” అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది…

ఏడాదికి కోటి,రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ…?

దేశంలో విస్తృతంగా నిరుద్యోగం పాపం పెరిగినట్టు పెరుగుతొంది.కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల యువత జీవితాలు దారిద్ర్యంలోకి నెట్టబడుతున్నాయి.నిరుద్యోగంతో పోరాడుతున్న యువతను తప్పుదారి పట్టించే విధంగా యూపీఏ ప్రభుత్వం చేయలేని కోటి ఉద్యోగాలను కేంద్రంలో అధికారంలోకి వస్తే భర్తీ చేస్తామని ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రగల్బాలు పలికి, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలోని…

అధికారం, ఆదిపత్యం కోసం సుడాన్‌లో అంతర్యుద్ధం..!

సూడాన్‌లో 15 ఏప్రిల్‌ 2023‌న ప్రారంభమైన అంతర్గత సంక్షోభాగ్నికి, తుపాకుల మోతకు జడిసి వేల మంది అమాయకులు ప్రాణాలు వదలడం(ఐరాస నివేదిక ప్రకారం 413 మంది), లక్షకు పైగా ప్రజలు దేశ సరిహద్దులు దాటి వలసలు వెళ్లడం, అంతర్జాతీయ సంస్థలు శరణార్థులకు రక్షణ గొడుగులు పట్టడం జరుగుతోంది. సైనిక కమాండర్లు రెండు వర్గాలుగా విడిపోయి అధికారమే…

అడవి బిడ్డలకు అన్యాయం జరిగిందనడమే న్యాయమా…?

న్యాయం నాలుగు పాదాల మీద నడవాలి, అందరికీ సమ న్యాయం  జరగాలి. సామాన్యునికైనా సంపన్నునికైనా చట్ట ప్రకారం ఒకే విధంగా న్యాయం జరగాలి .ప్రజాస్వామ్య వ్యవస్థలో  న్యాయవ్యవస్థకు  స్వయం ప్రతిపత్తి ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు, కానీ అది డైలాగ్‌ ‌వరకు మాత్రమే పరిమితం. వాస్తవంలోనికి తొంగి చూస్తే  పూర్తి విరుద్ధంగా…

మద్యం నియంత్రణ తక్షణ అవసరం..

తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడి మద్యం అమ్మకాలపై అదుపు లేకుండా పోతోంది. మద్యం, గంజాయి వంటివి అందుబాటులో ఉండడంతో జులాయిలు అకృత్యాలకు తెగబడుతున్నారు. మద్యం ధరలు పెంచినా అమ్మకాలు ఆగడం లేదు. మద్యం ప్రధాన ఆదాయవనరు కావడంతో తెలుగు రాష్టాల్ల్రో అమ్మకాలపై అజమాయిషీ లేకుండా పోతోంది. బ్రాండ్‌ ఏదైనా డబ్బులు తెచ్చి పెడుతోంది. ఇటీవల గంజాయి కూడా…

ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ కృషితో… పునర్నిర్మాణం@హుస్నాబాద్…!

కరువు సీమలో..  ప్రగతి పరుగులు  పోరుగడ్డలో మారిన పల్లె జీవన చిత్రం – దుర్భిక్షాన్ని దూరం చేసిన గోదావరి జలాలు  బాధల నుండి విముక్తమైన “హుస్నాబాద్”  నాడు.. (2014 కు ముందు)  గుక్కెడు నీటికి అలమటించిన నేల  కరవు కరాళనృత్యం చేసిన ప్రాంతం  తాగునీటికి బిందెలు, కుండలు పట్టుకుని.. మైళ్ళ దూరం వెళ్లే దుస్థితి  తుపాకుల…

నాణ్యతలేని హోటల్స్ పై నియంత్రణ లేదు

డబ్బే పరమావధిగా దోచుకుంటున్న తినుబండారాల విక్రేత దారులు. బ్రిటిష్ హయాంలో 1800 లో ఏర్పడిన ఇండియన్ సరైస్ చట్టంలో హోటళ్లు లాడ్జీలు టాయిలెట్లకు అనుమతి ఇవ్వాలని బాటసారులకు ఉచిత నీటిని అందించాలని ఉంది. దీని అర్థం కస్టమర్ అయినా కాదా అనే దానితో సంబంధం లేకుండా యాక్సెస్ ఉచితం . ఈ చట్టం ప్రకారం, మీరు…

‌ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్‌ ‌సంస్థలకు దారులు తెరుస్తు తద్వారా సంక్షేమ రాజ్యం స్థాపించవచ్చునని ఆలోచనలో ఉన్నది. ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం మరియు కొత్త కొత్త విధానాలను అనుసరించడం ద్వారా ప్రైవేట్‌ ‌రంగాలకు దారులు వేస్తున్నది. రాజకీయాలు, ఆర్థికాంశాలు ఎప్ప టికీ విడదీయలేవు. ఇది…

కానరాని మీడియా స్వేచ్ఛ…

నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు ఉండేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్‌ ‌జర్నలిస్టులు 1991, ఏప్రిల్‌ 29 ‌నుండి మే 3వ తేదీవరకు ఆఫ్రికాలోని నమీబియా దేశపు విండ్‌ ‌హాక్‌ ‌నగరంలో సమావేశం ఏర్పాటుచేసి, పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన అనేక తీర్మానాలు వచ్చాయి. ఆఫ్రికన్‌ ‌జర్నలిస్టుల నిరసనగా…