Category ప్రత్యేక వ్యాసాలు

తండ్రి సంతానానికి మార్గదర్శకుడుగా ఉండాలి

అంతర్జాతీయ పితృ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్‌ ‌నెలలోని మూడవ ఆదివారం నాడు అంతర్జాతీయ పితృ దినోత్సవాన్ని జరుపు కుంటారు. ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. అమెరికాకు చెందిన ‘‘సోనోరా స్మార్ట్ ‌డాడ్‌’’ అనే మహిళ ఆలోచనకు సాకారంగా 1910లో మొదటిసారి ‘‘ఫాదర్స్ ‌డే’’ ను గుర్తించి…

మాంసాహారం మున్ముందు ప్రియమే!

‘‘‌ధరలు……సామాన్యుడికి షాక్‌…….‌నడుస్తున్న చరిత్రలో రేట్ల పెరుగుదల సాధారణమైపోయింది. పెరగడమే కానీ తరగడం లేదని అందరికీ సుపరిచితమైంది. బోర్డులు, రేట్ల మార్చునకు ద్రవ్యోల్బణం, డిమాండ్‌, ‌సప్లయ్‌ ‌లాంటి హేతుబద్ధతలెన్ని ఉన్నా… గ్రహీత, అనుభవ కర్త వినియోగదారుడేనన్నది జగమెరిగిన సత్యమే. ఆహార అ)వాట్ల పైనా తీవ్ర ప్రభావం చూపుతున్న అంశాలెన్ని వల్లె వేసినా రేట్ల తగ్గింపు, సాంత్వన దుస్సాధ్యమే.…

మిషన్‌ ‌భగీరథ చీఫ్‌ ఆర్కిటెక్ట్ ‌కేసీఆర్‌ ..!

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు 17వ రోజు మిషన్‌ ‌భగీరథ విజయోత్సవం ఉమ్మడి రాష్ట్రంలో చక్కని కృష్ణమ్మ చెంతనే పారు తున్నా…ఒకచుక్క మంచినీరు దక్కని దుస్థితి నల్లగొండ జిల్లా ప్రాంతంలో దాపురించింది. ఫ్లోరైడ్‌ ‌మహామ్మారి ఏటా వేలమందిని వికలాంగులను చేసింది. వంకర్లు తిరిగిన మనుషులను, వంగిపోయిన జీవితాలను చూసి చలించి పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యమనేతగా…

మిషన్‌ ‌భగీరథ కింద… 100 శాతం మంచినీరు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం

23,890 గ్రామాలు, ఆవాసాలకు, 142 పట్టణ స్థానిక సంస్థలలో 100 శాతం తాగునీటి సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా కోటి 6 వేల కుటుంబాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు గ్రామీణ ప్రాంతాల్లో 57 లక్షల కుటుంబాలకు, 23,511 స్కూల్స్‌కు, 27,310 అంగన్వాడీ కేంద్రాలకు మిషన్‌ ‌భగీరథ కింద తాగునీరు ఫ్లోరోసిస్‌ ‌రహిత రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన…

పట్టణాలు దేశ ప్రగతికి మెట్లు

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్‌ 16‌న పట్టణ ప్రగతి దినోత్సవం రాష్ట్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఇప్పటి వరకు రూ.4537.79 కోట్లు 91 శాతం నిధులు వినియోగం రాష్ట్ర జనాభాలో పట్టణాల్లో 47.6 శాతం…దేశ పట్టణ జనాభా కన్న 12.5 శాతం అధికం 23 పట్టణ స్థానిక సంస్థలకు 2022 స్వచ్‌ ‌సర్వేక్షన్‌ అవార్డు ఇండియన్‌…

అబ్‌ ‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌కో ..మారో? !

‘‘ ‌దేశంలో అప్పుడూ..ఇప్పుడూ..ఇదే జరుగుతోంది. భూసేకరణ అనగానే లాఠీలు విరగాల్సిందే! ప్రజల వీపులు పగలాల్సిందే.! బలవంతంగా భూములు గుంజుకోవాల్సందే.. రైతులను, ప్రజలను మోసం చేసి బలవంతం భూసేకరణ చేయాల్సిందే.. దేశం యావత్తూ ఇదే తంతు జరుగుతోంది. మూటాముల్లె సర్దుకుని ప్రభుత్వం వారిచ్చిన జాగాల్లో మళ్లీ గుడిసెలు వేసుకోవడం ..తమ మానాన తాము బతకడం అలవాటుచేసుకోవాల్సిందే. ప్రాజెక్టులు…

బిఆర్‌ఎస్‌ను బిజెపి అస్థిరపరుస్తున్నదా ?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో భారతీయ జనతాపార్టీ అస్త్రశస్త్రాలన్నిటినీ ప్రయోగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడి అధికార బిఆర్‌ఎస్‌ను మానసికంగా కృంగదీయటంతోపాటు ఆర్థిక మూలాలను దెబ్బతీసే పథకాలను రచిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. బిజెపి పాలిత రాష్ట్రాలతో పోలిస్తే  తెలంగాణలాంటి బిజెపి యేతర  రాష్ట్రాలపట్ల కేంద్రం ఉదాసీన వైఖరిని అవలంబిసున్నదన్న  వాదన ఒక పక్క ఉంది. ముఖ్యంగా కొత్తగా…

ప్రజల జీవితాలలో వచ్చిన మార్పు ఇదేనా.!

భారతదేశ జనాభాలో అధిక శాతం గ్రామీణ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. తెలంగాణలో గ్రామీణ జనాభా 2,13,95,009, గ్రామీణ జనాభా శాతం 61.12. లింగ నిష్పత్తిలో 1000 మంది పురుషులకు 999 స్త్రీలు ఉన్నారు. దేశానికి పట్టుకొమ్మలు పల్లెలే అనే నానుడి లేకపోలేదు. పల్లె ప్రగతి పథకం కింద ప్రజలందరికీ అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం…

‌రాష్ట్రంలో ప్రతి పల్లె రూపు రేఖలను మార్చిన ‘పల్లె ప్రగతి’

అన్ని గ్రామాలు ఓడిఎఫ్‌ ‌ప్లస్‌ ‌గ్రామాలుగా ప్రకటించబడిన ఏకైక రాష్ట్రం 1851 అవాస/ తండా పంచాయతీలతో కలిపి 4,383 నూతన గ్రామపంచాయతీల ఏర్పాటు 5441 నూతన గ్రామపంచాయతీ భవనాలు రూ.1088.20 కోట్ల మంజూరు ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శిని నియమించిన మొదటి రాష్ట్రం ప్రతి గ్రామపంచాయతీలో ట్రాక్టర్‌, ‌ట్యాంకర్‌, ‌ట్రాలీ, నర్సరీ, పల్లె ప్రకృతి వనం,…