Category ప్రత్యేక వ్యాసాలు

సెప్టెంబర్‌ – 17 విలీనమా?విమోచనమా? సమైక్యతనా?

సెప్టెంబర్‌ 17 ప్రత్యేక వ్యాసాలు సెప్టెంబర్‌ 17 విలీన దినం. 1947 ఆగస్టు 15 న బ్రిటీషు పాలన అంతమై హైదరాబాద్‌ రాజ్యం బ్రిటిష్‌ వారి రాకపూర్వం ఉన్న స్థితికి వస్తుందని అనగా సర్వ స్వతంత్రం అవుతుందని ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ప్రకటించడంతో యావద్దేశం సంబ రాల్లో ఉంటే హైదరాబాద్‌ మాత్రం ఆ అదృష్టానికి నోచుకోలేక…

తెలంగాణ విలీన నాటకమే కాంగ్రెస్‌ ‌విద్రోహము..

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో (1946 -1951) 3వేల గ్రామ రాజ్యాలు స్థాపించి 10 లక్షల భూములు భూస్వాముల చెర నుండి విడిపించి ,అగ్ర కుల భూస్వాముల ఆధిపత్యాన్ని కూల్చివేస్తూ 3 వేల మంది కమ్యునిస్ట్ ‌యోధులు అమరులు అయినారు. తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణా పీడిత ప్రజల అధికారం కొరకు జరిపిన…

లింగ వివేచన పరివర్తనతో సుస్థిర ప్రగతి

• భారతదేశం జీ 20 అధ్యక్షతన మహిళల నేతృత్వంలో అభివృద్ధి ఎజెండా పెద్ద మద్దతును పొందుతుంది • మహిళలు నాయకులుగా ఎదిగేందుకు సమయం ఆసన్నమైంది జీ 20 ఎంపవర్‌ అనేది  జీ 20 దేశాల నుండి సంస్థలు మరియు ప్రైవేట్‌ ‌సంస్థల భాగస్వామ్యంతో విద్య మరియు ఆర్థిక భాగస్వామ్యం ద్వారా మహిళల సాధికారతను ప్రోత్సహించడానికి 20…

లింగ వివేచన పరివర్తనతో సుస్థిర ప్రగతి

• భారతదేశం జీ 20 అధ్యక్షతన మహిళల నేతృత్వంలో అభివృద్ధి ఎజెండా పెద్ద మద్దతును పొందుతుంది • మహిళలు నాయకులుగా ఎదిగేందుకు సమయం ఆసన్నమైంది జీ 20 ఎంపవర్‌ అనేది  జీ 20 దేశాల నుండి సంస్థలు మరియు ప్రైవేట్‌ ‌సంస్థల భాగస్వామ్యంతో విద్య మరియు ఆర్థిక భాగస్వామ్యం ద్వారా మహిళల సాధికారతను ప్రోత్సహించడానికి 20…

తెలంగాణ సాయుధ పోరాటాల్లో మహిళల పాత్ర!!

‘‘ఆనాడు గెరిల్లా దళాలలో అనేక మంది స్త్రీలు ఆయుధాలు పట్టి పోరాడారు వీరిలో మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమల, అచ్చమాంబ, సాలమ్మ, కమల( వరంగల్‌ ).. ‌ముఖ్యంగా ఆరుట్ల 1938 ఆంధ్ర మహాసభల్లో చేరింది. 1948 లో ఆయుధంతో అరెస్టయింది. ఈమెను అనేక జైళ్ళల్లో నిర్బంధించారు. నిర్బంధం తీవ్రంగా వున్న పరిస్థితులలో దళాల్లో ఉన్న స్త్రీలు…

తెలంగాణ సాయుధ పోరాటాల్లో మహిళల పాత్ర!!

‘‘ఆనాడు గెరిల్లా దళాలలో అనేక మంది స్త్రీలు ఆయుధాలు పట్టి పోరాడారు వీరిలో మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమల, అచ్చమాంబ, సాలమ్మ, కమల( వరంగల్‌ ).. ‌ముఖ్యంగా ఆరుట్ల 1938 ఆంధ్ర మహాసభల్లో చేరింది. 1948 లో ఆయుధంతో అరెస్టయింది. ఈమెను అనేక జైళ్ళల్లో నిర్బంధించారు. నిర్బంధం తీవ్రంగా వున్న పరిస్థితులలో దళాల్లో ఉన్న స్త్రీలు…

ఇక పాలమూరులో పసిడి పంటలు

• పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు • 1220 గ్రాములకు తాగునీరు అందపోతుంది. • 50 రోజుల్లో నార్లాపూర్‌ ఏదుల వట్టెం కరివేన రిజర్వాయర్‌లు అందుబాటులోకి. • పాలమూరు రైతు, ప్రజల కల సాకారం కాబోతుంది. • పాలమూరు పచ్చబడి, దశ మారబోతుంది. • ఈనెల 16న నార్లపూర్‌ ‌వద్ద…

నిఫాతో… జాగ్రత్త

కేరళ రాష్ట్రంలో ఆగస్ట్ 30 ‌న ఒకరు, సెప్టెంబర్‌ 11 ‌న మరొకరు నిఫా వైరస్‌ ‌సోకి మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులుకి కూడా సోకినట్లు అనుమానించి వారి నమూనాలను ల్యాబునకు పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో నిఫా వైరస్‌ ‌చాప క్రింద నీరులా వ్యాపిస్తుంది. నిఫా అనే పేరు…

అధైర్యపడొద్దు… మీ భవిష్యత్‌కు అండగా ఉంటాం..!

గుంట జాగ లేకపోయినా ఎవుసంపై మమకారంతో భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ, మద్దతు దక్కడం లేదు. ఆరు గాలం కష్టించి సాగు చేస్తున్న రైతుగా పొందాల్సిన ఏ మేలు పొందలేకపోతున్నారు. పంట రుణాలు, పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం.. ఇలా ఏ సాయం అందక మీరు నరకయాతనను…